రాజకీయం

చిట్యాల కాంగ్రెస్ పార్టీకి జలక్ ఇచ్చిన కాంగ్రెస్ నాయకులు

170 Views

24/7 తెలుగు న్యూస్ అక్టోబర్ 20

పరిగి మండలం చిట్యాల గ్రామoలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రొజు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ
సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని , మహేష్ విధి విధానాలు మరియు ఆయన ప్రజలకి చేసే మంచి పనులు చూసి మాకు కూడా మంచి చేస్తారు అని భావించి పార్టీ లో చేరటం జరిగిందనీ అన్నారు.

No Slide Found In Slider.

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *