111 Viewsబాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత ! 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూలై 1) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామానికి చెందిన రాచమల్ల బాలయ్య తండ్రి మల్లయ్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది. తిగుల్ రజక యువజన సహకార సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగరాజు,కుమార్,కనకయ్య,కనకరాజు,గణేష్,శ్రీకాంత్,కనకయ్య,చంద్రశేఖర్,ప్రశాంత్,కనకయ్య,నర్సింలు,బాలయ్య , సంఘం నాయకులు,తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు […]
రాజకీయం
ఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా వంటేరు ప్రతాప్ రెడ్డి
96 Viewsఖమ్మం పల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల కు అండగా వంటేరు ప్రతాప్ రెడ్డి కొండపాక మండలం: నిన్న కొండపాక మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖత్వపు ఆలోచనలతో అధికార బలంతో రెవెన్యూ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకొనీ అక్రమంగా అన్యాయంగా నిరుపేద 19 కుటుంబాల సభ్యులను రోడ్డున పడవేసి ఇండ్లలో ఉన్న సామాన్లను సైతం పేదవారిని చూడకుండా బయటపడవేసి ఇండ్లకు తాళాలు వేసి సీజ్ […]
చెంచు మహిళపై మానవ మృగాలు చేసిన హింసకు ఖండిద్దాం.
81 Viewsచెంచు మహిళపై మానవ మృగాలు చేసిన హింసకు ఖండిద్దాం. . డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి నాగర్ కర్నూల్: చెంచు మహిళ ఈశ్వరమ్మపై అత్యంత అమానవీయంగా హింసించి,అత్యాచారం చేసి హత్యచేయడానికి కృరమృగాల మాదిరిగ సబ్యసమాజం తలదిందుకునే విధంగా నాగర్ కర్నూల్ జిల్లా మూల చింతలపల్లి గ్రామానికి చెందిన దుర్మార్గులు తన ఉన్న భూమిని కాజేయడానికి ఆమె ను అత్యంత కృరంగా ప్రవర్థించిన నీచులపై చట్టపరమైన చర్యలు తిసుకొని కఠినాతి కఠినంగా శిక్షించాలని గురువారం […]
వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి మార్గమధ్యలో రైతుల యోగక్షేమలు తెలుసుకున్న కేసీఆర్
165 Viewsవ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి మార్గమధ్యలో రైతుల యోగక్షేమలు తెలుసుకున్న కేసీఆర్ సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం చుట్టూ ఓమ్ని వ్యాన్ నడిపి, మార్గమధ్యలో కలిసిన రైతుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రమాదవశత్తు కెసిఆర్ ఎడమ కాలు తొంటి విరగడం జరిగింది. ఆస్పత్రిలో కాలుకు ఆపరేషన్ చేయించుకున్న అనంతరం డాక్టర్ల సూచన మేరకు […]
రెండవ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం
80 Viewsరెండవ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే లతో మాజీ సీఎం కేసీఆర్ సమావేశం . కెసిఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని చేరుకున్న మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 26) మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి లోని తమ ఫామ్ హౌస్ లో రెండవ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పరచుకున్నారు. ముందుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మల్కాజ్గిరి […]
ఆర్థిక సాయం అందజేత
83 Viewsబాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 25) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బొమ్మని నర్సమ్మ కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రోజు మధ్యాహ్నం మరణించింది.మొబైల్ ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న మర్కుక్ మండల వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం, స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి,ల […]
దిష్టిబొమ్మ దగ్ధంచేసిన బిఆర్ఎస్ శ్రేణులు…
100 Viewsముస్తాబాద్, జూన్ 24 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని తెలంగాణతల్లి సమీపంలోని ప్రధాన రహదారిపై పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీగా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేరుకొని దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగిత్యాల ఎమ్మెల్యే డా:సంజీవ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడం ఎంతవరకు సమంజసం అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జగిత్యాల ఎమ్మెల్యేగా రెండుసార్లు అవకాశం ఇచ్చిన పార్టీపై విశ్వాసం లేకుండా కాంగ్రెస్ పార్టీలో […]
పెన్షన్ లు ఇంకెప్పుడిస్తారు…?
178 Views–ఎమ్మెల్యే కు పట్టింపులేదా.? –తిమ్మాపూర్ లో నిరసన తెలిపిన బీజేపీ నాయకులు.. (తిమ్మాపూర్ జూన్ 22) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలలైనప్పటికీ పెన్షన్ లపై ఇంకా సరైన నిర్ణయం తీసుకోకుండా ఇంకెప్పుడిస్తారని డిమాండ్ చేస్తూ తిమ్మాపూర్ బీజేపీ నాయకులు మండల పరిషత్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు.వృద్దులు, వికలాంగులు, వితంతువులకు సంబందించిన పెన్షన్ లు వెంటనే మంజూరు చేయాలని కోరుతూ శనివారం బీజేపీ మండల శాఖ పక్షాన నిరసన కార్యక్రమం చేపట్టారు. సుమారు గంటపాటుగా […]
ఎంపీ రఘునందన్ రావును కలిసిన గుడాల శేఖర్ గుప్తా
86 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 22) మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో శనివారం మర్యాద పూర్వకంగా కలిసిన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సారధి ఫౌండేషన్ చైర్మన్ గుడాల శేఖర్ గుప్త. ఈ సందర్భంగా గుడాల శేఖర్ గుప్తా మాట్లాడుతూ మెదక్ ఎంపీ గా భారీ మెజారిటీతో విజయం సాధించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావును హైదారాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి […]
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
101 Views 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 22) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో చాట్లపల్లి మల్లేశం (58) కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రోజు సాయంత్రం మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ మండల జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం,వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డి లు కలసి బాధిత కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం స్థానిక మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్,మాజీ ఉప సర్పంచ్ గుర్రాల […]










