ప్రాంతీయం

సమీకృత కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

137 Viewsప్రజావాణి మొత్తం దరఖాస్తులు:- 63 సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వచ్చిన అర్జిదారుల నుండి జిల్లా అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి దరఖాస్తులు స్వీకరించారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఎంతో నమ్మకంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వస్తున్నారని అంతే నమ్మకంగా అర్జిదారులకు న్యాయం చేసే విదంగా పని చెయ్యాలని జిల్లా అధికారులకు సూచించారు. భూ సంబంధిత, రెండు పడకగదుల ఇండ్లు, ఆసరా పింఛన్లు […]

ప్రాంతీయం

బీజేవైఎం ఆధ్వర్యంలో బీసీ రత్న అవార్డు గ్రహీతకు ఘన సన్మానం

143 Views  బీజేవైఎం మండల అధ్యక్షులు గుర్రం శ్రీధర్ ఆధ్వర్యంలో బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ గారిని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండలాధ్యక్షుడు కోదండమ్ శ్రీనివాస్ రెడ్డి బీజేవైఎం ఉపాధ్యక్షుడు భీమరి గణేష్ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకటేష్ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు రమేష్ ఉపాధ్యక్షుడు సుధాకర్, జనరల్ సెక్రెటరీ చందస్వామి యాదగిరి, తీగుళ్ల సందీప్ రెడ్డి, కుంటి బక్కుల శ్రీకాంత్ గౌడ్, నర్ర రాజకుమార్, నర్రా నర్సింలు తదితరులు […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

బోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్

204 Viewsబోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్ ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు కట్టమైసమ్మ , శ్రీ దుర్గా మాతలకు ఈ నెల 8.9.10.11.12 తేదీ లలో నిర్వహించి తలపెట్టిన ప్రతిష్ట మహోత్సవానికి రావాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం అసెంబ్లీ చాంబర్లో కలిసి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి […]

ప్రాంతీయం

రామక్క పేట బాలికల రెసిడెన్షియల్ స్కూల్ వసతి గృహానికి శాశ్వత భవనం

154 Viewsదౌల్తాబాద్: దుబ్బాక నియోజకవర్గం రామక్క పేట గ్రామంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కు వసతి గృహ శాశ్వత భవనం నిర్మిస్తున్నట్లు, దాని నిర్మాణం కొరకు రూ.కోటి రూపాయలు మంజూరు అయినట్లు మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం విద్యాక్షేత్రంగా తీర్చి దిద్దాలనే లక్ష్యం తో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు ల కృషితో ముందుకు పోతున్నామని అన్నారు.. దుబ్బాక […]

ప్రాంతీయం

రాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్న కు -ఉత్తమ నంది అవార్డు

148 Viewsరాయపోల్ ముద్దుబిడ్డ దరువు అంజన్న కు -ఉత్తమ నంది అవార్డు తెలంగాణ ఉద్యమ కళాకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియం లో జరిగిన “నంది అవార్డు” కార్యక్రమం లో ప్రజా కవి రచయిత దరువు అంజన్న కు ప్రజా గాయని విమలక్క చేతుల మీదుగా ఉత్తమ నంది అవార్డు ఇచ్చి ఘనంగా సత్కరించారు. విమలక్క మాట్లాడుతూ తమ్ముడు దరువు అంజన్న తెలంగాణ మాలిదశ ఉద్యమంలో 1995 సిద్దిపేట కేంద్రంగా తర్వాత […]

Breaking News ప్రాంతీయం

గుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు

201 Viewsగుండారం మాజీ సర్పంచ్ సతీశ్ రావు ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డి పేట , ఫిబ్రవరి 06 : ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామ మాజీ సర్పంచ్ మైనంపల్లి సతీశ్ రావు ను ఎల్లారెడ్డిపేట జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు సోమవారం పరామర్శించారు, సతీశ్ రావు అతని సోదరుడు రంగారావు ల తల్లి రాజమ్మ నాలుగు రోజుల క్రితం వ్వవసాయ బావిలో జారి […]

ప్రాంతీయం

లీటర్ కావాలా అర లీటర్ కావాలా…

231 Viewsముస్తాబాద్ ఫిబ్రవరి 5, (ప్రభన్యూస్) తాటి చెట్లనుండి లభించే ఈ కల్లు కూడా దాదాపు ఈతకల్లు మాదిరిగానే లోపలి మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుంటే ఈరోజు ఎప్పటికప్పుడు కట్టిన కుండ మరుసటి రోజు తీసివేస్తారు. నిలవ కల్లు తాగటం తక్కువ. తాటి చెట్టు నుండి తీయ బడిన వెంటనే వచ్చే కల్లు నిషాలేకుండా సాధారణ లిముక రుచిని కలిగి ఉంటుంది. కొస భాగాన్ని కోసి అక్కడ కల్లు కుండలను కడతారు ఈత, తాటి మొదలైన […]

ప్రాంతీయం

అంగరంగ వైభవంగా మహా మృత్యుంజయ హోమ యజ్ఞం

154 Viewsదుబ్బాక: దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని తోగుట మండలం బండారుపల్లి గ్రామంలో లోక కల్యాణ ఆశ్రమంలో గురూజీ గంధం సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మహా మృత్యుంజయ హోమ యజ్ఞంను అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఇందులో సుమారు 30దంపతులు పాల్గొన్నారు.అనంతరం అన్న ప్రసాదంను ఏర్పాటు చేశారు. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.భజన కార్యక్రమాలు నిర్వహించారు.తదుపరి అధ్యాత్మిక స్వాములకు పలువురికి సన్మానం చేశారు.మహా మృత్యుంజయ హోమ యజ్ఞం చేయడం వలన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడు జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో ఈ […]

ప్రాంతీయం

మనుస్మృతి ప్రాఛీన రాజ్యాంగం కాదు – డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ 

127 Viewsమనిషిని మనిషిగా చూడ నిరాకరించి అసమానత్వాన్ని, బానిసత్వాన్ని అమలుచేసిన మనుస్మృతిని ప్రాచీన రాజ్యాంగంగా ప్రచారం చేయడం సిగ్గుచేటని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. మనుస్మృతికి ప్రాచీన రాజ్యాంగం శిక్షాస్మృతి అని పుస్తకాన్ని ప్రచురించి తెలుగు విశ్వ విద్యాలయంలో ఆవిష్కరణ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మానుకొవాలని అదివారం నాడు హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రములోని అంబేద్కర్ విగ్రహం ముందు మరొసారి మనుస్మృతిని డిబిఎఫ్ అధ్వర్యంలో దగ్దం చేసారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ […]

ప్రాంతీయం

దుబ్బాక మండలంలో ఎంపీ సుడిగాలి పర్యటన

135 Viewsదుబ్బాకః ఆపద వొచ్చింది అంటే తానున్నానని అండగా మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి నిలుస్తున్నారు. ఆదివారం దుబ్బాక నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పై దృష్టి సారిస్తూనే ఎక్కడికి వెళ్లినా ఆప్రాంతంలో ఎవరికి ఆపద వొచ్చినా వెల్లి భరోసా అందించి అండగా నిలుస్తున్నారు. దుబ్బాక మండలంలోని ఛీకొడులో అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు అంబేద్కర్, […]