108 Views– టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్. శ్రవణ్ కుమార్ రెడ్డి – దుబ్బాకకు హీరో వెంకట్ – సెల్ఫీలతో కాసేపు సందడి దుబ్బాక: దుబ్బాక పట్టణంలోని అల్లూరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో హీరో వెంకట్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్. పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగివుండాలని కోరారు. దుబ్బాకకు హీరో వెంకట్ […]
ప్రాంతీయం
లాల్ బహుదూర్ శాస్త్రీ సేవలు మరువలేనివి
102 Viewsదౌల్తాబాద్: మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ సేవలు మరువలేనివని ఆర్యవైశ్య సంఘం సభ్యులు, యువజన సంఘాల సభ్యులు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో లాల్ బహుదూర్ శాస్త్రీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధికి లాల్ బహదూర్ శాస్త్రి ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు పబ్బ అశోక్, రవి, జిల్లా శ్రీనివాస్, అంజయ్య, శ్రావణ్, నరేష్, ఆంజనేయులు, శ్రీశైలం, శివ, […]
కెవిపిఎస్ ఆవిర్భావ వారోత్సవాలను జయప్రదం చేయండి కొండేటి శ్రీను
143 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : అక్టోబర్ 02 కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్ని మండల కేంద్రాలలో గ్రామాలలో జండా ఆవిష్కరణ నిర్వహించి వారోత్సవాలను జరపాలని కె వి పి ఎస్ జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను తెలిపారు. సోమవారం హాలియాలోని సంఘం కార్యాలయంలో కెవిపిఎస్ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఆయన మాట్లాడారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న అనేక గ్రామాలలో […]
అరెస్టుకు నిరసనగా నిడమనూరులో కొవ్వత్తి ర్యాలీ
140 Viewsతెలుగు న్యూస్ 24/7 నిడమానూరు : అక్టోబర్ 02 ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గ నిడమనూరు మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగినది సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎలాంటి తప్పు చేయకుండా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా నిజాయితీగా నిబద్ధతతో తెలుగు రాష్ట్రాల ప్రగతికి అభ్యున్నతికి తోడ్పడుతూ […]
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
115 Views మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించిన – ఎంపీపీ కల్లూరి అనిత రాయపోల్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా మహాత్మా గాంధీ జయంతి సోమవారం నిర్వహించారు, అనంతరం జయంతి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ […]
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి
87 Viewsమర్కుక్:అక్టోబర్ 2 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో సోమవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకుడు గద్దల సురేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ అడుగు జాడల్లో యువత నడవాలని చెడు అనకు,చెడు కనకు,చెడు మాట్లాడకు అని మూడు గొప్ప సూత్రాలు ప్రతి ఒక్కరూ అనుసరించాలని, మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారిని స్మరించుకోవడం […]
తెరాస ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
108 Viewsగజ్వేల్:అక్టోబర్ 2 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి తెలంగాణ రక్షణ సమితి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గం ఇంచార్జ్ సిలివేరి ఇంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంద్ర గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉక్కు సంకల్పంతో ఉప్పు […]
దొంగతనం జరిగింది.
90 Viewsవర్గల్ మండల్, మైలారం అక్టోబర్ 2 :మైలారం గ్రామంలో తాళం వేసిన కిరాణా షాప్ రేకులను పగులగొట్టి షాపులో కిరాణా సామానుతో పాటు దుండగులు గల్ల పెట్టలో దవాఖానకోసం దాచుకున్న 10 వేలు ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని తెలియజేశాడు. షాపు యజమాని అయిన కుకునూరు అంజాగౌడ్ ఇదే విషయమై గౌరారం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించినట్లు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
గాంధీ జయంతి.
92 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 2: నేడు వర్గల్ కేంద్రంలో మహాత్మా గాంధీ గారి 150వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వర్గల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేలూరి వెంకట్ రెడ్డి, మాజీ బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేవగనిక నాగరాజు , పిఎసిఎస్ చైర్మన్ ఇర్రి రామకృష్ణారెడ్డి మరియు వర్గల్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉప్పరి కరుణాకర్ , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
91 Viewsఇటిక్యాల మండలం:అక్టోబర్ 2 24/7 తెలుగు న్యూస్ ఈరోజు ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామనికి చెందిన టి. భీమేష్ ఉదయం 7 గంటల సమయంలో హార్ట్ ఎటాక్ రావడం తో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్ కిషోర్ మృతుని ఇంటికి వెళ్లి బౌతికాగయానికి పూలమాల వేసి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసీ అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. వీరి వెంట వెంకట్రాములు,ఆనందం, […]










