పాములపర్తి గ్రామం ఎస్సి కాలనీ లో గల బోల్ల గణేష్ మహ ప్రసాదం లడ్డు అక్షరాల ఇరువై ఐదు వేల ఒక్క వంద రూపాయలకు 25,100 /- రూ దుబ్బసి. మౌనిక,దుబ్బసి. బాలకృష్ణ దంపతులు సవాలు పాడి లడ్డు ప్రసాదం సొంతం చేసుకున్నారు
270 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి24, కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన పోతుగల్ సర్పంచ్ గౌతమ్ రావు. ఈకార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘము అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ , వైద్యాధికారుల బృందం, ఎంపీటీసీ కొండని బాలకిషన్, ఉప సర్పంచ్ మంజుల రమేష్, వార్డు మెంబర్లు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు బాల్ నర్సు , ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్ వాడి సిబ్బంది సిఎ లు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Poll […]
80 Viewsమంచిర్యాల జిల్లా, మందమర్రి. డి జె ఎఫ్ మండల కమిటీ ఎన్నికలు జరిగాయి. మందమర్రి మండల అధ్యక్షుడి గా బి. సతీష్ బాబు. మంచిర్యాల జిల్లాలో బలపడుతున్న డి .జె .ఎఫ్. జర్నలిస్టుల హక్కులకై అలుపెరగని పోరాటం చేస్తున్న డి .జే ఎఫ్ . జర్నలిస్టు గెలిపే మా ధ్యేయం ప్రజల కోసం పోరాటం చేసి మేం ప్రాబ్లం లో పడుతున్నాం. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టు ఓడిపోతే ప్రజలు ఓడిపోయినట్టే . మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో […]
97 Views41 పల్స్ పోలియో కేంద్రాలలో 5886 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేశాం మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఎల్లారెడ్డిపేట మార్చి 04 ఎల్లారెడ్డిపేట , వీర్నపల్లి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం పరిధిలోని 41 పల్స్ పోలియో కేంద్రాలలో సోమవారం వరకు 5886 మంది పిల్లలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేయడం జరిగిందని మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలిపారు , పల్స్ పోలియో కార్యక్రమాన్ని మార్చి 03 వ తేదీ నా […]