246 Views24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 21) ఈరోజు మనోహరాబాద్ మండలంలోని కూచారం గ్రామంలో బిజెపి,కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున యువకులు,నాయకులు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి గులాబీ కండువా వేసి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన వంటేరు ప్రతాప్ రెడ్డి దాదాపు 70 మంది కెసిఆర్ కి మద్దతు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట […]
రాజకీయం
దండేపల్లి మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం
272 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, దండేపల్లి మండలం లోని నాగసముద్రం, మాకులపేట, వెల్గనూర్, నంబాల గ్రామం లో టిఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు […]
మరోసారి గెలిపించండి…. మరింత అభివృద్ధి చేస్తా….
217 Viewsతిరుమలాయపాలెం నవంబర్ 21 :కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తా : కందాళ. తిరుమలాయపాలేం మండలం, హైదర్ సాయిపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గులాబీ జెండా నిరుపేదలకు అండగా నిలిచిందని, కేసిఆర్ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను రాష్ట్రంలో […]
లక్షిట్టిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం
257 Viewsమంచిర్యాల నియోజకవర్గం లక్షిట్టిపేట లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం, కొత్తూరు, పాత కొమ్ముగూడెం, కొత్త కొమ్ముగూడెం, హనుమంతుపల్లి, సూరారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]
వెంకటాపూర్. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక…
457 Viewsవెంకటాపూర్. వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిక. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన వార్డు సభ్యులు కంకణాల శ్రీనివాస్ మరాఠీ రాజు సామంతి. మేడిశెట్టి మల్లేష్ లావణ్య మేడిశెట్టిరాజు కంకణాల శ్రీను వడ్నాల కిషన్ వడ్నాల ఎల్లయ్య దుండిగాల రవి కాంగ్రెస్ పార్టీలో సోమవారం చేరడం జరిగింది వీరికి సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి […]
బెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య
516 Viewsబెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]
నాచారంలో 40 మంది….
248 Viewsవర్గల్ మండల్ నవంబర్ 21:నాచారం గ్రామానికి చెందిన సుమారు 40 మంది యువకులు జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్, మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కట్టె బాలేష్ అంతకొని భూమా గౌడ్, లచ్చగొని శ్రీను గౌడ్ ,కలకుంట్ల శ్రీనివాస్, పెద్ద ఎత్తున యువకులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా వర్గాల […]
బిఆర్ యస్ శ్రేణుల్లో రోజురోజుకి పెరుగుతున్న జోష్…..
267 Viewsఅలంపూర్ నవంబర్ 21: అలంపూర్ గడ్డ చల్లా అడ్డా ఉమ్మడి వడ్డేపల్లి శ్రీనన్న అడ్డా అంటూ జేజేలు కోడుతున్న జనo. బీఆర్ఎస్ శ్రేణుల్లో రోజురోజుకు పెరుగుతున్న జోష్.. డబ్బులకు,నోట్ల కట్టలకు అమ్ముడుపోయే వాళ్ళం కాదు మేము గులాబీ జెండా సైనికులం. కాంగ్రెస్, బీజేపీ పార్టీల దొంగ హామీలను నమ్మం అంటున్న అలంపూర్ నియోజకవర్గ ప్రజలు. అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పెద్ద తాండ్రపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డేపల్లి శ్రీనివాసులు బిఆర్ఎస్ పార్టీ […]
రైతులకు హామీ పత్రం – బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్
280 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి హామీ పత్రం. 30 నవంబర్ 2023 వ రోజు జరగబోతున్న ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిస్తే మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని రైతులందరికీ నా మాటగా ఇస్తున్న అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన రఘునాథ్. 1. రైతులు పండించిన పంట మొత్తాన్ని తరుగు లేకుండా ప్రతీగింజను కొంటాను. 2. కొనుగోలు చేసిన ప్రతీ రైతు పంటకు […]
కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు….
327 Views కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు రాజన్సిసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకొని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ […]










