రాజకీయం

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు

115 Viewsమంచిర్యాల జిల్లా నేడు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన శాసనసభ్యులు,వినోద్ వెంకటస్వామి, వివేక్ వెంకటస్వామి  మరియు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ. సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

కస్నా తండా కార్యకర్తలతో సమావేశమైన మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి

104 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) డోర్నకల్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా మార్గ మధ్యలో గొల్లచర్ల గ్రామ శివారు కస్నా తండా లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లాలు నాయక్ ఇంట్లో కస్నా తండా కాంగ్రెస్ పార్టీ నాయకులతో,కార్యకర్తలతో సమావేశమైన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ .అనంతరం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి […]

రాజకీయం

దశ దిన కర్మకు హాజరైన మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు

107 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) మహబూబాబాద్ పట్టణానికి చెందిన పి.ఆర్. టి.యు. జిల్లా అధ్యక్షులు సంక భద్రి నారాయణ తండ్రి సంక సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా ఈరోజు జరిగిన దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ సతీమణి డా.సీతామహాలక్ష్మి.వీరి వెంట భారాస నాయకులు నీలం దుర్గేష్, హల్య నాయక్, ఉప్పలయ్య, గంగాధర్ […]

రాజకీయం

నూతన వధూవరులకు ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు

119 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) గూడూరు మండలం, గుండెంగ గ్రామం వాగ్య తండాలో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి . వీరి వెంట భారాస నాయకులు నూకల సురేందర్, బోడ కిషన్, నాగరాజు, శ్రీను తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు

259 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ గూడూరు మండల కేంద్రంలోని మజీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ ,ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ,మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ […]

రాజకీయం

బిఆర్ ఎస్ పార్టీ ని సమర్థించే పరిస్థితిలో గాని హార్శించే పరిస్థితిలో గాని ప్రజలు లేరు

117 Viewsబిఆర్ ఎస్ పార్టీ ని సమర్థించే పరిస్థితిలో గాని హార్శించే పరిస్థితిలో గాని ప్రజలు లేరు కాళేశ్వరం , మేడిగడ్డ, సుందిళ్ళ ప్రాజెక్టులను నాణ్యత లోపం వల్లే కరువు కేటీఆర్ అసమార్థత మూలంగానే మల్కాపేట తొమ్మిదవ ప్యాకేజీ పనులు పూర్తికాలేదు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య ఎల్లారెడ్డిపేట మార్చి 29 ; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీ ని సమర్ధించే పరిస్థితుల్లో గాని హార్శించే పరిస్థితుల్లో గాని తెలంగాణ ప్రజలు […]

రాజకీయం

ఎన్నికల కోడ్ లో రంజాన్ తోఫాలను బిఆర్ఎస్ నాయకులు పంపిణీ చేయొద్దు

103 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 28 సిద్ధిపేట; ఎన్నికల కోడ్ లో ఉన్న నేపథ్యంలో టి బిఆర్ఎస్ నాయకులు ఓట్లు దండుకునేందుకు గుర్తు చప్పుడు కాకుండా ముస్లిం ప్రజలకు రంజాన్ తోపాలను పంపిణీ చేస్తున్నారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా అధికారులు మాత్రమే ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫాలను అందించాలని అన్నారు. గ్రామాలు మండలాల్లో రెవెన్యూ అధికారులు పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ వాడు అధికారులు […]

రాజకీయం

జీవన్ రెడ్డిని కలిసిన చెన్నూర్ ఎమ్మెల్యే

122 Viewsజగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన చెన్నూరు ఎమ్మెల్యే డా .గడ్డం వివేక్ వెంకటస్వామి ,పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అలాగే వారి నివాసంలో మీడియా ను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం రాజకీయం

నవవధువు కు పుస్తే మట్టెలు అందజేత!

151 Viewsనవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం చంద్రయ్య, సంతోష దంపతుల కూతురు అంకిత వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఈ కార్యక్రమంలో దుబ్బాసి బాలయ్య, కృష్ణ,స్వామి,పోచయ్య,రఘుపతి,నర్సింలు,పోచయ్య తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మీడియా స్వేచ్ఛకు భంగం కల్గిస్తే ఊరుకోం !

111 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 27) – టీయుడబ్ల్యుజే (ఐజేయూ) హెచ్చరిక – ఐటీడీఏ పీవో, ఏఎస్పీ, ఆర్డీవోలకు వినతిపత్రాలు మీడియా స్వేచ్ఛకు, పాత్రికేయుల హక్కులకు భంగం కల్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీయుడబ్ల్యుజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వి.రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మొబగాపు ఆనంద్కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీహరిలు హెచ్చరించారు. ఇటీవల ఇసుక రీచ్ల్లో అక్రమాలపై కవరేజీకి వెళ్లిన మీడియాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, చర్లలో అధికారులు […]