242 Viewsసుమన్ నోరు అదుపులో పెట్టుకో. మంచిర్యాలలో సుమన్ దిష్టిబొమ్మతో శవయాత్ర. దిష్టిబొమ్మ దహనం. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై మంచిర్యాల కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని చెప్పుతో కొడతా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మండి పడుతున్నారు. మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన, విద్యార్ధి సంఘాల శ్రేణులు […]
రాజకీయం
బాల్క సుమన్ వ్యాఖ్యలు అనుచితం… భగ్గుమన్న రెడ్డి సంఘం సభ్యులు. దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్
331 Viewsటిఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్ తీరు సరికాదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలంతో దూషించిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరుపట్ల రెడ్డి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పార్టీలుగా విమర్శలు చేసుకోవచ్చు.. కానీ ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో దొరలకు నిన్నటి వరకు ఊడిగం చేసిన బాల్క సుమన్ తట్టుకోలేక ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకంగా మంచిర్యాల […]
త్వరలోనే మరో రెండు హామీలు అమలు !
221 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 5) ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కల బేటి ముగిసింది. త్వరలోనే రూపాయలు 500 కే గ్యాస్, సిలిండర్ 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీలను అమలు చేయబోతున్నట్లు సోనియాకు తెలిపారు. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్య శ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతున్నాయని తెలిపారు.. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
బాల్క సుమన్ సీఎంపై చేసిన అనుచిత వాక్యాలను ఖండించిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నాయకులు
246 Viewsమంచిర్యాల పట్టణంలో నిర్వహించిన పార్లమెంటరీ స్థాయి సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చెప్పు చూపుతో చెప్పుతో కొడతా అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మరియు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ […]
ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న శంభీపూర్ క్రిష్ణ
246 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 5) జిన్నారం మండలం కిస్టాయిపల్లి గ్రామంలో వావిలాల పాక్స్ వైస్ చైర్మన్ విద్యానంద్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి బాబా ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, భారత్ కుమార్, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు […]
ఎమ్మెల్యేగా తన మొదటి నెల జీతాన్ని పేద విద్యార్థుల అల్పాహారం కోసం విరాళం
512 Viewsఫిబ్రవరి05: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తన మొదటి నెల జీతం నుండి 1,50,000 రూపయలు ప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న పేద విద్యార్థుల అల్పహారం కోసం విరాళం గా ఇచ్చిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.తాను కూడా నిరుపేద కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ హస్టల్ లో చదువుకుని పిహెచ్ డి చేసానని చదువుకున్న రోజులని గుర్తు చేసుకున్న మేడిపల్లి సత్యం.తాను ఎమ్మెల్యే గా తీసుకున్న మొదటి జీతం పేద విద్యార్థులు,ప్రభుత్వ […]
ఉప్పల్ సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్
219 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) ఉప్పల్ లో జోష్ చూస్తుంటే అధికారంలో మనం ఉన్నామా? కాంగ్రెసొల్లు ఉన్నార అర్దం కావటం లేదు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి లో గెలుపు మనదే. కాంగ్రెస్ ను మల్కాజ్ గిరి లో మడత పెట్టీ కొట్టుడే 420 హామీలు చూసి జిల్లాలో జనం మోసపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం, చేతల ప్రభుత్వం కాదని జనం తెలుసుకున్నారు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు […]
కొండపోచమ్మను దర్శించుకున్న మాజీ మంత్రి
197 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్ పుర్ మండల్ తిగుల్, నర్సాపూర్ గ్రామంలోని కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి ఒడి బియ్యం, చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని సన్మానించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కోదండరాం ఆధ్వర్యంలో టీజేఎస్ పార్టీలో వివిధ పార్టీ నాయకులు చేరారు
222 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 4) తెలంగాణ జన సమితిలో సిద్దిపేట జిల్లా నుండి తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు నీరుడి స్వామి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులో పార్టీ ఆఫీసులో పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో వివిధ పార్టీ నాయకులు చేరడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఇక ముందు కూడా చేరికలు జరుగుతాయి మరియు పార్టీని బలోపేతం చేయాలని టీజేఎస్ జిల్లా అధ్యక్షులు నీరుడి స్వామి అన్నారు.యువజన విభాగ […]
రోడ్డెక్కిన ఆసరా పింఛన్ దారులు
185 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (ఫిబ్రవరి 3) నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ప్రభుత్వం ఆలస్యంగా ఇవ్వడం, పోస్టాఫీస్లో బీపీఎంను తొలగించడం వంటి సమస్యతో పింఛన్లు అందకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గ్రామ పంచాయతీ భవనం ఎదుట మహబూబ్నగర్-హైదరాబాద్-యాద్గీర్ ప్రధాన రహదారిపై పింఛన్దారులు బైఠాయించారు. దీంతో గంటపాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని సంబంధిత పోస్టల్ అధికారులకు సమాచారం అందించారు. పింఛన్లు అందిస్తామని పోస్టల్ అధికారులు హామీ ఇవ్వడంతో […]










