సిద్దిపేట జిల్లా అక్టోబర్ 21
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
శనివారం ములుగు మండలంలోని మామిడ్యాలలో పారిశుధ్య కార్మికులకు బతుకమ్మ,దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలకు పది వేయిల రూపాయలు కరాటే కర్ణాకర్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోడూరి భూపాల్ రెడ్డీ,నగోజి సత్తయ్య,రవి,యాదగిరి,జనార్దన్ ,ఆంజనేయులు పాల్గొన్నారు.





