ముస్తాబాద్ అక్టోబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి) గౌడ్స్అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (గోపా) రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఎన్నిక కావడం పట్ల శ్రీ ఎల్లమ్మల లక్ష్మణ్ గౌడ్ ని మండల అధ్యక్షుడు కదిరె పరశురామ్ గౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమములో గౌడ్ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (గోపా)జిల్లా కోశాధికారి పదిర బాలాగౌడ్, ఉపాధ్యక్షులు జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, అక్కపల్లి లక్ష్మీపతి గౌడ్, పదిర రాజు గౌడ్, బాధ వేణి అంజయ్య గౌడ్, ఈడుగురాళ్ల సురేష్ గౌడ్ లు పాల్గొన్నారు.




