కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుండిముంబై వరకు చేపట్టిన భారత్ న్యాయ యాత్రలో మొదటి రోజున పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి.
173 Viewsకాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పై చిల్లర ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆరెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. గురువారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి,నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, మాజీ కౌన్సిలర్ కలువల జగన్మోహన్ రావు మాట్లాడారు. నవంబర్ లో జరుగనున్న ఎన్నికల్లో ప్రేమ్ సాగర్ రావు విజయం తథ్యమని తెలియడంతో బీఆరెస్ చిల్లర ఆరోపణలు చేస్తోందని […]
172 Views24/7 తెలుగు న్యూస్ అక్టోబర్ 20 పరిగి మండలం చిట్యాల గ్రామoలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రొజు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆద్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని , మహేష్ విధి విధానాలు మరియు ఆయన ప్రజలకి చేసే మంచి పనులు చూసి మాకు కూడా మంచి చేస్తారు అని భావించి పార్టీ లో చేరటం జరిగిందనీ […]
320 Viewsఎల్లారెడ్డిపేట లో తోట ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్ ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బీఆరెస్ విస్తృత ప్రచారం నిర్వించారు .వారి వెంటజిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ప్రచార జోరును హోరెత్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్ ను లక్ష పైచెలుకు మెజారిటీతో గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు మంగళవారం రోజున మార్కండేయ గాంధీ ఏరియాలో టిఆర్ఎస్ […]