282 Viewsఏజెన్సీలో పర్యటించనున్న రామన్న కేటీఆర్ రోడ్ షో విజయ వంతం చేయండి టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణరావు ఏటూరునాగారం,నవంబర్ 26 ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతం ఏ టూర్ నాగారంలో సోమవారం బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి రమన్న పర్యటించ నున్నారు.కేటీఆర్ పర్యటన రోడ్డు షో ని ప్రజలు పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని టిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీనరసింహారావు కోరారు. మండల కేంద్రంలోని బిఆర్ […]
రాజకీయం
246 Viewsనేడు మంచిర్యాల పట్టణంలో 25,26,27 వార్డులకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలను ప్రజలకు వివరిస్తూ, నవంబర్ 30 న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు చేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్న మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల […]
ప్రతాప్ రెడ్డి ప్రచారం…..
220 Viewsవర్గల్ మండల్ నవంబర్ 26:గజ్వేల్ నియోజకవర్గం, వర్గల్ మండలం, తునికి మక్త గ్రామంలో కెసిఆర్కి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపన్న భారీ రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లొ గ్రామ సర్పంచ్ సంతోష వెంకటేష్ మహిళలు, కార్యకర్తలు, నాయకులు, మండలం సమన్వయ కమిటీ ముఖ్య నాయకులు, తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసి వారి అడుగు జాడల్లో నడవాలని, కులం పేరు […]
నేటి నుండి తెలంగాణలో ఓటర్ కార్డ్స్ పంపిణీ
302 Viewsతెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అందించిన ఓటరు గుర్తింపు కార్డులను నేడు, రేపు పంపిణీ చేస్తున్నట్టు పోస్టల్ శాఖ ఏడీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ ఒక ప్రకటనలో శనివారం సాయంత్రం తెలిపారు. ఆదివారం 26, సోమవారం 27 సెలవు రోజులైనా 27 న పోస్టు ఆఫీసులు 186 సిబ్బందితో 66,127 ఓటరు కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎన్నికల సంఘం ద్వారా 59.78 లక్షల ఓటరు కార్డులను బుక్ చేసుకోగా, 2023 జనవరి నుంచి ఇప్పటి […]
చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి చేస్తా – దుర్గం అశోక్
252 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దుర్గం అశోక్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గం లో ఎమ్మెల్యే గా గెలిపించండి. చెన్నూరుని 119 నియోజకవర్గాలలో నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతానని అలాగే కాలేశ్వరం వల్ల నష్టపోయిన రైతులు అందరిని ఆదుకుంటానని, అందరికీ అందుబాటులో 24 గంటలు ప్రజాసేవలో ఉంటానని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా […]
నేడు నిర్మల్ కి రానున్న ప్రధానమంత్రి మోడీ
274 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బిజెపి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ కి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి నిర్మల్ కి రానున్నారు .ఈరోజు నిర్మల్ లో జరిగే బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని పబ్లిక్ మీటింగ్లో ప్రజల తో మాట్లాడనున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
మూట ముల్లె సర్దుకుని వెళ్లేందుకు రెడీగా ఉండు
354 Viewsకేసీఆర్ ను విమర్శించే స్థాయి సీతక్కకు లేదు మూ ట ముల్లె సర్దుకుని వెళ్లేందుకు రెడీగా ఉండ ములుగులో చేసిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ దే సొంత ఊరులో కూడా సీతక్క చేసిన అభివృద్ధి ఏం లేదు మీరు చేసిన అభివృద్ధి,నేను చేసిన అభివృద్ధి ఏంటో తెలుసుకుందాంరా ,ములుగు, నవంబర్ 25: కెసిఆర్ ను విమర్శించే స్థాయి ములుగు ఎమ్మెల్యే సీతక్కకు లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి […]
దండేపల్లి మండలంలో బిజెపి పార్టీ ఇంటింటి ప్రచారంలో రఘునాథ్
266 Viewsవడ్లు కట్టింగ్ లేకుండా కొనుగోలు చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘనాథ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు దండేపల్లి మండలంలోని కన్నెపల్లి, గూడెం, రంగపల్లి గ్రామాలలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ ఇంటి ఇంటికి వెళ్ళి ప్రజలను కలిసి గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ది కొరకు బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. కేవలం బీజేపీ పార్టీ తోనే సూపరి పాలన సాధ్యం అని బీజేపీ […]
కోటపల్లి మండలంలో కాంగ్రెస్ ఎన్నికల పార్టీ ప్రచారం
221 Viewsచెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం చేస్తూ నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ఇవే వెంకటస్వామి ప్రజలను కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం
287 Viewsతెలంగాణ లో కాంగ్రేస్ పార్టీ పవనాలు వీస్తున్నాయని అధికారంలోకి రావడం కేసీఆర్ ఓడిపోవడం తథ్యమని కర్ణాటక సివిల్ సప్లయ్ శాఖ మంత్రి మునియప్పన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం మంచిర్యాల వచ్చారు. ఈసందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు అపూర్వ ఆదరణ లభిస్తోందన్నారు. కర్ణాటక తరహాలో సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. మహిళలకు రిజర్వేన్లు అమలు చేయాలని […]










