ప్రాంతీయం

గంజాయి, గుండాయిజం కట్టడి చేస్తున్నానని నా ఇంటిపై దాడి చేశారు

211 Viewsగంజాయి, గుండాయిజం కట్టడి చేస్తున్నందుకు నా ఇంటిపై దాడి చేశారు-ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. తన ఇంటిపై దాడి చేసి వాచ్ మెన్ పై భౌతిక దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడేది లేదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14వ తేదీన రాత్రి తన ఇంట్లో కి ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు చొరబడి వాచ్ […]

ప్రాంతీయం

కలం వీరునికి ఘనంగా నివాళులర్పించిన రాయపోల్ జర్నలిస్ట్ లు

84 Viewsనిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తన కలంతో ప్రశ్నించిన నికార్సైన కలంవీరుడు షోయబుల్లాఖాన్. నేటి జర్నలిస్టులకు షోయబుల్లాఖాన్ ఎంతో స్ఫూర్తిదాయకమని రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్ట రాజు అన్నారు. గురువారం రాయపోల్ మండల కేంద్రం ప్రెస్ క్లబ్ లో షోయబుల్లాఖాన్ 104 వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమసమాజం కోసం, అణగారిన అమాయక ప్రజల కోసం ఏదో చేయాలన్న తపనతో షోయబ్ జాతీయోద్యమ స్ఫూర్తితో జర్నలిజాన్ని […]

ప్రాంతీయం

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి…

205 Viewsముస్తాబాద్, అక్టోబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): జిల్లాలోని బీసీస్టడీ సర్కిల్ డైరెక్టర్ జెల్లా వెంకటస్వామి ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి జెల్లా వెంకటస్వామి చేతుల మీదుగా పూలమాలను వేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటస్వామి మాట్లాడుతూ వాల్మీకి మహర్షి రామాయణం రచించి, భారతదేశ సంస్కృతిని, కట్టుబాట్లను అందించిన మహాకవిఅని పురాణ భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని రచించిన ఘనత పొందిన వాల్మీకి మహర్షి జన్మదినాన్ని వాల్మీకి జయంతిగా జరుపుకుంటారు. […]

ప్రాంతీయం

నేత్రపర్వంగా శ్రీ శివ కేశవుల రథోత్సవాలు..

174 Views  ముస్తాబాద్, అక్టోబర్ 17 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలోని శ్రీ శివ కేశవుల ఆలయాల్లో ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారము స్వామివారి రథోత్సవాలను రంగరంగా వైభవోపేతంగా నిర్వహించారు. వందలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారి రథాలను కరసేవతో పురవీధుల్లో ముందుకు సాగుతూ శివ కేశవుల హరిహర నామస్మరణతో ఓరెత్తిస్తూ శోభయాత్ర నిర్వహించారు. పురవీధుల్లోకి తరలి వచ్చిన స్వామివారి రథాలకు పురస్త్రీలు మంగళ హారతులతో నిరాజనం పలికి ఊరంతా పాడిపంటలతో విరసిల్లాలని మొక్కుకున్నారు. దీనికి ముందుగా శ్రీ […]

ప్రాంతీయం

కొమురం భీమ్ 84వ వర్ధంతి వేడుకలు

117 Viewsగిరిజనుల ఆరాధ్య దైవం అమరజీవి కొమురం భీం 84వ వర్ధంతి వేడుకలు కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గం కెరమెరి మండల జోడేఘాట్ గ్రామంలో కొమురం భీం విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం ఏర్పాటు చేసిన కొమురం భీం 84వ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రి, ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి శ్రీమతి శ్రీ […]

ప్రాంతీయం రాజకీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

87 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి – మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బి ఆర్ ఎస్ నాయకులు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో ఏంబరి బాల నరసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం మండల బి ఆర్ ఎస్ నాయకులు తాజా మాజీ […]

ప్రాంతీయం

టీ పొడితో వాల్మీకి మహర్షి అద్భుత చిత్రం

86 Viewsరామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకుని వినూతన కళతో చాయ్ పత్త (టీపొడి) ఉపయోగించి వాల్మీకి అద్భుత రూపాన్ని రూపొందించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి హిందువు ఇంటిలో రామాయణ గ్రంథం వుండాలన్నారు. ఇంట్లో అందరూ చదవాలి ముఖ్యంగా యువత రామాయణాన్ని చదవాలన్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంత […]

ప్రాంతీయం

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎఫ్ డీ సీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి

94 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామంలో ఏంబరి బాల నరసయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు విషయం తెలుసుకున్న ఎఫ్ డీ సీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు,మండల బి ఆర్ ఎస్ నాయకులు తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్, తాజా మాజీ జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, తాజా మాజీ వైస్ ఎంపీపీ మంద బాలారెడ్డి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ […]

ప్రాంతీయం

ఫీజులు చెల్లించండి అని రోడ్డు ఎక్కిన విద్యార్థులు

93 Viewsమంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల జిల్లాలో  పీజీ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఫీజు బకాయిలు చెల్లించాలని, అదేవిధంగా రావలసిన స్కాలర్షిప్ లు సకాలంలో అందించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో శాంతియుత ర్యాలీని విద్యార్థిని, విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. మూడు సంవత్సరాల నుంచి రావాల్సిన ఫీజు బకాయిలను మరియు స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని నినాదాలు చేస్తూ గవర్నమెంట్ ను విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ఈ శాంతియుత ర్యాలీ […]

ప్రాంతీయం

మంచిర్యాల పోలీస్ స్టేషన్ నూతన సీఐ గా ప్రమోద్ రావు

515 Viewsమంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని మంచిర్యాల జిల్లా, మంచిర్యాల పోలీస్ స్టేషన్ నూతన సిఐ గా ప్రమోద్ రావును నియమించారు. ప్రస్తుత మంచిర్యాల పోలీస్ స్టేషన్ సిఐ గా పనిచేస్తున్న బన్సీలాల ను హైదరాబాదుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్