రాజకీయం

చెన్నూర్ పట్టణంలో బిజెపిలో చేరిన ముదిరాజ్ యూత్

344 Views

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం

నేడు చెన్నూరు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ ఆధ్వర్యంలో చెన్నూరు పట్టణానికి చెందిన ముదిరాజ్ యువత 100 మందికి పైగా బిజెపి పార్టీలో చేరడం జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో  బిజెపి అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తానని చెప్పడంతో దానికి ఆకర్షణ ఆకర్షితులైన యువత బిజెపి పార్టీలో చేరడం జరిగింది, వారిని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *