పాములపర్తి గ్రామం ఎస్సి కాలనీ లో గల బోల్ల గణేష్ మహ ప్రసాదం లడ్డు అక్షరాల ఇరువై ఐదు వేల ఒక్క వంద రూపాయలకు 25,100 /- రూ దుబ్బసి. మౌనిక,దుబ్బసి. బాలకృష్ణ దంపతులు సవాలు పాడి లడ్డు ప్రసాదం సొంతం చేసుకున్నారు
98 Viewsతెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 07 ఈ రోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులకు బాధ్యతల కేటయింపు తదితర అంశాల పై ఈ సందర్భంగా చర్చించారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ […]
167 Views.పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాతూర్ దిన్ దయల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాష్ పురస్కార్ జిల్లా స్థాయి అవార్డ్స్ లో మర్కుక్ మండల్ నుండి పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది ఇ యొక్క అవార్డ్ నీ మంత్రి హరీష్ రావు శాలువాతో సతకరించి అవార్డు అందజేయడం జరగింది No Slide […]
204 Viewsదర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు. తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికార ములోకి రావాలని ప్రత్యేక ప్రార్థనలు. ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల తిమ్మాపూర్ వద్ద గల సత్తె పీర్ల దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్గా కు చాదర్ కప్పి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు మాట్లాడుతూ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారములోకీ […]