140 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం లో సంఘ అధ్యక్షుడు వనం రమేష్ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమానాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలీలు మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత తెలంగాణ సాధనకై పోరాడినటువంటి యోధుడు పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నీ పురస్కరించుకొని ఆయన చేసిన త్యాగాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో […]
రాజకీయం
మహిళలు మహారాణులు”, నారీ జయహో ????????
109 Viewsసెప్టెంబర్ 21 రెండున్నర దశాబ్దాల నిరీక్షణ. నూతన శకానికి తెర లేపిన మహిళా రిజర్వేషన్ బిల్లు. కొత్త పార్లమెంట్ లో చారిత్రక బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. మహిళా రిజర్వేషన్ కోసం నిరంతరం కృషి చేసిన మన ప్రియతమ ముఖ్య మంత్రి K.C.R గారికి, మంత్రి హరీష్ రావ్ గారికి, కవితక్కకు, B.R.S ప్రభుత్వానికి జగదేవపూర్ మండల మహిళలందరి తరుపున ప్రత్యేక ధన్యవాదములు ????????. కవిత శ్రీనివాస్ రెడ్డి, B.R.S పార్టీ మండల […]
స్వరాష్ట్ర చరిత్రలో మరో అపూర్వ ఘట్టం
89 Viewsసెప్టెంబర్ 21 ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పట్టుదల, కార్యదక్షతతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ???? ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా నాగర్కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద 16 సెప్టెంబర్, 2023 నాడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో పాలమూరు ప్రజల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీరనున్నాయి Telugu News 24/7tslocalvibe.com
కాంగ్రెస్ బీజేపీ నుంచి భారీగా చేరికలు
387 Viewsత్వరలో నెరవేరానున్న మల్లంపల్లి మండల ఆకాంక్ష పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు ములుగు జిల్లా,సెప్టెంబర్ 20 బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసా గుతున్నాయి.బుధవారం ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ ఆధ్వ ర్యంలో ములుగు పట్టణానికి చెందిన సుమారు వందమంది బిజెపి కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.వీరికి జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా […]
మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి
108 Viewsతెలుగు న్యూస్ సెప్టెంబర్ 20 (హైదరాబాద్) : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదని హెచ్చరించారు. ఒకవేళ రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తే కేంద్రం తీసుకొచ్చిన బిల్లును రాజకీయ ఎత్తుగడగానే భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన 12వ రోజు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిందని […]
ఏకగ్రీవ తీర్మానం
94 Viewsతెలుగు న్యూస్ సెప్టెంబర్ 20 సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గజ్వేల్ నుండి పోటీ చేసి సీఎం కావాలని గజ్వేల్ పట్టణానికి చెందిన ముస్లిం మైనార్టీలు ఏకగ్రీవ తీర్మాన పత్రాలను రాష్ట్ర వైద్యా శాఖ మంత్రి హరీష్ రావుకు అందజేసిన అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్ ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి వారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్
92 Viewsసెప్టెంబర్ 20 యాదాద్రి శ్రీలక్ష్మినర్సింహ స్వామి వారిని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు స్వాగతం పలికి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గుడాల భాస్కర్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఎమ్మెల్యేకు రెవెన్యూ డివిజన్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా
153 Views మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత తెలంగాణ క్రాంతి,ఏటూర్ నాగారం, సెప్టెంబర్ 20 ఏటూర్ నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కిషన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీపీ డాక్టర్ జాడీ రామరాజు నేత మాట్లా డుతూ కాంగ్రెస్ నాయకురాలకు ములుగు ఎమ్మెల్యేకు ఏటూరు నాగారం రెవిన్యూ డివిజన్ ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అన్నారు.అదేవిధంగా మైదాన ప్రాంత నాయకురాలు కాబట్టి మల్లంపల్లి […]
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
107 Viewsసిద్ధిపేట సెప్టెంబర్ 20 కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని సీఎం కేసీఆర్ లాగా మాట ఇచ్చి తప్పుకోవడం కాదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అన్నారు. సిద్దిపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తుక్కుగూడ సభలో 6 పథకాలకు గ్యారెంటీ స్కీం లక్షలాది మంది సాక్షిగా ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెన్నుతిరిగేది ఉండదని అది ఏది ఏమైనా […]
ఖాళీ అవుతున్న కాంగ్రెస్
125 Views – బీ.ఆర్.ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు – కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే (శంకరపట్నం సెప్టెంబర్ 20) మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఖాళీ అవుతుంది. సీఎం కేసీఆర్ పాలనకు తమ సంపూర్ణ మద్దతు పలుకుతూ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేపట్టిన అభివృద్ధికి అండగా నిలుస్తూ గులాబీ గూటికీ భారీగా చేరికలు ఉపందుకున్నాయి. బుధవారం శంకరపట్నం మండలం బీ.ఆర్.ఎస్.పార్టీ కార్యాలయంలో ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, […]










