334 Viewsశ్రీరాంపూర్ RK 6 మైన్ వద్ద ఈ రోజు గేట్ మీటింగ్ లో ఎన్నికల ప్రచారం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికులందరూ, కారు గుర్తుకే ఓటు వేయాలని, తనని మరో సారి దీవించాలని కోరారు.. ఈఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావు ,TBGKS నాయకులు,పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రాజకీయం
కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి..
235 Viewsవర్గల్ మండల్ నవంబర్ 5 :కాంగ్రెస్ హయాంలోని గ్రామాల అభివృద్ధి.మండల పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి వర్గల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందిందని వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసి సభ్యులు సందీప్ రెడ్డి పేర్కొన్నారు. వర్గల్ మండల కేంద్రంలో ఆదివారం వర్గల్ మండల కేంద్రంలో మీనాజిపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు యూత్ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]
నాయకుడు ప్రజల్లో ఉండాలి, మీరు పిలిస్తే పలికేలా ఉండాలి.
273 Viewsపాలేరు నియోజకవర్గం నవంబర్ 5:నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలి,మీరు పిలిస్తే పలికేలా ఉండాలి : కందాళ. రామన్నపేట డివిజన్ నందు ఎన్నికల ప్రచారంలో పాల్గొన పాలేరు నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రచారానికి డివిజన్ కి విచ్చేసిన సందర్భంగా నాకు అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్థులకు,బిఆర్ఎస్ నాయకులకు నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు. నాయకుడు […]
ఖాళీ అవుతున్న కాంగ్రెస్…
231 Viewsమంథని నవంబర్ 5:బీఆర్ఎస్ పార్టీలో బారీ చేరికలు. మంథని ఖాళీ అవుతున్న కాంగ్రెస్. రత్నపూర్ గ్రామానికి చెందిన యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో రోజురోజుకు చేరికలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు స్వచ్చందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మంథని నియోజకవర్గంలోని తూర్పు మండలాలతో పాటు రామగిరి,కమాన్పూర్, మహాదేవపూర్, కాటారం,ముత్తారం మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. రామగిరి మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన యూత్ […]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిజెపి కార్యకర్తలు..
215 Viewsమిర్యాలగూడ నవంబర్ 5 :మిర్యాలగూడ పట్టణంతో పాటు, పలు గ్రామాల నుంచి బిఆర్ఎస్ లోకి భారీగా వచ్చి చేరుతున్నారు. వివిధ రాజీకియ పార్టీలు కాంగ్రెస్, సీపిఎం, బీజేపీ లకు చెందిన 450 మంది బీఆర్ఎస్ లోకి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో ఆదివారం చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాస్కర్ రావు మాట్లాడుతూ ఆయా ప్రాంతాల్లో సమన్వయంతో బిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.పార్టీలో చేరిన వారికి సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యత కల్పించి, సముచిత […]
బంజారా, గిరిజనులతో ఆత్మీయ సమ్మేళనం.
209 Viewsనరసాపూర్ నవంబర్ 5:నర్సాపూర్ నియోజకవర్గంలో బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, నియోజకవర్గ నాయకులు అమ్మ అక్క చెల్లెలు మరియు అన్నదమ్ములు పెద్దలుఅత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో వారంతా నర్సాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. కారు గుర్తుకే […]
దుబ్బాక నియోజకవర్గం ధర్మసమాజ్ పార్టీ అభ్యర్థి నామినేషన్..
214 Viewsదుబ్బాక నవంబర్ 5:సోమవారం రోజున దుబ్బాక లో ధర్మ సమాజ్ పార్టీ రోడ్ షో అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి గా నామినేషన్. – దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వెంకట ప్రసన్న. ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనార్టీలు, ప్రజాస్వామిక ప్రేమికులు అందరూ పాల్గొని నామినేషన్ కార్యక్రమం & రోడ్ షోను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ధర్మ […]
బిఆర్ఎస్ పార్టీలో చేరికల సునామీ
192 Viewsపెద్దపల్లి నవంబర్ 5:పెద్దపల్లి నియోజకవర్గం,బీఆర్ఎస్ పార్టీలో చేరికల సునామీ. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓదెల మండలం రూప్ నారాయణ పేట గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ కి చెందిన గౌడ సంఘం అధ్యక్షులు అరెల్లి సమ్మయ్య గౌడ్ పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో నస్పూరి రామస్వామి, దేవేందర్ రావు, శ్యామ్ రావు […]
బీజేపీ పార్టీలోకి భారీ చేరికలు
213 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 5 ఈ రోజు గజ్వెల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ బిజెపి బూత్ కార్యకర్తల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.అనంతరం పలు వార్డుల నుండి పెద్ద ఎత్తున బి ఆర్ ఎస్, కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు బిజెపి లో చేరటం జరిగింది. గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ చేతుల మీదగా బిజెపి కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానచడం జరిగింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










