120 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 21 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి శనివారం ములుగు మండలంలోని మామిడ్యాలలో పారిశుధ్య కార్మికులకు బతుకమ్మ,దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలకు పది వేయిల రూపాయలు కరాటే కర్ణాకర్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోడూరి భూపాల్ రెడ్డీ,నగోజి సత్తయ్య,రవి,యాదగిరి,జనార్దన్ ,ఆంజనేయులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశం
103 Viewsమంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే దివాకర్ రావు నివాసంలో మీడియా సమావేశం నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ 1) ప్రేమ సాగర్ రావు నిన్న మాట్లాడిన మాటలు వింటుంటే ఆయన మానసికంగా ఇబ్బంది పడ్డట్టున్నాడు అని ఈ సారి కూడా మళ్ళీ ఓడిపోతడు అనే భయంతో మాట్లాడుతున్నాడు అని అన్నారు. 2)నేను ఎదో వేరే ప్రాంతం నుండి ఎవర్నో తీసుకొని వచ్చి ప్రేమ్ సాగర్ […]
మానకొండూర్ అభివృద్ధి శూన్యం
368 Views–పథకాల ఆశజూపి మభ్యపెడుతున్నారు. –మాజీ ఎమ్మెల్యే,బిజెపి నాయకులు ఆరెపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 21) బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి పాలనలో మానకొండూర్ నియోజకవర్గంలో పదేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆరోపించారు.శనివారం తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల, మన్నెంపల్లి, మల్లాపూర్, పోలంపల్లి, మొగిలిపాలెం తదితర గ్రామాల్లోని పర్యటించారు.వివిధ పార్టీలకు ముఖ్య నాయకులతో, బీజేపీ కార్యకర్తలతో ఆరెపల్లి సమావేశమయ్యారు. అనంతరం తిమ్మాపూర్ మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన […]
మానకొండూర్ అసెంబ్లీ నుండి పోటీ చేయడం ఖాయం..
100 Viewsబిజెపిరాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ (మానకొండూర్ అక్టోబర్ 21) మానకొండూరు నియోజకవర్గం నుంచి బిజెపి నుండి అవకాశం వస్తుందేమోనని ఆశతో ఎదురుచూస్తున్నాను రానిపక్షంలో బిజెపి రెబల్ గా పోటీ చేస్తాను. బండి సంజయ్ శిష్యునిగా ప్రచారంలో సంజయ్ ఫోటో పెట్టి అంబేద్కర్, సాకలి ఐలమ్మ, సర్వే పాపన్న, జ్యోతిరావు పూలే, చత్రపతి శివాజీ, స్వామి వివేకనంద ఫొటోస్ పెట్టుకుని ప్రచారంలో దిగుతాను అన్ని కులాలు కళాకారులు దళిత సంఘాలు యువజన సంఘాలు అన్ని సంఘాల […]
మంచిర్యాల జిల్లాలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ
153 Viewsమంచిర్యాల జిల్లా గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల మున్సిపాలిటీలోని 03వ వార్డులో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి సాగరన్న ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ […]
మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన ప్రజా ప్రతినిధులు
129 Viewsమర్కుక్ : కర్కపట్ల 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి 21.10.2023 మర్కుక్ మండలం కర్కపట్ల గ్రామానికి చెందిన చింతకాయల నర్సింలు గూండ్లే పోచయ్య మరియు సార చిన్నయాదగిరిలు చనిపోయినందున మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కర్ణాకర్ రెడ్డి కర్కపట్ల మాజీ సర్పంచ్ సుగుణాకర్ రెడ్డిలు స్థానిక సర్పంచ్ నర్సింలు మండల ఎంపీటీసీ ఫోరమ్ […]
సలాం కేసిఆర్ పాటల సీడి ఆవిష్కరణ
260 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లి గ్రామానికి చెందిన రచయత పరశురామ్ రూపొందించిన సలాం కేసిఆర్ పాటల సీడినీ సీఎం కేసిఆర్ ఆవిష్కరించారు.డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజి రెడ్డీ కేసిఆర్ ప్రగతిపధం పాటలను పరశురామ్ తో రాయించారు.గజ్వేల్ నియోజకవర్గం బిఆర్ ఎస్ పార్టీ సమావేశంలో ఈ సీడి ఆవిష్కరన కార్యక్రమం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాహుల్ గాంధీని విమర్శించిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్
138 Viewsపెద్దపల్లి జిల్లా రెండు రోజుల క్రితం భూపాలపల్లి ,పెద్దపల్లి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను ఇక్కడి ప్రజలు నమ్మే ప్రసక్తి లేదని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్ది, నరసింహులపల్లి ,బుచ్చయ్యపల్లి, బొట్ల వనపర్తి గ్రామాల్లో ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఇంటింటా ప్రచారం చేశారు. […]
చిట్యాల కాంగ్రెస్ పార్టీకి జలక్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు
172 Views24/7 తెలుగు న్యూస్ అక్టోబర్ 20 పరిగి మండలం చిట్యాల గ్రామoలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రొజు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని , మహేష్ విధి విధానాలు మరియు ఆయన ప్రజలకి చేసే మంచి పనులు చూసి మాకు కూడా మంచి చేస్తారు అని భావించి పార్టీ లో చేరటం జరిగిందనీ […]
శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు
127 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్: శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఏ ఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం ఏ ఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్,గజ్వేల్ ఏసిపి రమేష్ తో కలిసి గురువారం గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ కార్యాలయ భవనలో స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]










