104 Viewsరైతులు వరి నారుమళ్ళు సకాలంలో పోసుకోవాలి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం:(జూన్ 24) వరి సాగు చేసే రైతులు సకాలంలో వరి నార్లు పోసుకోవాలని మండల రైతులకు వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి నారుమడ్ల పట్ల పలు సూచనలు సూచించారు. మర్కూక్ మండలంలో వివిధ గ్రామాల్లో నారు మళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలలో రైతులు వానాకాలంలో నార్లు ఆలస్యంగా పోసుకుంటున్నారని దీని ద్వారా పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు […]
వ్యవసాయం
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
77 Views-రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. (తిమ్మాపూర్ జూన్ 23 ) కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షలు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆదివారం మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని రైతు వేదిక వద్ద కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంతరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు […]
వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు
87 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ జూన్ 11. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల వ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు రోహిణి కార్తీ తర్వాత వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేసుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు ఇప్పటికే ఎరువులు విత్తనాలు కొనుగోలు లో బిజీ బిజీగా ఉన్నారు రైతులు కొనుగోలు చేయగా మరి కొంతమంది కొనుగోలు చేస్తున్నారు ఎక్కువగా బీటీ పత్తి విత్తనాలను కొనుగోలుకి రైతులు అసక్తి […]
ప్రత్తి అధిక సాంద్రత పద్ధతిలో యాంత్రికరణ తప్పనిసరి
106 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ జూన్ 11. ప్రస్తుతం పెరుగుతున్న కూలీల సమస్య దృశ్య ప్రతి పంటను విత్తనం రైతులకు చాలా భారంగా మారింది కావున రైతులు పత్తి విత్తనాన్ని న్యూమాటిక్ ప్లాంటర్ సహాయంతో అధిక సాంద్రత పద్ధతిలో ప్రత్తి విత్తుకోవాలని ఏరువాక శాస్త్రవేత్తలు విజయ్ మరియు డాక్టర్ పల్లవి రైతులకు సూచించారు. ఈ పద్ధతిలో వేసుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం విత్తుకోవచ్చని మొలక శాతం కూడా పెరుగుతుందనిమరియు విత్తేటప్పుడు ఎరువులు […]
సొసైటీ భవనానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
72 Views(మానకొండూర్ జూన్ 10) కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలోని విశాల సహకార పరపతి సంఘానికి సంబంధించి నూతన కార్యాలయ భవనం, విక్రయశాల, గోదాముల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని సొసైటీ సిబ్బంది సోమవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు ముఖ్య అతిథిగా హాజరవ్వాల్సిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అనివార్య కారణాల వల్ల […]
మోసపూరితమైన హామీలతో రైతులకు అన్యాయం…
137 Views–బండి ని విమర్శించే హక్కు పొన్నం కు లేదు. –బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మినారాయణ. (తిమ్మాపూర్ ఏప్రిల్ 03) మోసపూరితమైన హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని కరీంనగర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణ ఆరోపించారు.రైతాంగానికి ఎదురవుతున్న కష్ట,నష్టాల విషయంలో మద్దతుగా ఉండాలనే రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలో నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. […]
వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
152 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 03) కరీంనగర్ జిల్లా పాలనధికారి ప్రమేల సత్పతి ఆదేశాలనుసారం బుధవారం తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గొల్లపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు నుస్తూలపూర్ సొసైటీ సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మి నష్టపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అమ్మి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరన పొందాలన్నారు. ఏ గ్రేడ్ కి రూ.2203 బి గ్రేడ్ కి […]
మహాజనసభ..
85 Viewsమహాజనసభ.. ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క మహాజనసభ సంఘ భవన నందు నూతనంగా నిర్మించిన సమావేశ మందిరం నందు సంఘ అధ్యక్షులు కృష్ణారెడ్డి* గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు :- తేదీ: 01-09-2023 నుండి 15-03-2024 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది. సభ్యులకు గల సందేహాలను మరియు వారి నుండి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి […]
బ్యాంకులను కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులదే…
170 Views-ఇచ్చిన ప్రతి హామీని అమలుపరుస్తాం.. – మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ (తిమ్మాపూర్ పిబ్రవరి ) బ్యాంకులను జాతీయకరణ చేసి రైతులందరిీకి అన్ని రకాల సబ్సిడీలను అందుబాటులోకి తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు.. మానకొండుర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారయణ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ లో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గోదాం, రైతు సేవ కేంద్రం నూతన భవనాన్ని ముఖ్యఅతిధిగా హాజరయ్యి ఎమ్మెల్యే ప్రారంభించారు.. ఈ సందర్భంగా […]
సంప్రదాయ పద్ధతిలో మొక్కలను పెంచాలి
334 Viewsజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి (తిమ్మాపూర్ జనవరి 11) నర్సరీలలో పెంచే మొక్కలను ఫర్టిలైజర్ తో కాకుండా సంప్రదాయ పద్దతిలో పెంచాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గురువారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలని లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వార నిర్వహిస్తున్న నర్సరీని, మహాత్మానగర్ లోని సంపద వనాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ, నర్సరీలలోని మొక్కల పెంపకాన్ని ఫెర్టిలైజర్ లతో కాకుండా […]










