135 Viewsతోగుట మండలంలోని గ్రామాల అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట, తుక్కాపూర్, బండారుపల్లి, తదితర గ్రామాలు శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే అభివృద్ధి పనులతోపాటు ఐమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొగుట మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం సైనికులుగా కృషి చేస్తానని చెప్పారు. ప్రతి గ్రామం ప్రగతి పథంలో తీసుకెళ్లడానిమే తన లక్ష్యమని పేర్కొన్నారు. […]
ప్రాంతీయం
దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి
140 Viewsరాష్ట్ర ప్రజలకు దుబ్బాక నియోజకవర్గం ప్రజానీకానికి సంక్రాంతి కనుము పండుగ శుభాకాంక్షలు. బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మద్దుల నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మద్దుల నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ఈ సంక్రాంతి పండుగ రాష్ట్రంలోని నియోజకవర్గం లోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాడి పంటలు బాగా పండాలని ఆయన పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో సరికొత్త ప్రణాళికలతో మీరు మరింత ముందుకు వెళ్లి విజయం సాధించాలని మీరు అనుకున్న పనులు […]
తెలుగు లోగిళ్ళలోకి ఆనందాల హరివిల్లు భోగిపండగ…
172 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 14, తెలుగులోగిళ్ళలోకి ఆనందాల హరివిల్లు మోసుకొచ్చే పండుగే భోగి. నిత్య జీవితంలోని కష్టాలను బాధలను, చెడు ఆలోచనలను, కామ క్షోధములను, చీడ పీడలను అగ్నికి ఆహుతి చేస్తూ రాబోయే రోజుల్లో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ ప్రజలు వేసే మంటలే భోగి మంటలు ఈ భోగి మంటల వెలుగులతో, భోగ భాగ్యాలతో ప్రతీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలని… భోగి నిదర్శనం.. సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి […]
గోదాదేవి రంగనాయకుల స్వాములవారి వివాహం …
173 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 14, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గోదాదేవి రంగనాయకుల స్వాములవారి వివాహం పూజారులు వేణుగోపాల్ సుకుమార్ ఆలయ ప్రధాన అర్చకులు మణిహారం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో ఉండాలని వారు తెలపడం జరిగింది. ఈకార్యక్రమంలో చిటినేని మాధవి వెంకటేశ్వరరావు దంపతులు, ఆలయ చైర్మన్ రాజిరెడ్డి లక్ష్మి దంపతులు, సర్పంచ్ […]
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు
147 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కోనాయిపల్లి, దీపాయంపల్లి, గొడుగుపల్లి, లింగాయపల్లి తాండ, అప్పాయి పల్లి, సూరంపల్లి, లింగరాజు పల్లి, ముత్యంపేట, గ్రామాల్లో హైమాక్స్ లైట్ల ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందంజలో ఉంచేందుకు అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఆయా గ్రామాల్లో […]
ప్రతి ఒక్కరు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలి. తోగుట వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి.
138 Views తొగుట 18 సంవత్సరాలు, ఆపై వయసు కలిగిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు పరీక్షలు చేయించుకోవాలని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలం లోని కాన్ గల్ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రెండవసారి కంటి వెలుగు కార్యమాన్ని ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభిస్తుంది తెలిపారు. ఇందులో భాగంగా […]
తెలంగాణ కంటివెలుగు కార్యక్రమం*
136 Viewsతెలంగాణ కంటివెలుగు కార్యక్రమం సంబంధించి మన గ్రామ పంచాయతి జప్తిలింగారెడ్డిపల్లి లో ప్రత్యేక గ్రామసభ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేలాద్రి, ఉపసర్పంచ్ సురేశ్ గౌడ్ అంగన్వాడీ టీచర్, ఆశ కార్యకర్త, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనటం జరిగినది కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురేశ్ గౌడ్ మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఒక గొప్ప కార్యక్రమం అయిన ఈ కంటివేలుగు 18-1-2023 నుండి ప్రారంభం అవుతుంది. మన గ్రామం లో జూన్ […]
స్వయం సమృద్ధి తో గ్రామీణ వికాసం అప్పాల ప్రసాద్ సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్
145 Views toస్వయం సమృద్ధి తోని గ్రామీణ వికాసం సాధ్యపడుతుందని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. తొగుట మండలం ముత్యంపేట గ్రామంలో చేతన గ్రామీణ వికాస సేవా సమితి మరియు సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. దాతల సహకారంతో నాలుగు కుట్టుమిషన్ యంత్రాలను పంపిణీ చేయడం జరిగింది. నిరుద్యోగ యువతులకు స్వయం ఉపాధి కల్పించి, స్వయం సమృద్ధి వైపు నడిపించడం కోసం ఈ […]
ఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం ……………..,….
150 Viewsఘనంగా గోదా రంగనాథ్ స్వామి కళ్యాణం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసంలో భాగంగా ఈరోజు గోదా రంగనాథ కళ్యాణం ఆలయ పూజారి వీట్కూరి నవీన్ ఆచార్య గోపాల్ ఆచార్య రంజిత్ ఆచార్య రాచర్ల కొండపాక గోపికృష్ణ ఆచార్య బిట్కూరి ప్రహ్లాద్ ఆచార్య దయానంద్ శర్మ రాచర్ల హనుమాన్లు శర్మ పంతులు గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్వామివార్ల మొదటిలడ్డు వేలం పాట […]
*నేటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు…
182 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 13, జనవరి అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది సంక్రాంతి సెలవులు. ఎప్పుడెప్పుడు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తారు అన్నట్లు వేచిచూస్తాము. ఆ సమయం రానే వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు కాలేజీలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు 5 రోజులపాటు సెలవులు కాగా ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు జనవరి 13 నుంచి 17 వరకు 5 రోజుల పాట సంక్రాంతి సెలవులు ఇచ్చారు. […]










