రాజకీయం

మందమర్రిలో గడ్డం వివేక్ ఎన్నికల ప్రచారం

310 Viewsమంచిర్యాల జిల్లా మందమర్రి షిర్కే క్వార్టర్స్ కాలనీలో చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం  నిర్వహించారు నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మందమర్రి ప్రజలను చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

రేపు ఎల్లుండి బంద్

248 Viewsతెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మద్యం షాపులు రెండు రోజు ల్లో  బంద్ కానున్నాయి. ఎన్నికలు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరగడానికి దృష్టిలో పెట్టుకొని రెండు రోజులపాటు రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బందు చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

304 Viewsతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ  నేటితో ఎన్నికల ప్రచారం ముగియనున్నది.ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడి చేసింది.  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ప్లాన్లను ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

ఇంటింటి ప్రచారం!

225 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 27 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఈరోజు గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండల లకుడారం గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈవీఎం ప్యాడ్లతో ప్రజలకు కెసిఆర్ కారు గుర్తుకు ఓటు ఎలా వెయ్యాలో చూపిస్తూ, కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధిని తెలియజేస్తూ కెసిఆర్ ని లక్షపై మెజారిటీతో గెలిపించాలి అని ప్రజలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా అధ్యక్షులు కందూరి ఐలయ్య, వైస్ ఎంపిపి దేవి రవీందర్,పార్టీ […]

రాజకీయం

బీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమం

234 Viewsకౌకుంట్ల మండలం తిర్మలాపూర్ (నవంబర్ 27) 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలకు మరింత లబ్ధ్ది చేకూరేవిధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని, దాని వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీకార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటువేయాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్‌ను మూడోసారి కూడా […]

రాజకీయం

బిఆర్ఎస్ పార్టీకే మాలల మద్దతు

249 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (నవంబర్ 27) తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలల సమస్యలను పరిష్కరిస్తామన్న టిఆర్ఎస్ పార్టీకే తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల మద్దతు ఉంటుందని తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ ప్రభుత్వమే హైదరాబాద్ నగరంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ పితామహుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని […]

రాజకీయం

లక్షెట్టిపేట మండలంలో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం

214 Viewsఅసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం, లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామం లో  టిఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ. సీఎం శ్రీ కేసీఆర్  నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమాభివృద్ధిని అలాగే బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించి నవంబర్ 30 వ తేదిన జరిగే ఎన్నికల్లో కారు గుర్తును ఓటు వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రజలను కోరారు. […]

రాజకీయం

దండేపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో

260 Viewsప్రేమ్ సాగర్ రావు వెంట తండోపతండాలుగా తాళ్లపెట్ గ్రామస్తులు. దండేపల్లి మండలం, తాళ్ళపేట్ లో   ప్రేమ్ సాగర్ రోడ్ షో  నిర్వహించారు. హారతులతో మహిళలు, కేరింతలతో యువత, చిరునవ్వుతో చిన్నారులు, ఆనందోత్సవంలో రైతులు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు. కాగా, ప్రేమ సాగర్ రావు మాట్లాడుతూ నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని తాళ్లపేట గ్రామ ప్రజలను కోరారు.   […]

రాజకీయం

మంచిర్యాల బీజేపీ రోడ్ షో లో అమిత్ షా

296 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్,అమిత్ షా  రోడ్ షో కార్యక్రమంలో పాల్గొన్నారు. బిజెపి ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమం మంచిర్యాల శ్రీనివాస టాకీస్ నుండి ముఖరం చౌరస్తా,  మార్కెట్ ఏరియా, బస్టాండ్ ఏరియా మీదుగా భారతీయ జనతా పార్టీ రోడ్డు షో నిర్వహించడం జరిగింది. అమిత్ షా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీని నవంబర్ 30 తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వుకు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్…

239 Viewsప్రధాని మోదీ నీ కలిసిన అనూష్ యాదవ్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తూప్రాన్ లో నిర్వహించిన విజయ సంకల్ప సభకు విచ్చేసిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామానికి చెందిన బిజెపి గజ్వేల్ నియోజకవర్గ విస్తారక్ చేకూటి అనూష్ యాదవ్ మోదీ నీ కలిశారు మారుమూల గ్రామానికి చెందిన తను దేశ ప్రధానిని కలిసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అనూష్ తెలిపారు ఇలా సాధారణ కార్యకర్తలు సైతం ప్రధానిని […]