94 Viewsచేబర్తి గ్రామం లో భారతీయ జనతా పార్టీ ఇంటింటి ప్రచారం 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 30) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కూక్ మండలంలోని చేబర్తి గ్రామంలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు కి మద్దతు తెలుపుతూ ఇంటింటి కి కర్ర పత్రాలు పంచుతు ప్రచారం చేయడం జరిగింది. అనంతరం మర్కుక్ మండల బిజెపి అధ్యక్షుడు సాయి రెడ్డి రామ్ రెడ్డి, ఉపాధ్యక్షులు తాడూరి మహేష్ గౌడ్, చేబర్తి గ్రామ అధ్యక్షుడు గంధమల్ల […]
రాజకీయం
మార్కుక్ మండలంలోమెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పర్యటన
138 Viewsమార్కుక్ మండలంలోమెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పర్యటన 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ ఏప్రిల్ 28 నీలం మధు ముదిరాజ్ బిడ్డ ర్యాలీ ని విజయవంతం చేయాలి (మన్నే శ్రీనివాస్ ముదిరాజ్) మార్కుక్ మండల ముదిరాజ్ నాయకులు సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీకి మార్కుక్ మండలo ముదిరాజ్ సంఘాలు ముదిరాజ్ నాయకులు ముదిరాజ్ బిడ్డలందరూ విచ్చేసి […]
సామాజిక న్యాయ ఎజెండాను అమలు చేయాలి.
85 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ ఏప్రిల్ 28 డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ భారత రాజ్యాంగ స్ఫూర్తి కి అనుగుణంగా జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాలలో అసమానతల రూపు మాపడానికి సామాజిక న్యాయ ఎజెండాను అమలు చేయాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ డిమాండ్ చేసారు. . డిబిఎఫ్ అధ్వర్యంలో చెపట్టిన భారత రాజ్యాంగ ప్రచారోద్యమంలో భాగంగా అదివారం నాడు గజ్వేల్ అంబేద్కర్ భవన్ లో కేంద్ర ఎన్నికలు దళితుల […]
పోరుగడ్డ ఓరుగల్లు కు బయలుదేరిన ఉద్యమ నేత బిఆర్ఎస్ అధినేత కేసిఆర్
85 Viewsపోరుగడ్డ ఓరుగల్లు కు బయలుదేరిన ఉద్యమ నేత బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ ఏప్రిల్ 28 పోరుగడ్డ ఓరుగల్లు కు బయలుదేరిన గులాబి అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో వరంగల్ రోడ్ షోకు బయలుదేరారు. వరంగల్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి అయిన సుధీర్ కుమార్ గెలుపు కోసమై ఉమ్మడి వరంగల్ బిఆర్ఎస్ ముఖ్య […]
మెదక్ లో గులాబీ జెండా ఎగుర వేస్తాం
101 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఏప్రిల్ 27) వెంకట్రాంరెడ్డి గెలుపును ఎవరు ఆపలేరు. గజ్వేల్ : రాబోయే ఎంపి ఎన్నికల్లో మెదక్ గడ్డమీద గులాబీ జెండా ఎగురవేసి మరోసారి ఉమ్మడి మెదక్ జిల్లా గులాబీ కంచుకోట అని నిరూపిస్తామని గజ్వేల్ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెదక్ గడ్డమీద వెంకట్రాo రెడ్డి అఖండ విజయం సాధించడం ఖాయమన్నారు. రాజీలేని […]
కెసిఆర్ తోనే మెదక్ అభివృద్ధి సాధ్యం
88 Views*1952లో బెల్ ఏర్పాటు చేస్తే ఇందిరమ్మ హయాంలో అంటారా…?* *దమ్ముంటే రాజీనామా సవాల్ కు సిద్ధమా రేవంత్* *కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన* *మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరేపలాడటం ఖాయం* దౌల్తాబాద్; ఆగస్టు 15 లోగా రుణ మాపీ తో పాటు 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను రాజీనామా కు సిద్దమని, నువ్వు సిద్ధమా అని మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు సీఎం రేవంత్ […]
దోమలను అరికడదాం !
93 Viewsదోమలను అరికడదాం ఆరోగ్య సమాజానికి పునాది వేద్దాం! గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్ నందు ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యక్రమంలో మురికి కాల్వలను శుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దోమల నివారణకై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దోమల వల్ల అనేక రకమైన వ్యాధులు సంక్రమిస్తాయని ఫైలేరియా మలేరియా . […]
లక్షట్ పేటలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
99 Viewsమంచిర్యాల నియోజకవర్గం. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఈరోజు లక్షెట్టిపేట మండలం,లక్షెట్టిపేట పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు . ఈ కార్యక్రమంలో చెన్నూర్ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి గారు, పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ పాల్గొన్నారు. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ […]
కాంగ్రెస్ పార్టిలో పలువురు చేరిక..
96 Views(కరీంనగర్ ఏప్రిల్ 23) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల మాజీ ఉపాధ్యక్షులు, రామకృష్ణ కాలని రెడ్డి సంఘం అధ్యక్షులు దావు సంపత్ రెడ్డి మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుంట రాజేందర్ […]
పేద కుటుంబాలకు పెద్దన్న.. పుస్తె మట్టలు వితరణ చేసిన ఎంపీపీ…
239 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 22 (24/7న్యూస్ ప్రతినిధి): ఎంపీపీ జనగామ శరత్ రావు నిరుపేద యువతుల పెళ్లిళ్లకు పుస్తే మట్టెల వితరణ చేసి పలువురికి ఏళ్ల తరబడి ఆదర్శంగా ప్రాయంగా నిలుస్తున్నారు. గ్రామాల్లో ఎవరైనాసరే పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో పుస్తేమెట్టెలు అందజేసి వారికి పెద్దన్నయ్యల అండగా ఉంటున్నారు ఈ క్రమంలో ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో నాగేల్లి చంద్రవ్వ సుధాకర్ దంపతుల కూతురు భవాని, నామపూర్ గ్రామానికి చెందిన యారపు లక్ష్మీ బుదయ్య దంపతుల ద్వితీయ […]










