ప్రాంతీయం

6 అడుగుల అమరవీరుల అద్భుత స్థూపం

103 Views– పోలీస్ అమరవీరులకు అంకితమిచ్చిన రామకోటి రామరాజు జాతీయ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవలను గుర్తుచేస్తూ పోలీస్ అమరవీరుల స్తూపాన్ని వినూతన కళకు శ్రీకారం చుట్టి నల్లని నువ్వులను ఉపయోగించి 6అడుగుల అద్భుత స్థూప చిత్రాన్ని రూపొందించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన […]

ప్రాంతీయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపిదే విజయం

104 Views*స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బీజేపీ సభ్యత్బం పై ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి మూగ జయ శ్రీ పాల్గొనడం జరిగింది. ఈ […]

ప్రాంతీయం

భూసార పరిరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ

79 Viewsజగిత్యాల జిల్లా *భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ* ధర్మారం మండలం పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద గంధం ప్రశాంత్ ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా గంధం ప్రశాంత్ ను ఎంపీ అభినందిస్తూ, రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని, నేల సారం అనుగుణంగా పంటలు వేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం – సి పి

104 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో *‘పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి’* *అమరవీరుల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *పోలీస్ అమరుల త్యాగాన్ని స్మరిస్తూ నివాళులు, కుటుంబ సభ్యులకు పరామర్శ* ఈరోజు రామగుండం కమిషనరేట్ రామగుండం కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజీ), మంచిర్యాల […]

ప్రాంతీయం

లక్మన్ గౌడ్ కు ఘనంగా సన్మానం…

172 Viewsముస్తాబాద్ అక్టోబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి) గౌడ్స్అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల శ్రీ ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ ని మండల అధ్యక్షుడు కదిరె పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమములో గౌడ్  అఫీషియల్ అండ్  ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా)జిల్లా కోశాధికారి పదిర బాలాగౌడ్, ఉపాధ్యక్షులు జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, అక్కపల్లి లక్ష్మీపతి గౌడ్, పదిర రాజు గౌడ్, బాధ వేణి అంజయ్య గౌడ్, ఈడుగురాళ్ల […]

ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఫ్రెండ్స్ యూత్…

72 Views  ముస్తాబాద్, అక్టోబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి) పట్టణ కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఇటీవల మరణించిన మెంగని సత్యనారాయణ అనేవ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి తమవంతు సహాయంగా ఫ్రెండ్స్ యూత్ సభ్యులు వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపి వారి కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందించారు. ఇంకెవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబానికి చేయూతను అందించాలని ఫ్రెండ్స్ యూత్ తరపున కోరామన్నారు. ఈ కార్యక్రమంలో […]

ప్రాంతీయం

స్నేహితుని కుటుంబానికి బియ్యం అందజేత

76 Viewsఅనారోగ్యంతో బాధపడుతూ ఎర్రోళ్ల పుల్లయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న చిన్ననాటి స్నేహితులు అండగా నిలిచారు. ఈ సందర్భంగా చిన్ననాటి స్నేహితులు మాట్లాడుతూ తోగుట మండల పరిధిలోని వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఎర్రోళ్ల పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం చాలా బాధాకరం అని, చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకొని బాధపడ్డారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయకాంత్, సంపత్, ప్రశాంత్, నరేష్, ఆంజనేయులు, భాస్కర్, గణేష్, శీను […]

ప్రాంతీయం

పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది – సిపి

68 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుంది: పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఏఎస్ఐ గా పదోన్నతి పొందిన 06 మంది అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,(ఐజి) వారి కార్యాలయంలో అభినందించి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ…. పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో […]

ప్రాంతీయం

కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం

90 Viewsఅదిలాబాద్ జిల్లా *భీం ఆశయ సాధనకు యువకులు కృషి చేయాలి.. మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు* *కుమ్రం భీం విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీ వేడ్మా బొజ్జు * ఇంద్రవేల్లి:- ఆదివాసీల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి కుంరం భీం అని ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీ ఆత్రం సక్కు  అన్నారు.ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవేల్లి మండలం లోని హీరాపూర్ గ్రామంలో కుమ్రం భీం విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం […]

ప్రాంతీయం

హిందువులపై లాటిచార్జీని తీవ్రంగా ఖండించిన రామకోటి రామరాజు

108 Viewsగజ్వేల్:అక్టోబర్ 19 సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ గుడి దగ్గర శనివారం నాడు శాంతియుతంగా ర్యాలీ నిరసిస్తున్న హిందువులపై లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముత్యాలమ్మ దేవాలయంపై దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలని కోరారు. ఉగ్రవాద లక్షణాలు ఉన్న వారిపై లాఠీచార్జీ చేయాలి కానీ ఇలా హిందువుల పైన చేయడం సరైనది కాదన్నారు. హిందూ మనోభావాలు […]