పాములపర్తి గ్రామం ఎస్సి కాలనీ లో గల బోల్ల గణేష్ మహ ప్రసాదం లడ్డు అక్షరాల ఇరువై ఐదు వేల ఒక్క వంద రూపాయలకు 25,100 /- రూ దుబ్బసి. మౌనిక,దుబ్బసి. బాలకృష్ణ దంపతులు సవాలు పాడి లడ్డు ప్రసాదం సొంతం చేసుకున్నారు
32 Viewsమున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం..రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద. మంచిర్యాల జిల్లా, జనవరి 16, 2026: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ […]
73 Viewsపారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్.. ఇవి వేసుకుంటే గుండెపోటును ఆహ్వానించినట్లే! సిద్దిపేట జిల్లా డిసెంబర్ 27 ప్రతి ఇంట్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తప్పనిసరిగా ఉంటాయి. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం.. ఇలా సర్వరోగ నివారిణిగా వీటిని ఎడాపెడా వాడేస్తుంటాం. ఇలా డాక్టర్ల సలహా తీసుకోకుండా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ప్రాణాలకు ముప్పు తలపెడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఒంట్లో కాస్త నలతగా ఉన్ని పారాసిటమాల్ మాత్ర వేసుకోవడం […]
284 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల సానిటరీ ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా లక్షేటిపేట నుండి మంచిర్యాల వైపు వస్తున్న ఒక పాసింజర్ ఆటోను TG 21T-0408 ను అపి చెక్ చేయగా అందులో ఆవు మాంసం గల మూట కలదు, అతన్ని విచారించగా తన పేరు షాదుల్ల బాబ గాంధీనగర్, జగిత్యాల జిల్లా, అని జగిత్యాల కు చెందిన మున్వార్ అనే వ్యక్తి, మంచిర్యాల లోని సలీం హోటల్ లో ఆవు మాంసం అప్పగించవలసిందిగా చెప్పిన్నందున […]