కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుండిముంబై వరకు చేపట్టిన భారత్ న్యాయ యాత్రలో మొదటి రోజున పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి.
250 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్10) హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వర్దన్నపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇటీవల మరణించిన జనగామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. […]
242 Viewsలగిశెట్టి శ్రీనివాస్ నీ గెలిపించుకుందాం… – పోటో ; ఓటర్లను అభ్యర్థిస్తున్న లగిశెట్టి శీనన్న- బీసీబిడ్డ నిజాయితీ గల నాయకుడు రాజన్న సిరిసిల్ల స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ బీసీ నాయకులు తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని ఎల్లారెడ్డిపేట మండలం ప్రజలందరినీ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు తమవైపు ఉన్నారని పద్మశాలి బిడ్డ సిరిసిల్ల చేనేత కార్మికుల స్థితిగతులు తెలుసునని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేనేతల సమస్యలను పట్టించుకున్న పాపన […]
241 Viewsమంచిర్యాల మున్సిపాలిటీలోని 12వ వార్డు(గోపాల్ వాడ) లో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. No Slide Found In Slider. Poll not found జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్