Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

సంఘ భవనాలకు నిధుల మంజూరు.. బిజెపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి

195 Views  సంఘ భవనాలకు నిధుల మంజూరు..♥. ఎల్లరెడ్డిపేట్, మార్చ్ 13: మండలం లోని పలు కుల సంఘ భవనాలకు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ నిధులు మంజూరు చేసినట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి తెలిపారు. మండల రజక, గౌడ సంఘ భవనాలకు ఒక్కో దానికి రూ. 3 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. అందుకు సబందించిన ప్రొజిడింగు కాపిలను రజక సంఘం అధ్యక్షుడు కంచర నర్సింలుకు గౌడ సంఘం మండల […]

రాజకీయం

నీలం మధు ముదిరాజ్ ను పార్లమెంట్ సభ్యునిగా నియమించాలి

154 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 13) సిద్దిపేట జిల్లా: గజ్వేల్ నియోజకవర్గం ముదిరాజ్ మహాసభ మాజీ కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ మాట్లాడుతూ గత పాలనలో పది సంవత్సరాల నుండి ఎంతో పోరాడి ఎంతో కష్టపడిన చెయ్యని పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయామ్లో 100 రోజులలోపే బీసీ కార్పొరేషన్ కల్పించడం చాలా సంతోషకరమైన విషయం. మెదక్ పార్లమెంటు లో ఓటు బ్యాంకు బీసీలది ఐదు లక్షల నుంచి ఆరు లక్షల వరకు ఉంది […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు బూమి పూజ… 12 లక్షల నిధుల మంజూరు

126 Viewsఎంపీ నిధులతో  సీసీ రోడ్లకు భూమి పూజ…12 లక్షల నిధుల మంజూరు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ విడుదల చేసిన 12 లక్షలతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీసీ రోడ్లకు సోమవారం భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల జిల్లా బీజేపి అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా బిజెపి నాయకులు,మండల బిజెపి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి […]

Breaking News రాజకీయం

మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాజీ సర్పంచ్ రాజీనామా… బీఆర్ఎస్ కు షాక్!!

676 Viewsబీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామా చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు రాజీనామా పత్రాన్ని సోమవారం రోజున అందించినట్లుగా విలేకరుల ప్రకటనలో తెలిపారుగ త 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉండి కీలక పాత్ర పోషించారురాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యకు ఫ్యాక్స్ ద్వారా పంపినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా పార్టీలో […]

Breaking News కథనాలు ప్రకటనలు రాజకీయం

జీరో కరెంట్ బిల్లుల ప్రక్రియ షురు….

207 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

Breaking News కథనాలు ప్రాంతీయం రాజకీయం

జీరా కరెంటు బిల్లుల జారీ..

138 Views  జీరో కరెంట్ బిల్ ప్రక్రియ ప్రారంభం – అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలు  అమలు లో భాగంగా  ప్రవేశపెట్టినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్లు లోపు ఉచితంగా అమలు చేసిన సందర్భంగా మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, ఎంపీపీ పిల్లి రేణుక, సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి, సెస్ డైరెక్టర్ వరస కృష్ణ […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీజేపీ నాయకులు

257 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 5) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో చెక్కల లచ్చయ్యా అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తాడురిమహేశ్ గౌడ్, మర్కూక్ మండల మాజీ ఎంపీటీసీ గీత రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి 5000 రూపాయిల ఆర్థిక సహాయం అందజేశారు. వారితో పాటు కే. రాజు, టి .స్వామి గౌడ్, ఆర్ .మహేష్, ఏ .స్వామి, ఎల్. సురేష్, బి .స్వామి ,శేరదని మహేష్, రాజంగారి […]

ప్రాంతీయం రాజకీయం

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

109 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్చ్ 5 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం పెద్ద బోయిన సుగుణమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు జుట్టు సుధాకర్, చెక్కల నర్సింలు కొట్టాల మహేష్ తదితరులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు […]

రాజకీయం

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి

140 Views– ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (తిమ్మాపూర్, మార్చి 4) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, శ్రేణులు, కార్యకర్తల సమావేశాన్ని పార్టీ మండల అధ్యక్షులు మొరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ,హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లు హాజరైయ్యరు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే […]

రాజకీయం

ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసిన కాంగ్రెస్ నాయకులు

127 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం రాత్రి హైదరాబాద్ లో ఐటీ శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబుకు ఎల్లారెడ్డిపేట సమస్యల గురించి వివరించారు ఈ సందర్భంగా హైదరాబాదులోని రవీంద్రభారతిలో దుద్దిళ్ళ శ్రీపాదరావు 87వ వేడుకలు జయంతి ఉత్సవాలు రవీంద్రభారతిలో జరగగా వాటికీ హాజరై పలు సమస్యల గురించి వివరించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య ఆదివారం స్థానిక విలేకరులకు తెలిపారు ఈ ప్రాంతానికి సంబంధించిన ఉన్నత విద్యను […]