343 Views– స్వతంత్ర అభ్యర్థి సంఘ సేవకులు ఉమర్. దౌల్తాబాద్: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య వైద్యం న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేద్దామని దుబ్బాక నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి, సంఘ సేవకులు మహమ్మద్ ఉమర్ అన్నారు.సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందు ప్రియాల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో పార్టీలు, ఎంతో మంది నాయకులు అధికారంలోకి వచ్చారని కానీ నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి […]
రాజకీయం
యువగర్జనను విజయవంతం చేయాలి
257 Views– నేడు యువగర్జనకు కేటీఆర్ రాక దౌల్తాబాద్: నేడు దౌల్తాబాద్ లో నిర్వహించే దుబ్బాక నియోజకవర్గ యువగర్జనను విజయవంతం చేయాలని జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్ అన్నారు. సోమవారం యువ గర్జన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మధ్యాహ్నం 1 గంటలకు దౌల్తాబాద్ లో యువగర్జనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి లు పాల్గొంటారని తెలిపారు. […]
నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కవిత
295 Views24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 20) నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కవిత. నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలియతిగారు. ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక దీపోత్సంలో పాల్గొనడం సంతోషంగా […]
ములుగు మండల కేంద్రంలో జన సందోహం
234 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిది ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలోని రోడ్ షో కార్యక్రమంలో భారీగా జనసముహతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు ఏం ఎల్ సి యాదవ రెడ్డికీ ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికీ పుష్పాంజలితో ఘనంగా స్వాగతం పలికిన నాయకులు ప్రజలు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సును బాగోగులను కోరునే వారిలో మొదటి […]
జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
256 Viewsమంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామంలోఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలను కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను […]
బిజెపి పార్టీ ఎన్నికల ప్రచారం
189 Viewsఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మంచిర్యాల పట్టణం చున్నం బట్టి వాడ, సాయి కుంట లో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ మరియు హజీపూర్ మండలం వేంపల్లి గ్రామంలో వెరబెల్లి స్రవంతి ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని బీజేపీ ప్రకటించి మానిఫెస్టో లో […]
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
229 Viewsమంచిర్యాల పట్టణంలో ని 5వ వార్డు (చున్నం బట్టి వాడ) సాయి కుంట లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
టిఆర్ఎస్ ఇంటింటి ప్రచారం
228 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 32 & 21 వార్డ్ లో ప్రతి ఇంటికి కి వెళ్లి గౌరవ సీఎం శ్రీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలను కోరారు. జిల్లపేల్లి […]
లగిశెట్టి శ్రీనివాస్ నీ గెలిపించుకుందాం…
237 Viewsలగిశెట్టి శ్రీనివాస్ నీ గెలిపించుకుందాం… – పోటో ; ఓటర్లను అభ్యర్థిస్తున్న లగిశెట్టి శీనన్న- బీసీబిడ్డ నిజాయితీ గల నాయకుడు రాజన్న సిరిసిల్ల స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ బీసీ నాయకులు తెలిపారు. బ్యాటు గుర్తుకు ఓటు వేయాలని ఎల్లారెడ్డిపేట మండలం ప్రజలందరినీ కోరారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు తమవైపు ఉన్నారని పద్మశాలి బిడ్డ సిరిసిల్ల చేనేత కార్మికుల స్థితిగతులు తెలుసునని గుర్తు చేశారు. తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేనేతల సమస్యలను పట్టించుకున్న పాపన […]










