ప్రాంతీయం

భూసార పరిరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ

48 Views

జగిత్యాల జిల్లా

*భూసార పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ*

ధర్మారం మండలం పత్తిపాక క్రాస్ రోడ్డు వద్ద గంధం ప్రశాంత్ ఏర్పాటు చేసిన భూసార పరీక్షా కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నేడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా గంధం ప్రశాంత్ ను ఎంపీ అభినందిస్తూ, రైతులు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకొని, నేల సారం అనుగుణంగా పంటలు వేసుకోవాలని పేర్కొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్