పాములపర్తి గ్రామం ఎస్సి కాలనీ లో గల బోల్ల గణేష్ మహ ప్రసాదం లడ్డు అక్షరాల ఇరువై ఐదు వేల ఒక్క వంద రూపాయలకు 25,100 /- రూ దుబ్బసి. మౌనిక,దుబ్బసి. బాలకృష్ణ దంపతులు సవాలు పాడి లడ్డు ప్రసాదం సొంతం చేసుకున్నారు
81 Viewsపెద్దపల్లి పార్లమెంట్. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, ఓదెల రామగుండం ,మంచిర్యాల, బెల్లంపల్లి , రెచ్ని, లలో కొత్త రైళ్ల ప్రారంభం మరియు పాత రైళ్ల పునరుద్ధరణ అభివృద్ధి ,రైల్వే స్టాప్ ల గురించి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ నాగ్యా ని మరియు జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే శ్రీ అరుణ్ కుమార్ జైన్ ని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి తో కలిసి వినతి […]
120 Viewsగజ్వేల్ ప్రజ్ఞ పూర్ మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి సౌజన్యంతో వైశ్య సంగం వారి ఆధ్వర్యంలో బుదవారం అమావాస్య అన్నదాన కార్యక్రమం.నిర్వహించారు ప్రతి అమావాస్య అన్నదానం కార్యక్రమంలో భాగంగా కీర్తిశేషులు నేతి చిన్న రాజయ్య నేతి చిన్న రాజమణి జ్ఞాపకార్థం అమావాస్య అన్నదానం దాదాపు ఐదు వందల మందికి అన్నదానం నిర్వహించారు. ఈసందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అన్నదానం మహా దానం అని అమావాస్య రోజున అన్నదానం చేస్తే పుణ్యం లభిస్తుందని పితృదేవతలకు శాంతి కలుగుతుందని […]
142 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్పిఓ మల్లికార్జున్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్, ఇందుప్రియాల్ గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శిబిరానికి వచ్చేలా చూడాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ కుమార్, డాక్టర్లు నాగరాజు, ఆశ్లేష, ఎంపీఓ సయ్యద్ గఫూర్ ఖాద్రి, పంచాయతీ కార్యదర్శి […]