మందమర్రి మండలం నార్లపూర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన చెన్నూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సరోజ,జిల్లా జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి.
119 Viewsవివి ప్యాడ్ పై వినియోగంపై అవగాహన కలిగించిన అధికారులు…? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల మండల కేంద్రంలో భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం మరియు వివి ప్యాడ్ సమాచార ప్రదర్శనతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ద్వారా ఎవరికి ఓటు వేస్తున్నామో తెలుసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మండల కేంద్రంలోని పలువురు యువకులకు కొత్తగా ఓటర్ కార్డు రావడంతో వారు ఎలా ఓటు వేయాలో అధికారులు వారికి […]
93 Viewsదోమలను అరికడదాం ఆరోగ్య సమాజానికి పునాది వేద్దాం! గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్ నందు ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా అవగాహన సదస్సు మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యక్రమంలో మురికి కాల్వలను శుభ్రంగా ఉంచుకోవాలని నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దోమల నివారణకై ప్రత్యేక శ్రద్ధ వహించాలని దోమల వల్ల అనేక రకమైన వ్యాధులు సంక్రమిస్తాయని ఫైలేరియా మలేరియా . […]
112 Viewsఅచ్చంపేట అక్టోబర్ 26:అచ్చంపేట సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు . తెలంగాణ ప్రయాణం జరిగేటటువంటి ఈ పదవ సంవత్సరంలో మల్లా ఒక్కసారి ఎన్నికలు వచ్చినయి . ఎన్నికల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు . 24 ఏండ్ల పొద్దయింది. తెలంగాణ కోసం బయలు దేరి. 24 ఏండ్ల నాడు ఎవ్వడు లేడు. ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికి తెలుసు. • ఇయ్యాల లేచినోడు లెవ్వనోడు వచ్చి కేసీఆర్ […]