141 Viewsదౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని ఉప్పర్ పల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త గొల్ల సిద్ధిరాములు మరణించగా కుటుంబాన్ని మెదక్ పార్లమెంట్ సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించి, ఆర్ధిక సహాయం అందించారు.. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
చదువుల తల్లి స్రవంతి కి ఎంపీ కేపీఆర్ అండ
137 Viewsదౌల్తాబాద్: చదువుల తల్లి శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అండగా నిలిచారు..మండలంలోని కొనాయపల్లికి చెందిన గొల్ల చిన్నోళ్ల నాగమణి స్వామిల రెండో కుమార్తె శ్రావంతికి హార్టిసెట్ లో 3వ ర్యాంక్ సాధించారు..పేదరికంతో బాధపడుతున్న శ్రావంతికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అభినందించి ..రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించారు. మంత్రివర్యులు కేటీఆర్ కూడా అండగా నిలిచిన విషయం తెలిసిందే..పేదరికాన్ని అధిగమించి..అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు… Telugu News […]
సాత్వికను స్ఫూర్తిగా తీసుకోవాలి
119 Viewsదౌల్తాబాద్: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో […]
పట్టణాలకు దీటుగా పల్లె సీమలు మిస్టర్ చాయ్ టీ పాయింట్ ను ప్రారంభించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
146 Viewsదౌల్తాబాద్: సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పట్టణాలకు దీటుగా పల్లె సీమలు అభివృద్ధి చెందుతున్నాయని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు . మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మిస్టర్ చాయ్ టీ పాయింట్ ను ఆయన ప్రారంభించారు..తెలంగాణ వొచ్చిన తర్వాత.. .సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో .. పెద్ద ఎత్తున సాగు నుండి వనరులు కల్పించడంతోపాటు 24 విద్యుత్ సౌకర్యం కల్పించడంతో గ్రామ సీమల్లో […]
వర్గల్ మండల్ : నెమ్టూర్ గ్రామంలో మైనారిటీ యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం
130 Viewsనెంటూర్ గ్రామం వర్గల్ మండల్ మైనార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు మహేబూబ్ నేత్త్రుత్వంలో ఈ రోజు నిర్వహించిన ఒక ఫంక్షన్ హాల్ లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు T నర్సారెడ్డి నెంటూర్ సర్పంచ్ N రంగారెడ్డి వర్గల్ మండల్ అధ్యక్షులు సందీప్ రెడ్డి మరియు వర్గల్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ రెడ్డి వర్గల్, మండల్ SC సెల్ అధ్యక్షులు పోతగాళ్ల రవి, నెంటూర్ ఉపసర్పంచ్ కొండల్ గౌడ్, ఆధ్వర్యంలో నెంటూర్ మరియు […]
గజ్వేల్ కంటి హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.
216 Viewsగజ్వేల్ పట్టణంలో (లోక్ నేత్ర ట్రస్ట్) గజ్వేల్ కంటి హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని ప్రజలు హైదరాబాద్ వెళ్ళవలసిన పని లేకుండా వ్యాపార రంగమేగాని వైద్యరంగమే గాని హైదరాబాదు నుంచి ఇక్కడ అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కంటికి సంబంధించిన ఎటువంటి సమస్యలైనా పరిష్కరించడానికి ప్రముఖ వైద్యాన్ని పునుగులచే గజ్వేల్ కంటి హాస్పిటల్ ప్రారంభించుకున్నారు. గజ్వేల్ నుండి పోటీ […]
ఏటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి… మోదీ హామీలన్నీ నీటి మూటలే…
134 Views◆◆ఏటా కోటి ఉద్యోగాలు ఏమయ్యాయి… మోదీ హామీలన్నీ నీటి మూటలే… ◆◆గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్.. దేశంలో అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పిస్తామని గద్దెనెక్కిన మోదీ సర్కార్ ఉద్యోగాలు కల్పించక పోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా అమ్ముతూ ఉన్న ఉద్యోగాలను వూడగొడుతుందని గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ విమర్శించారు.మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలి పోయాయని అన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే […]
సాత్వికను స్ఫూర్తిగా తీసుకోవాలి. అభినందించి చేయూతనందించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
128 Viewsరాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్న దౌల్తాబాద్ మండలం గువ్వలేగి కి చెందిన సాత్వికను మెదక్ పార్లమెంట్ సభ్యులు, సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి అభినందించారు. గువ్వలేగిలో సాత్వికను అభినందించి ఆర్థిక సాయం అందించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సాత్విక చదువుతోపాటు క్రీడలతో క్రీడలలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బాలికలు సాత్వికను ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో ముందుకు సాగాలన్నారు. […]
వర్గల్ మండల్:: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వరి పంట ఎక్కువగా పండినదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు
130 Viewsగత ఏడాది నవంబర్లో సేకరించిన 25.84 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శనివారం తెలిపారు. శుక్రవారం వరకు రాష్ట్రంలోని 6,734 కొనుగోలు కేంద్రాల ద్వారా 6.42 లక్షల మంది రైతుల నుంచి 38.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 36.87 లక్షల మెట్రిక్ టన్నులు రైస్ మిల్లులకు తరలించారు. ఇప్పటి వరకు సేకరించిన వరి ధాన్యం మొత్తం […]
నిరుపేదలకు చీరలు పంపిణీ…
142 Views ముస్తాబాద్ డిసెంబర్ 3 చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు ముస్తాబాద్ మండల కేంద్రంలో చిట్టినేని ఆగమ్మ నర్సింగరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వాహకులు చిట్టినేని మాధవి వెంకటేశ్వరరావు లు కెసిఆర్ కాలనీలో తెరాస మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య ఆధ్వర్యంలోని నిరుపేదలకు 20 చీరలను పంపించేశారు. ఈసందర్భంగా బొంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ గూడెం గ్రామానికి చెందిన చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు లు మండలంలోని ఎంతోమంది […]










