229 Viewsకాళ్లకల్: సెప్టెంబరు 28 24/7 telugu news కాళ్లకల్ గ్రామానికి చెందిన కనిగిరి అనసూయ, ఈరక్క మల్లమ్మ మరియు జీడిపల్లి గ్రామానికి చెందిన పెంటమ్మ, శిరీష అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారికి ఈరోజు ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి చోరవతో సీఎం సహాయ నిధి నుండి లక్ష 15 వేల రూపాయల చెక్కులు ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ […]
ప్రాంతీయం
ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా పంచమి రామస్వామి
271 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల ఎన్ఎస్ యూఐ మండల అధ్యక్షుడిగా మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన పంచమి రామస్వామి నియామకమయ్యారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర ఇంచార్జ్ అక్షయ్ లక్రా,ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ విద్యార్థుల పక్షాన ఎన్ఎస్ యూఐ పోరాటం చేస్తుందన్నారు. Telugu News 24/7tslocalvibe.com
రామగిరి ఖిల్లా యాత్రకు సిరిసిల్ల కవులు
314 Viewsసాహితీగౌతమి ఆధ్వర్యంలో తలపెట్టిన “రామగిరి సాహితీ స్నేహయాత్ర-3” కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి 150మంది కవులు తరలగా సిరిసిల్ల నుండి రెండు టీంలుగా 20 మంది కవులు వెళ్లారు.ఈ సందర్భంగా కవుల సమూహ నాయకులు డా.వాసరవేణి పరశురాం, డా.జనపాల శంకరయ్యలు మాట్లాడుతూ కవుల యాత్రద్వారా చరిత్ర సంస్కృతులు వెలుగులోకి రావడంతోపాటు పుస్తకాలుగా రాయబడుతాయనీ, చారిత్రక ప్రదేశాలుగా గుర్తించబడుతాయనీ, విజ్ఞాన వికాసాలు కలుగుతాయని అన్నారు. భవిష్యత్తులో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చారిత్రక ప్రదేశాలకు కవులయాత్ర పెడుతామనీ తెలిపారు. […]
గౌడసంఘం భక్తులతో సీఐ. సన్మానం..
469 Viewsముస్తాబాద్, మండల కేంద్రంలో సందడి వాతావరణం నెలకొంది. నవరాత్రులు పూజలందుకున్న గణనాథుని శోభాయాత్రలో భక్తి శ్రద్ధలతో గణపయ్యను నిమర్జనానికి తీసుకు వెళ్తున్న సందర్భంలో ముస్తాబాద్ గౌడసంఘం అధ్యక్షుడు తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ సంఘం సభ్యులు పాల్గొని భక్తిశ్రద్ధలతో గణపయ్యను పూజించి..’జై జై గణేశా’ అంటూ భజనలు చేస్తూ పాటలు పాడుకుంటూ నిమజ్జనానికి వెళుతుండే క్రమంలో సీఐసదన్ కుమార్ వీరితో కాసేపు భజనలు చేసి అనంతరం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ సిఐ సదన్ కుమార్ ను […]
బాధిత కుటుంబ సభ్యులను పరిమర్శించిన రాష్ట్ర ఎఫ్దిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
266 Viewsసెప్టెంబర్ 28 జగదేవ పూర్: జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన జంబుల చంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ ల పోరాం మండల అధ్యక్షులు నరేష్. ఎంపిటిసిల ఫోరం […]
గ్రామల అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి: కొట్టాల యాదగిరి
318 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 27(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్, మాందపూర్,పలుగు గడ్డ , అంతయా గూడెం గ్రామలకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం నాచారం దేవాలయం మాజీ చైర్మన్ రాష్ట ముదిరాజ్ సంఘం మహాసభ ఉప అధ్యక్షులు కొట్టాల యాదగిరి హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు నివాసం లో వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా వారు హరీష్ రావు తో మాట్లాడుతూ ఈ […]
బాధిత కుటుంబ సభ్యులను పరిమర్శించిన రాష్ట్ర ఎఫ్దిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
256 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 27(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామానికి చెందిన జంబుల చంద్రారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, కొండపోచమ్మ టెంపుల్ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు […]
తిమ్మాపూర్ లో విషాదం …చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం
447 Viewsతిమ్మాపూర్ లో విషాదం చికిత్స పొందుతూ ఫోటోగ్రాఫర్ బలవన్మరణం పోస్టుమార్టం నుంచి ఇంటి వరకు అక్కడి నుంచి స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించి శోకతప్త హృదయం తో . స్నేహితులు ఇబ్బందులు భరించలేక బలవన్మరణ ఎల్లారెడ్డిపేట సెప్టెంబర్ 27 :ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కరికే బాబు ( 25 ) అనే ఫోటోగ్రాఫర్ ఈ నెల 12 వ తేదీ నా గడ్డి ముందు తాగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స […]










