142 Views పీజీ సీట్లు పొందిన విద్యార్థులు 12 లోగా కళాశాలలో చేరాలి – బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పీజీ సెంటర్లో మూడవ విడత సీట్ల కేటాయింపు – ఎంఏ.పొలిటికల్ సైన్స్, ఎంఏ.ఇంగ్లీష్, ఎం.కామ్ కోర్సుల్లో పలువురు విద్యార్థులకు అవకాశం – ఒరిజినల్ టిసి ఇతర విద్యార్హతల పత్రాలతో హాజరుకావాలి – ప్రిన్సిపల్ కాంపల్లి శంకర్, పీజీ సెంటర్ ఇన్చార్జి మేడ తిరుపతి బెల్లంపల్లి నవంబర్ 10 బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ విద్యా […]
ప్రాంతీయం
సిపిఎం పార్టీ చేర్యాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక
146 Viewsసిపిఎం పార్టీ చేర్యాల పట్టణ నూతన కమిటీ ఎన్నిక చేర్యాల పట్టణ నూతన కార్యదర్శిగా రాళ్ల బండి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నిక సిద్దిపేట్ జిల్లా నవంబర్ 10 చేర్యాల సిపిఎం చేర్యాల పట్టణ కార్యదర్శిగా రాళ్ల బండి నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నిక సిపిఎం చేర్యాల పట్టణ 20వ మహాసభ స్థానిక వాసవి గార్డెన్ లో ముత్యాల ప్రభాకర్ ఇప్పకాయల శోభ పోలోజు శ్రీహరి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పాల్గొని […]
ఐటీఐ కాలేజ్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
71 Viewsమంచిర్యాల నియోజకవర్గం. నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతి కాలనీ లో నూతన ఐ టీ ఐ కాలేజ్ నిర్మాణం కోసం భూమి పూజ చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
మార్కెట్ ఏరియాలో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే
82 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ఏరియాలో సంబంధిత అధికారులతో కలిసి పర్యటించిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందించిన భరోసా ఫౌండేషన్
81 Viewsగత రెండు రోజుల క్రితం మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు తల్లిదండ్రులు మరణించి అనాధలుగా మారారని చిన్నారులకు ఎంత కష్టమొచ్చింది అని ప్రచురించిన కథనానికి స్పందించిన భరోసా ఫౌండేషన్ సభ్యులు శనివారం బాదిత కుటుంబాన్ని పరామర్శించి దాదాపు పదివేల రూపాయల విలువ చేసే నిత్యవసర సరుకులను బియ్యాన్ని అందజేసి తమ ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు స్వామి మాట్లాడుతూ తల్లిదండ్రులు మరణించి అనాధలుగా మారిన సంఘటనను ఆంధ్రజ్యోతి ప్రచురించిన […]
వెంకటేశ్వర ఆలయంలో మాస కల్యాణోత్సవం
102 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతినెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్ఛరణాల మధ్య స్వామి వారి కళ్యాణం ఘనంగా జరిపారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడంతోపాటు పల్లకి సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలను ఆలయ పూజారి వెంకటేశం, ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో గంప మమత- రవి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద […]
ఘనంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
75 Viewsరాయపోల్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ హామీలను ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. […]
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఒకరికి రెండు రోజులు ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష
157 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన ఒకరికి రెండు రోజులు ట్రాఫిక్ డ్యూటీలు శిక్ష* మద్యం సేవించి వాహనాలు నడిపిన మందుబాబులకు పెద్దపల్లి న్యాయమూర్తి మంజుల తీర్పు నిచ్చారు. శుక్రవారం వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ 20 మందిని పెద్దపల్లి ట్రాఫిక్ పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. వారిని విచారించిన న్యాయమూర్తి గారు మంజుల 20 మందికి 23 వేల రూపాయల జరిమానా విధించారు. అయితే అత్యధికంగా మద్యం […]
నూతన బస్ స్టాప్ ను ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ
131 Viewsమంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బెల్లంపల్లి లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతన బస్ స్టాప్ ను స్థానిక శాసనసభ్యులు గడ్డం వినోద్ తో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ . ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
చనిపోయిన హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు ఆర్దిక చేయూత
96 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *చనిపోయిన హోం గార్డ్స్ కుటుంబ సభ్యులకు ఆర్దిక చేయూత* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో చనిపోయిన హోం గార్డ్స్ బి. శ్యామ్ కుమార్ -921, బి. వెంకటేశం -116,కె. నగేష్ -207,ఎం. ఏ ఫెరోజ్ ఖాన్ -667 లకు తెలంగాణ రాష్ట్ర హోం గార్డ్స్ సంక్షేమ నిధి నుండి ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున మంజూరైన చెక్ లను రామగుండం పోలీస్ కమిషనర్ సీఎం […]










