125 Viewsమర్కుక్, జులై 22 మర్కుక్ మండలంలోని మర్కక్, ఎర్రవల్లి మరియు దామరకుంట రైతు వేధికలలో 2024 సంవత్సరానికిగాను రైతు భీమా నమోదు వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి టి .నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు బీమా పథకం లో కొత్తగా పట్టాదారు పాసు బుక్కులు వచ్చినవారు మరియు రైతు బీమా లో ఇది వరకు నమోదు కాని రైతులు దరఖాస్తు చేసుకోవాలి. అని, 18సం . నుండి 59 సం . […]
వ్యవసాయం
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..
214 Views-లక్ష రూపాయల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ -హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు (తిమ్మాపూర్ జూలై 18) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రైతు రుణమాఫీ ఉత్సవాలు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో హర్ష వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేస్తూ, సీట్లు పంచుతూ టపాసులు కాల్చరు. అనంతరం తిమ్మాపూర్ రైతు వేదిక […]
నేడు రూ. లక్ష లోపు రుణమాఫీ…
166 Viewsనేడు రూ. లక్ష లోపు రుణమాఫీ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా —————————————- సిరిసిల్ల, జూలై 17, 2024: —————————————- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు 23, 779 రైతుల కు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం అమలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని […]
వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు
105 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూన్ 25): సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం: రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా నేరుగా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలచే అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు నేస్తం కార్యక్రమం పేరుపైన ప్రతి మంగళవారం రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు వానాకాలం లో వివిధ పంటల సాగు విధానం చీడపీడల నివారణ ఎరువుల యాజమాన్యం వంటి అంశాలపై ప్రొఫెసర్ జయశంకర్ […]
రైతులు వరి నారుమళ్ళు సకాలంలో పోసుకోవాలి
120 Viewsరైతులు వరి నారుమళ్ళు సకాలంలో పోసుకోవాలి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం:(జూన్ 24) వరి సాగు చేసే రైతులు సకాలంలో వరి నార్లు పోసుకోవాలని మండల రైతులకు వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి నారుమడ్ల పట్ల పలు సూచనలు సూచించారు. మర్కూక్ మండలంలో వివిధ గ్రామాల్లో నారు మళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలలో రైతులు వానాకాలంలో నార్లు ఆలస్యంగా పోసుకుంటున్నారని దీని ద్వారా పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు […]
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
86 Views-రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. (తిమ్మాపూర్ జూన్ 23 ) కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షలు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆదివారం మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని రైతు వేదిక వద్ద కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంతరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు […]
వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు
100 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ జూన్ 11. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల వ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు రోహిణి కార్తీ తర్వాత వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేసుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు ఇప్పటికే ఎరువులు విత్తనాలు కొనుగోలు లో బిజీ బిజీగా ఉన్నారు రైతులు కొనుగోలు చేయగా మరి కొంతమంది కొనుగోలు చేస్తున్నారు ఎక్కువగా బీటీ పత్తి విత్తనాలను కొనుగోలుకి రైతులు అసక్తి […]
ప్రత్తి అధిక సాంద్రత పద్ధతిలో యాంత్రికరణ తప్పనిసరి
122 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ జూన్ 11. ప్రస్తుతం పెరుగుతున్న కూలీల సమస్య దృశ్య ప్రతి పంటను విత్తనం రైతులకు చాలా భారంగా మారింది కావున రైతులు పత్తి విత్తనాన్ని న్యూమాటిక్ ప్లాంటర్ సహాయంతో అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి విత్తుకోవాలని ఏరువాక శాస్త్రవేత్తలు విజయ్ మరియు డాక్టర్ పల్లవి రైతులకు సూచించారు. ఈ పద్ధతిలో వేసుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చని మొలక శాతం కూడా పెరుగుతుందనిమరియు విత్తేటప్పుడు ఎరువులు […]
సొసైటీ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
83 Views(మానకొండూర్ జూన్ 10) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలోని విశాల సహకార పరపతి సంఘానికి సంబంధించి నూతన కార్యాలయ భవనం, విక్రయశాల, గోదాముల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని సొసైటీ సిబ్బంది సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అనివార్య కారణాల వల్ల […]
మోసపూరితమైన హామీలతో రైతులకు అన్యాయం…
148 Views–బండి ని విమర్శించే హక్కు పొన్నం కు లేదు. –బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మినారాయణ. (తిమ్మాపూర్ ఏప్రిల్ 03) మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ ఆరోపించారు.రైతాంగానికి ఎదురవుతున్న కష్ట,నష్టాల విషయంలో మద్దతుగా ఉండాలనే రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. […]










