Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం వ్యవసాయం

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయండి రైతులను ఆదుకోండి….. సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

47 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మంగళవారం రాత్రి కురిసిన ఆకాల వడగాలుల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతు రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యాన్ని తూకం వేసి రైతుల అకౌంట్లో త్వరగా డబ్బులు జమ చేయాలని కోరిన రాజన్న సిరిసిల్ల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగన్నగారు ఫ్యాక్స్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి సెస్ డైరెక్టర్ వర్స కృష్ణ […]

వ్యవసాయం

రైతన్నల బంధువు రేవంతన్న…

156 Views రుణమాఫీతో రైతన్నల ఆనందం.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి.. (తిమ్మాపూర్ జూలై 30) రుణమాపి దేశానికే రోల్ మోడల్ అని,సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధవుడని, రైతుల పాలిట దేవుడాని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి కొనియాడరు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మేనిఫెస్టో విడుదల చేసింది.. ఇచ్చిన మాట ప్రకారం లక్ష లోపు […]

వ్యవసాయం

రేపే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల..

131 Views– కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అనిల్ కుమార్ మామిడి (తిమ్మాపూర్ జూలై 29) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రెండో విడత రుణమాఫీకి సన్నహాలు పూర్తయ్యాయి. రేపే లక్ష నుంచి లక్ష యాభై వేల వరకు రైతు బ్యాంకు రుణాలు మాఫీకానున్నాయి.అందుకు ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా సన్నహాలు పూర్తి చేసింది. మంగళవారం రోజున హైదరాబాదులోని అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు రెండో విడత రుణమాఫీని […]

వ్యవసాయం

రైతులు రైతు భీమా తప్పనిసరిగా నమోదుచేసుకోవాలి

90 Viewsమర్కుక్, జులై 22 మర్కుక్ మండలంలోని మర్కక్, ఎర్రవల్లి మరియు దామరకుంట రైతు వేధికలలో 2024 సంవత్సరానికిగాను రైతు భీమా నమోదు వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి టి .నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతు బీమా పథకం లో కొత్తగా పట్టాదారు పాసు బుక్కులు వచ్చినవారు మరియు రైతు బీమా లో ఇది వరకు నమోదు కాని రైతులు దరఖాస్తు చేసుకోవాలి. అని, 18సం . నుండి 59 సం . […]

వ్యవసాయం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

166 Views-లక్ష రూపాయల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ -హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు (తిమ్మాపూర్ జూలై 18) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రైతు రుణమాఫీ ఉత్సవాలు గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంతో హర్ష వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి రైతులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేస్తూ, సీట్లు పంచుతూ టపాసులు కాల్చరు. అనంతరం తిమ్మాపూర్ రైతు వేదిక […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం వ్యవసాయం

నేడు రూ. లక్ష లోపు రుణమాఫీ…

123 Viewsనేడు రూ. లక్ష లోపు రుణమాఫీ వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా —————————————- సిరిసిల్ల, జూలై 17, 2024: —————————————- రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అర్హులైన రైతులందరికీ రూ. లక్ష లోపు రుణాలు 23, 779 రైతుల కు మాఫీ చేయనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం అమలుపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని […]

వ్యవసాయం

వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు

69 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి,(జూన్ 25): సిద్దిపేట జిల్లా, మర్కుక్ మండలం: రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా నేరుగా రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలచే అవగాహన కల్పించడంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు నేస్తం కార్యక్రమం పేరుపైన ప్రతి మంగళవారం రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తుంది అందులో భాగంగా ఈరోజు వానాకాలం లో వివిధ పంటల సాగు విధానం చీడపీడల నివారణ ఎరువుల యాజమాన్యం వంటి అంశాలపై ప్రొఫెసర్ జయశంకర్ […]

వ్యవసాయం

రైతులు వరి నారుమళ్ళు సకాలంలో పోసుకోవాలి

85 Viewsరైతులు వరి నారుమళ్ళు సకాలంలో పోసుకోవాలి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం:(జూన్ 24) వరి సాగు చేసే రైతులు సకాలంలో వరి నార్లు పోసుకోవాలని మండల రైతులకు వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి నారుమడ్ల పట్ల పలు సూచనలు సూచించారు. మర్కూక్ మండలంలో వివిధ గ్రామాల్లో నారు మళ్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలలో రైతులు వానాకాలంలో నార్లు ఆలస్యంగా పోసుకుంటున్నారని దీని ద్వారా పంట దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు […]

వ్యవసాయం

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

61 Views-రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. (తిమ్మాపూర్ జూన్ 23 ) కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతులకు 2 లక్షలు రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా మానకొండూర్ నియోజకవర్గం శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు ఆదివారం మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని రైతు వేదిక వద్ద కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంతరెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం టపాసులు […]

వ్యవసాయం

వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు రైతులు

74 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మార్కుక్ జూన్ 11. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల వ్యాప్తంగా రైతులు వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు రోహిణి కార్తీ తర్వాత వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు వేసుకునేందుకు దుక్కులు సిద్ధం చేసుకునే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు ఇప్పటికే ఎరువులు విత్తనాలు కొనుగోలు లో బిజీ బిజీగా ఉన్నారు రైతులు కొనుగోలు చేయగా మరి కొంతమంది కొనుగోలు చేస్తున్నారు ఎక్కువగా బీటీ పత్తి విత్తనాలను కొనుగోలుకి రైతులు అసక్తి […]