Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.

277 Viewsబిజెపి మతతత్వ పార్టీ మంత్రిని విమర్శిస్తే ఊరుకునేది లేదు. బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ పై విషం చిమ్ముతున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మతాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తుంది అన్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అనిల్ రెడ్డిలు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన […]

రాజకీయం

రామలింగేశ్వర స్వామి పూజలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్

223 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15) రామలింగేశ్వర స్వామి పూజలో పాల్గొన్న ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి తూప్రాన్:- తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ శివారులోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ జాతర ఉత్సవాల్లో ఎఫ్డీసీ మాజీ ఛైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని శ్రీ రామలింగేశ్వర స్వామి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి […]

ప్రాంతీయం రాజకీయం

మృతుడి కుటుంబానికి అర్థికసాయం

212 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 15) .మర్కుక్ మండల కేంద్రమైన మర్కుక్ గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు ముల్కలపల్లి శేఖర్ (38) అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు.ఈ విషయం తెలుసుకున్న మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శి,రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.ఆయన వెంట నాయకులు మొర్సు శ్రీనివాస్ రెడ్డి,లింగని కుమార్,సుధాకర్,శ్రీనివాస్,తదితరులున్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

జన కల్యాణ్ దివాస్ బెహన్ జీ మాయావతి జన్మదిన వేడుకలు

247 Viewsజన కల్యాణ్ దివాస్ బెహన్ జీ మాయావతి జన్మదిన వేడుకలు ……..ఆమె పాలన దేశానికి ఆదర్శం పేద, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, ఉక్కుమహిళ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షురాలు బెహన్ కుమారి మాయావతి పుట్టినరోజు వేడుకలను ఈరోజు గజ్వేల్ అసెంబ్లీ అధ్యక్షులు మొండి.కరుణాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జీలు కెతోజి వినోద్ , కొండనోళ్ల నరేష్ మాట్లాడుతూ కుమారి మాయావతి 68 వ పుట్టిన రోజు […]

రాజకీయం

భారత్ న్యాయ యాత్రలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే

255 Viewsకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుండిముంబై వరకు చేపట్టిన భారత్ న్యాయ యాత్రలో మొదటి రోజున పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్ధిక సాయం!

144 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 13) మర్కుక్ : పాములపర్తి మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఊళ్లే మల్లయ్య అనారోగ్యంతో చనిపోయినందున బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ వారితో పాటుగా కర్రోళ్ల నర్సిములు, శ్రీగిరిపల్లి కృష్ణ, మొద్దు చెంద్రం ,దుబాషి బాలయ్య ,మల్లయ్య, కర్రోళ్ల మల్లేశం మరియు శ్రీశైలంలతో కలిసి అందించడం జరిగింది. ఎర్రోళ్ల బాబు […]

రాజకీయం

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన అరూరి

231 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 13) గ్రేటర్ వరంగల్ 14 వ డివిజన్ సాయి గణేష్ కాలనికి చెందిన బిఅర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు బాణల సుశీల భర్త సత్యనారయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. వీరి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]

ప్రాంతీయం రాజకీయం

ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుక

232 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లో శుక్రవారం స్వామి వివేకానంద 161 వ జయంతి వేడుకలను స్వామి వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహనీయులని గుర్తు చేశారు.చికాగో మహాసభల్లో పాల్గొని తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని అన్నారు.నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజం లో అన్ని రంగాలలో ముందుండి మరింత చైతన్య పరచాలని […]

రాజకీయం

మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ గైరాజర్

144 Viewsమైనారిటీ ఓట్ల కోసమే రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ గైర్హాజరు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. వందల ఏండ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిర సాకారం అవుతున్న వేళ రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రారంభ కార్యక్రమానికి నిరాకరించాడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ […]