రాజకీయం

నూతన వధూవరులకు ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు

118 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) గూడూరు మండలం, గుండెంగ గ్రామం వాగ్య తండాలో జరిగిన వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన మహబూబాబాద్ మాజీ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి . వీరి వెంట భారాస నాయకులు నూకల సురేందర్, బోడ కిషన్, నాగరాజు, శ్రీను తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు

258 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 29) ఈరోజు మహబూబాబాద్ నియోజకవర్గ గూడూరు మండల కేంద్రంలోని మజీద్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ ,ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ,మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ ఒక పవిత్రమైన పండుగ అని, మానవ సేవ చేయాలన్న సందేశాన్ని మానవాళికి అందించే పండుగ […]

రాజకీయం

బిఆర్ ఎస్ పార్టీ ని సమర్థించే పరిస్థితిలో గాని హార్శించే పరిస్థితిలో గాని ప్రజలు లేరు

115 Viewsబిఆర్ ఎస్ పార్టీ ని సమర్థించే పరిస్థితిలో గాని హార్శించే పరిస్థితిలో గాని ప్రజలు లేరు కాళేశ్వరం , మేడిగడ్డ, సుందిళ్ళ ప్రాజెక్టులను నాణ్యత లోపం వల్లే కరువు కేటీఆర్ అసమార్థత మూలంగానే మల్కాపేట తొమ్మిదవ ప్యాకేజీ పనులు పూర్తికాలేదు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య ఎల్లారెడ్డిపేట మార్చి 29 ; మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బిఆర్ఎస్ పార్టీ ని సమర్ధించే పరిస్థితుల్లో గాని హార్శించే పరిస్థితుల్లో గాని తెలంగాణ ప్రజలు […]

రాజకీయం

ఎన్నికల కోడ్ లో రంజాన్ తోఫాలను బిఆర్ఎస్ నాయకులు పంపిణీ చేయొద్దు

102 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 28 సిద్ధిపేట; ఎన్నికల కోడ్ లో ఉన్న నేపథ్యంలో టి బిఆర్ఎస్ నాయకులు ఓట్లు దండుకునేందుకు గుర్తు చప్పుడు కాకుండా ముస్లిం ప్రజలకు రంజాన్ తోపాలను పంపిణీ చేస్తున్నారని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా అధికారులు మాత్రమే ముస్లిం ప్రజలకు రంజాన్ తోఫాలను అందించాలని అన్నారు. గ్రామాలు మండలాల్లో రెవెన్యూ అధికారులు పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ వాడు అధికారులు […]

రాజకీయం

జీవన్ రెడ్డిని కలిసిన చెన్నూర్ ఎమ్మెల్యే

121 Viewsజగిత్యాల పట్టణంలో ఎమ్మెల్సీ నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన చెన్నూరు ఎమ్మెల్యే డా .గడ్డం వివేక్ వెంకటస్వామి ,పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అలాగే వారి నివాసంలో మీడియా ను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది.   జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం రాజకీయం

నవవధువు కు పుస్తే మట్టెలు అందజేత!

150 Viewsనవవధువు కు పుస్తే మట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం చంద్రయ్య, సంతోష దంపతుల కూతురు అంకిత వివాహానికి పుస్తే మెట్టెలు అందజేసిన ఎంపీపీ పాండు గౌడ్ ఈ కార్యక్రమంలో దుబ్బాసి బాలయ్య, కృష్ణ,స్వామి,పోచయ్య,రఘుపతి,నర్సింలు,పోచయ్య తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మీడియా స్వేచ్ఛకు భంగం కల్గిస్తే ఊరుకోం !

110 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 27) – టీయుడబ్ల్యుజే (ఐజేయూ) హెచ్చరిక – ఐటీడీఏ పీవో, ఏఎస్పీ, ఆర్డీవోలకు వినతిపత్రాలు మీడియా స్వేచ్ఛకు, పాత్రికేయుల హక్కులకు భంగం కల్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని టీయుడబ్ల్యుజే(ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బి.వి.రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మొబగాపు ఆనంద్కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీహరిలు హెచ్చరించారు. ఇటీవల ఇసుక రీచ్ల్లో అక్రమాలపై కవరేజీకి వెళ్లిన మీడియాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, చర్లలో అధికారులు […]

రాజకీయం

టిఆర్ఎస్ వైఫల్యం కాంగ్రెస్ గెలుపు

92 Viewsబీఆరెస్ ఎమ్మెల్యే గా పని చేసిన నడిపెళ్లి దివాకర్ రావు వైఫల్యాలు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవలు కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణభూతమయ్యాయని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దివాకర్ రావు 20 యేండ్లు ఏమ్మెల్యే పదవి అనుభవించి ప్రజలకు చేసిన సేవలు శూన్యమని విమర్శించారు. స్వార్ధం తప్ప ప్రజాపలనపై దివాకర్ రావు కు ఎప్పుడు ప్రేమ […]

రాజకీయం

మరో నాలుగు స్థానాలను ప్రకటించిన కాంగ్రెస్

133 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26) లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నలుగురితో కూడిన జాబితాను విడుదల చేసింది.జాబితా ప్రకారం ,ఛత్తీస్ గడ్ లోని సుర్గుజ నుండి శశి సింగ్, రాయ్ ఘడ్ నుండి మేనక దేవి సింగ్, బిలాస్ పూర్ నుండి దేవేంద్ర సింగ్ యాదవ్,తమిళనాడు లోని మైలాడుతురై స్థానం నుండి న్యాయవాది అర్ సుధన్ ను పార్టీ పోటీకి దింపింది. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నగదు పట్టివేత !

162 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 26) సిద్దిపేట జిల్లా నంగునుర్ మండలంలో మంగళవారం ఎన్నికల ఫ్లైయింగ్ స్క్యాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తుండగా ముడ్రాయి వెంకటాపుర్ రహదారిలో ఓ కారులో తనిఖీలు చేయగా సరైన పాత్రలు లేని 2,33,900 ల రూపాయల నగదును గుర్తించి ,స్వాధీనం చేసుకున్నారు.నగదును ఎన్నికల అధికారికి అప్పాగిస్తున్నట్లు ఎంపీడీవో హరిప్రసాద్ తెలిపారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్