రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో కొండ లక్ష్మణ్ వర్ధంతి

123 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పద్మశాలి సేవా సంఘం లో సంఘ అధ్యక్షుడు వనం రమేష్ ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకల్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమానాలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పద్మశాలీలు మాట్లాడుతూ.. తెలంగాణ జాతిపిత తెలంగాణ సాధనకై పోరాడినటువంటి యోధుడు పద్మశాలి ముద్దుబిడ్డ స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నీ పురస్కరించుకొని ఆయన చేసిన త్యాగాలని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు వనం రాజు,ఉపాధ్యక్షుడు దోమల భాస్కర్,కార్యదర్శిసుంకి భాస్కర్, డాక్టర్ వనం ఎల్లయ్య,గాజుల దేవదాసు,గోశిక దేవదాసు,దుస శ్రీనివాస్,శ్రీరామ్ సుదర్శన్, సుంకి సత్యనారాయణ, వనం చంద్రమౌళి,వల్లకాటి సిద్ధిరాములు. తదితరులు పాల్గొన్నారు….

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *