రాజకీయం

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

266 Views

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ  నేటితో ఎన్నికల ప్రచారం ముగియనున్నది.ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ వెల్లడి చేసింది.  ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమ ప్లాన్లను ఇప్పటికే సిద్ధం చేసుకుని ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *