163 Viewsగజ్వెల్ నవంబర్ 13:భారతీయ జనతా పార్టీ గజ్వేల్ లో ఎన్నికల ప్రచారం. నియోజకవర్గం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ గజ్వేల్ ఉమామహేశ్వర రామాలయం లోని ప్రత్యేక పూజలు జరిపి అనంతరం , 09వ 10వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఈటెల రాజేందర్ని భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపి పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గజ్వేల్ బిజెపి సీనియర్ నాయకులు సిలువేరు, జనార్ధన్ ఐటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ […]
రాజకీయం
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి… సంక్షేమం
204 Viewsదౌల్తాబాద్: బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి.. సంక్షేమం సాధ్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అన్నా రెడ్డి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్ లు అన్నారు. సోమవారం మండల పరిధిలోని చెట్ల నర్సంపల్లి, కొనాయిపల్లి, ముబారస్ పూర్ గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయని, […]
మానకొండూర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయం..
235 Views– ప్రచారంలో దూసుకుపోతున్న కవ్వంపల్లి. -పోలం మల్లేష్ ఆధ్వర్యంలో భారీగా చేరికలు… (తిమ్మాపూర్ నవంబర్ 13) మానకొండూరు నియోజకవర్గం లో బీఆర్ఎస్ కు రెండుసార్లు అవకాశం ఇచ్చి చూసామని ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని మానకొండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపెళ్లి, మహాత్మానగర్, రామకృష్ణ కాలనీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మిత్ర డెవలపర్స్ పొలం మల్లేషం ఆధ్వర్యంలో […]
బిజెపితోనే అభివృద్ధి సాధ్యం
214 Views– బీఆర్ఎస్ పార్టీ మాటలు తప్ప చేతల్లేవు – దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘు నందన్ రావు దౌల్తాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుందని దుబ్బాక ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు..సోమవారం మండల పరిధిలోని కొనయిపల్లి, గోవిందా పూర్, గువ్వలేగి, ఉప్పర్ పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే […]
చెన్నూర్ పట్టణంలో బిజెపిలో చేరిన ముదిరాజ్ యూత్
362 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నేడు చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణానికి చెందిన ముదిరాజ్ యువత 100 మందికి పైగా బిజెపి పార్టీలో చేరడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడంతో దానికి ఆకర్షణ ఆకర్షితులైన యువత బిజెపి పార్టీలో చేరడం జరిగింది, వారిని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కండువా కప్పి […]
మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపిన కేసిఆర్
243 Viewsనవంబర్ 13 24/7 తెలుగు న్యూస్ నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి కదం తొక్కిన ముదిరాజ్ లు
292 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 13 తూప్రాన్ మండలంలోని గుండ్రెడ్డిపల్లి కిష్టాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి కదం తొక్కిన ముదిరాజ్ సోదరులు వంటేరు ప్రతాప్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు ఎటు చూసినా గులాబీ పండుగ వాతావరణం ఏర్పడింది ప్రజలు మహిళలు యువకులు డప్పు చప్పులతో […]
ఎలక్షన్లు… ఓట్ల కలక్షన్లు…
286 Viewsనిర్మల్ నవంబర్ 13 :ఎన్నికల ప్రచారం లో భాగంగా తానూరు మండలం లోని వాడగావ్ గ్రామం లో గడప గడప ప్రచారం లో పాల్గొన్నా నిర్మల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎంఎల్ఏ జీ విఠల్ రెడ్డి. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండి రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చి రైతులను ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పార్టీ బిజెపి పార్టీ అని అన్నారు. రైతులపై జీబులు ఎక్కించి నా ఘనత కూడా ఒక బీజేపీ […]
కెసిఆర్ రెండో విడత ఆశీర్వాద సభలు ప్రారంభం.
119 Views హైదరాబాద్ నవంబర్ 13 : సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభలు రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతుగా సీఎం కేసీఆర్ రెండో విడత ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. సోమవారం బూర్గంపహాడ్, దమ్మపేట, నర్సంపేటల్లో బీఆర్ఎస్ ఎన్నికల సభల్లో పాల్గొంటారు. ఈ నెల 28న వరంగల్ ఈస్ట్, వెస్ట్ తోపాటు గజ్వేల్ ప్రజా ఆశీర్వాద సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఈ నెల 28వ తేదీ […]










