రాజకీయం

చెన్నూరు నియోజకవర్గం లో బిజెపి ఎన్నికల ప్రచారం

514 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. చెన్నూర్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గం అశోక్ నామినేషన్ వేసి ప్రచారం మొదటి రోజున చెన్నూర్ లోని అయ్యప్పా స్వామిని దర్శించుకుని ,అదేవిదంగా పారిపెల్లి గ్రామంలో ఖాళ భైరవునికి పూజలు చేసి ప్రచారంలో గడప గడపకు తిరుగుతున్న క్రమంలో ప్రజలే వచ్చి అశోక్కి మద్దతు తెలుపుతూ, ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు గెలిచిన మల్లీ కొంతమంది లీడర్లు రాజ్యమేలుతారు,అది మాకు తెలుసు మీకు ఏపదవి లేకపోయినా పేద […]

ప్రాంతీయం రాజకీయం

బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు !

343 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 11 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో (ఎంపిపి) పాండు గౌడ్ అధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి ,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీజేపీ పార్టీలో నుండి రజక సంఘం యువజన నాయకులు బొడ్డు సంతోష్,బొడ్డు మహేష్ భూపాల్,బొడ్డు సాయి,శ్రీకాంత్,అరవింద్,నందు, కాసిం , కొండి శ్రీను,దీపక్,మంగి శ్రీకాంత్,మంగి మహేష్ లు (ఎంపిపి)పాండు గౌడ్ చేతుల మీదుగా కండువాలు కప్పుకుని బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

రాజకీయం

నస్పూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

248 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వార్డ్ లో ప్రతి ఇంటికి కి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]

రాజకీయం

దండేపల్లి మండలం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

319 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్. దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ కందుల కళ్యాణి అశోక్ శనివారం రోజున ప్రేమ్ సాగర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన కందుల కల్యాణ అశోక్ కొన్ని అనివార్య కారణాలవల్ల బిఆర్ఎస్ పార్టీకి పోవడం జరిగింది ,మరల శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు ఆకర్షితులై సొంతగూడు […]

రాజకీయం

గడపగడపకు బిఆర్ఎస్ కార్యక్రమాలు…

240 Viewsవర్గల్ మండల్ నవంబర్ 11:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలంలోని వర్గల్ గ్రామంలోని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినమండల ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ నాయకులు కలసి ఇంటింటా ప్రచారంలో మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని పధకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బందు, బీసీ బందు, కేసీఆర్ కిట్టు ఇలా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు.బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి […]

Breaking News రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి నామినేషన్ కు తరలి వెళ్లిన బిజెపి ప్రజాప్రతినిధులు

350 Viewsసిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి శుక్రవారం సిరిసిల్లలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. కమలం పువ్వుకు ఓటు వేయాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్యకర్తలను ప్రజలను ఓట్లను అభ్యర్థించారు యువ మోర్చా నాయకులు బైక్ ర్యాలీతో ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ […]

ఆధ్యాత్మికం రాజకీయం

కామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు…

244 Viewsకామారెడ్డి సభకు తరలి వెళ్లిన నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం కామారెడ్డి పట్టణంలో జరిగే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సభకు తరలి వెళ్లారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి విశేషమైన స్పందన లభిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆరు స్కీముల గ్యారెంటీ కార్డు ద్వారా ప్రజల్లోకి వెళ్లడం జరిగిందన్నారు సిరిసిల్ల నియోజకవర్గం లో […]

రాజకీయం

తెలంగాణలో ముగిసిన నామినేషన్లు

184 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల గడువు ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ వేసేందుకు ఆర్వో కార్యాలయానికి వెళ్లి క్యూలో వున్న అభ్యర్ధులకు అధికారులు అవకాశం కల్పించారు. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల నుంచి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సమయం మించి పోవడంతో కొందరు అభ్యర్ధులు పరుగులు తీశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన, 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం గడువు విధించింది. […]

రాజకీయం

నామినేషన్ దాఖలు చేసిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్

206 Viewsమంచిర్యాల అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునాథ్ వెరబెల్లి ఈరోజు మంచిర్యాల RO కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మంచిర్యాల పట్టణ ప్రధాన విధుల్లో బీజేపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాషాయ జెండా కార్యకర్తలతో పట్టణం జనసంద్రంగా మారింది. అసెంబ్లీ నలుమూలల నుండి యువ నేత రఘునాథ్కి మద్దుతు గా కార్యకర్తలు భారీగా తరిలి వచ్చి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. బీజేపీ కార్యకర్తల బైక్ ర్యాలీ వైష్య […]

రాజకీయం

సిద్దిపేట ప్రజలమైనందుకు గర్విద్దాo…

250 Viewsసిద్దిపేట నవంబర్ 10: సిద్దిపేట గౌరవాన్ని ఎల్లలు దాటించిన నాయకున్ని మెజారిటీ లో మరింత ఎత్తు కు పెంచుదాం… – సిద్దిపేట ప్రజలుగా మనమందరం గర్వ పడాలి. – చిన్నకోడూరు మండలం లోని అనంతసాగర్ గ్రామం లో జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి హరీష్ రావు పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహించిన నాయకులు, పార్టీ శ్రేణులు… సిద్దిపేట నియోజకవర్గం అభివృద్ధిలో దేశానికి ఆదర్శవంతంగా ఉందని జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. […]