రాజకీయం

విలేకరుల సమావేశంలో మాట్లాడిన బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు

137 Viewsసుల్తానాబాద్: అక్టోబర్3 24/7 తెలుగు న్యూస్ సుల్తానాబాద్ నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీకి కంచు కోటలాంటి కార్యకర్తలు ఉన్నారని అందుకు నిదర్శనమే పెద్దపల్లి కేటీఆర్ సభ విజయవంతం అని బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు పారుపల్లి […]

రాజకీయం

లబ్ధిదారులుకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ మొబారక్ చెక్కుల పంపిణి

182 Viewsజగదేవపూర్ మండలo:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ జగదేవపూర్ మండలo మునిగడప గ్రామానికి చెందిన బిసి బంధు లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ మొబారక్ చెక్కులను సర్పంచ్ బాల్ లక్ష్మి ఐల్లయ్య,జిల్లా ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షులు కిరణ్ గౌడ్, చేతుల మీదుగా లబ్ధిదారులకు బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమం లో గ్రామ బీ ఆర్ యస్ అధ్యక్షులు గుర్రం సుధాకర్, గోపాల్ పూర్ బీ ఆర్ యస్ […]

రాజకీయం

గజ్వేల్ వైశ్య ఆత్మీయ సమ్మేళనం

93 Viewsగజ్వేల్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ మంత్రి హరీష్ రావు గజ్వేల్ వైశ్య ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని సీఎం కెసిఆర్ కి ఏకగ్రీవ తీర్మానం చేసిన వివిధ వైశ్య సంఘ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. గజ్వేల్ నీ అన్ని విధాలుగా అభివృద్ధి చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ ని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసిన వైశ్య సంఘ ప్రతినిధులు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ […]

రాజకీయం

జాగృతి ఆధ్వర్యంలో అక్టోబర్ 21న యూకేలో బతుకమ్మ సంబరాలు

80 Viewsహైదరాబాద్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ హైదరాబాద్ : భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను మంగళవారం రోజున జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న విషయం విధితమే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరిట వేడుకలు […]

రాజకీయం

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

94 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్: అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొని బండ మైలారం, తునికి బొల్లారం పారిశ్రామిక వాడలో 33/11 కేవీ విద్యుత్తు సబ్ స్టేషన్లతోపాటు బహిలంపూర్, చిన్నతిమ్మాపూర్ గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉచిత కరెంటును ఉత్త కరెంటు చేశారు. […]

రాజకీయం

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన ప్రజలు

78 Viewsకుత్బుల్లాపూర్:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఈ క్రమంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల […]

రాజకీయం

మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే

102 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 03) తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన బీ.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్త బీనపెల్లి సంపత్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మరణించగా మంగళవారం మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చి ఆర్ధిక సహాయం అందించిన రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ వారి వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ మన్నెంపల్లి గ్రామ సర్పంచ్ మేడి అంజయ్య, ఉపసర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ […]

రాజకీయం

రేపట్నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

114 Viewsఅక్టోబర్ 3 మంగళవారం 24/7 తెలుగు న్యూస్ బతుకమ్మ చీరలను బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధంచేశారు. వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారుచేయించారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ […]

రాజకీయం

కోస్గిలో పర్యటించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

86 Viewsకొడంగల్ నియోజకవర్గం:అక్టోబర్ 3 24/7 తెలుగు న్యూస్ కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి మున్సిపల్ కేంద్ర పరిధిలో నూతనంగా నిర్మించబడిన “హాస్పిటల్” ప్రారంభోత్సవానికి ఈ నెల 4న “ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వస్తున్న సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గి సభ ప్రాంగణాన్ని(జూనియర్ కాలేజీ గ్రౌండ్) పరిశీలించడం జరిగింది మున్సిపల్ మరియు సంబంధిత అధికారులతో కలిసి సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. కార్యక్రమానికి వచ్చే కార్యకర్తలకు, ప్రజలకు […]

రాజకీయం

గాంధీజీ ఆశయాల కోసం పోరాడుతాం

80 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీజీ 154వ జయంతి వేడుకలను సోమవారం నిర్వహించారు గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంలోనె భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడం జరిగిందన్నారు. దేశంలోని పేద ప్రజలందరూ ఒంటినిండా దుస్తులు ధరించిన రోజే తాను కూడా పూర్తిస్థాయిలో దుస్తులు ధరిస్తానని అన్నారు. స్వదేశీ వస్తువులను మనం వాడాలని […]