రాజకీయం

కొండపోచమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి

180 Views

24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పుర్ మండల్ తిగుల్, నర్సాపూర్ గ్రామంలోని కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *