రాజకీయం

కొండపోచమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి

197 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పుర్ మండల్ తిగుల్, నర్సాపూర్ గ్రామంలోని కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కోదండరాం ఆధ్వర్యంలో టీజేఎస్ పార్టీలో వివిధ పార్టీ నాయకులు చేరారు

224 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) తెలంగాణ జన సమితిలో సిద్దిపేట జిల్లా నుండి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో వివిధ పార్టీ నాయకులు చేరడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఇక ముందు కూడా చేరికలు జరుగుతాయి మరియు పార్టీని బలోపేతం చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షులు నీరుడి స్వామి అన్నారు.యువజన విభాగ […]

రాజకీయం

రోడ్డెక్కిన ఆసరా పింఛన్‌ దారులు

186 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) నారాయణపేట జిల్లా జాజాపూర్‌ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్‌లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ భవనం ఎదుట మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-యాద్గీర్‌ ప్రధాన రహదారిపై పింఛన్‌దారులు బైఠాయించారు. దీంతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని సంబంధిత పోస్టల్‌ అధికారులకు సమాచారం అందించారు. పింఛన్లు అందిస్తామని పోస్టల్‌ అధికారులు హామీ ఇవ్వడంతో […]

రాజకీయం

రోడ్డు పనులను అధికారులతో పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల

104 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) చిల్కానగర్ డివిజన్లోని సీత రామ కాలనీలో 62 లక్షల వ్యయంతో వేసిన సిసి రోడ్ పనులను జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పర్యవేక్షించిన కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ మాట్లాడుతూ చిల్కానగర్ డివిజన్లొ బస్తీలలో కాలనీలలో సీవరేజ్ మరియు స్ట్రామ్ వాటర్ డ్రైన్ పైపులైన్ల పనులు పూర్తయిన ప్రాంతాల్లో ప్రణాళిక బద్దం గా నూతన సీసీ రోడ్లు వేయిస్తున్నమని […]

రాజకీయం

గడ్డం వంశీకృష్ణ ఎంపీ గా నామినేషన్ దాఖలు

279 Viewsపెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్స్ నేపథ్యంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీకృష్ణ  కా కా వెంకటస్వామి ఆశీర్వాదంతో, మన ప్రియ యువనేత గడ్డం వంశీ కృష్ణ గారు గాంధీ భవన్ లో ఎంపీ గా నామినేషన్ దాఖలుకు చేసేందుకు వెళ్తున్న సందర్బంగా (కాకా వెంకటస్వామి  విగ్రహానికి పూలమాల వేసి నివాళులుఅర్పించి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News రాజకీయం

ధర్నాకు దిగిన గద్వాల ఎమ్మెల్యే

264 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ఉమ్మడి పాలమూరు జలషాయం వెళ్లితే భవిష్యత్ లో కృష్ణనది పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుందనే ఉద్దేశ్యంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి జూరాల డ్యామ్ పై ధర్నాకు దిగారు. కాంగ్రేస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి.

208 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) భద్రాద్రి రాముడ్ని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ సందర్భంగా సాంప్రదాయకంగా ఘన స్వాగతం పలికిన ఆలయ వేదపండితులు. వారి వెంట ఎంపీ రవిచంద్ర, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కూడవెల్లి వాగులోకి నీటి విడుదల!

109 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద మల్లన్నసాగర్ కెనాల్ నుంచి కూడవెళ్ళి వాగులోకీ సాగునీటిని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ,శ్రీనివాస్ రెడ్డిలు విడుదల చేశారు.యాసంగి సీజన్లో మల్లన్న సాగర్,కొండ పోచమ్మ సాగర్ ప్రాజెక్టుల ద్వారా సాగు నీరు అందించటం జరుగుతుందనీ ఆయన అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఇంద్రవెల్లి సభలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

210 Viewsసీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బాలుడి చికిత్సకు అండగా నిలిచిన కేటిఆర్

239 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 2) ఘట్కేసర్ మండలం మైసమ్మ గుట్ట బస్తీ కి చెందిన కే. శేషు కుమారుడు ప్రదీప్ మూగ, చెవుడు సమస్యతో బాధపడుతున్నాడు. పుట్టుకతోనే ఈ సమస్య ఉన్న ప్రదీప్ చికిత్స కోసం బాలుని తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. తమ బిడ్డకు ఉన్న సమస్య పరిష్కారం కోసం అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఆర్దిక కష్టాలపాలైనా ఇందుకు సంబంధించిన ఆపరేషన్ కూడా ఆ తల్లిదండ్రులు చేయించారు.. కానీ […]