ప్రాంతీయం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి.

29 Viewsబీసీలకు 42 % రిజర్వేషన్ కల్పించాలని మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే అధ్యక్షతన రేవంత్ రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. దీని ప్రకారమే బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మద్దతునిచ్చాయని పేర్కొన్నారు. రిజర్వేషన్ అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయన్నారు. […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో ప్లానింగ్ ప్రాసెస్ సమావేశం

75 Viewsఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీలో ప్లానింగ్ ప్రాసెస్ సమావేశం…. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

బీసీ బంద్‌కు కాంగ్రెస్ పిలుపు

33 Viewsబీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో శనివారం మండలంలో సంపూర్ణ బంద్‌ను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌కు మద్దతు తెలుపాలని ఆయన కోరారు. ఊరూవాడా కదలి బీసీ హక్కుల కోసం బలమైన సంకేతాన్ని ఇవ్వాలన్నారు. బంద్ సందర్భంగా శాంతియుతంగా వ్యవహరించాలని, అత్యవసర సేవలకు మినహాయింపు […]

ప్రాంతీయం

గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా సింగం రాజు యాదవ్

216 Viewsసిద్దిపేట జిల్లా గోపాలమిత్ర సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు ఓటింగ్ పద్ధతిలో నిర్వహించారు, గోపాలమిత్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సింగం రాజు యాదవ్, కార్యదర్శిగా వై యాదగిరి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సింగం రాజు యాదవ్ మాట్లాడుతూ గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మరొకసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రైతులకు అండగా ఉంటూ, పాడి పశువుల రైతులకు నిత్యం సేవ చేస్తూ, అందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తామని, […]

ప్రాంతీయం

ప్రాథమిక పాఠశాలకు ఫ్యాన్లు బహుకరణ

32 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని ప్రాథమిక పాఠశాల రాంసాగర్‌లో ఇటీవల సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా తరగతి గదులలో ఉన్న ఫ్యాన్లు దెబ్బతిన్నాయి అని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఫ్యాన్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఆది రెడ్డి, కొండారి రమేష్ కి తెలియజేయగా వారు తక్షణమే స్పందించి ఒక్కొక్కరూ ఒక ఫ్యాన్‌ చొప్పున పాఠశాలకు అందజేశారు. వారి దాతృత్వానికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, […]

ప్రాంతీయం

18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి 

70 Views  18న బిసి రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయండి బహుజన లెఫ్ట్ పార్టీ- బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 15 42% బిసి రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9 వ షెడ్యూల్ చేర్చాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 18 బిసి రాష్ట్ర బంద్ కు మద్దతుగా బహుజన లెఫ్ట్ పార్టీ(బహుజన కమ్యూనిస్టు) బిఎల్ పి రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ తెలిపారు.ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని […]

ప్రాంతీయం

విధుల్లో ఉండి ఆఫీస్ లోనే చికెన్ మందు తెప్పించుకుని తాగుతున్న క్లస్టర్ కో ఆర్డినేటర్ విజయ్

98 Viewsబ్యాంకులో సేవలు నిల్లు ( ఆర్.బి.ఐ) స్థాపించిన కార్యాలయాల్లో మందు బాటిల్లు ఫుల్లు విధుల్లో ఉండి ఆఫీస్ లోనే చికెన్ మందు తెప్పించుకుని తాగుతున్న క్లస్టర్ కో ఆర్డినేటర్ విజయ్ మెదక్, సిరిసిల్ల,కరీంనగర్, సిద్దిపేట్ ఈ నాలుగు జిల్లాలకి విజయ్ కోఆర్డినేటర్ సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 15 సిద్దిపేట జిల్లా తెలంగాణ లోనే పేరుగాంచిన జిల్లాల్లో ఒకటి అలాంటి జిల్లాలో ప్రజలకు బ్యాంకు సేవలు అందనంత దూరంలో ఉన్నాయి. దానికి నిదర్శనం బ్యాంకుల్లో జరిగే పనులు […]

ప్రాంతీయం

మాజీ ఎంపీపీ సంధ్యా రవీందర్ కుటుంబాన్ని పరామర్శించిన జర్నలిస్టులు

48 Viewsమాజీ ఎంపీపీ సంధ్యా రవీందర్ తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న దౌల్తాబాద్ మండల జర్నలిస్టులు బుధవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ పెద్దను కోల్పోవడం ఎంతో బాధాకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు లింగాల రాజిరెడ్డి, అధ్యక్షుడు బ్యాగరి శంభులింగం, కోశాధికారి ముద్రకోళ్ళ యాదగిరి, ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి తదితరులు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka […]

ప్రాంతీయం

గజ్వేల్ లో గాయత్రి సూపర్ మార్కెట్ ను ప్రారంభించిన దుబ్బాక ఎమ్మెల్యే

40 Viewsగజ్వేల్ పట్టణంలో గాయత్రి సూపర్ మార్కెట్ మరియు పూజ స్టోర్‌ను దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సూపర్ మార్కెట్ యజమాని మాజీ ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ దాంపత్యం. విశాలమైన స్థలంలో ఆధునిక సౌకర్యాలతో ఈ సూపర్ మార్కెట్ ప్రారంభమైంది. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, తాజా మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి […]

ప్రాంతీయం

నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన – అఖిలరాజు ఫౌండేషన్

42 Viewsసిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం, అల్వాల గ్రామంలో పాటి నర్సింలు (32) ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది. వారికి ఇద్దరు కూతుర్లు హిమత (5), ప్రిన్సి (2), ఉన్నారు. వారి కుటుంబానికి అఖిల రాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు తౌడ సత్యనారాయణ 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల తాజా మాజీ సర్పంచ్ కిష్టయ్య, అఖిల రాజ్ ఫౌండేషన్ సభ్యులు సాయిలు, నాగరాజు, స్వామి, అశోక్, బాబు, రాజయ్య, రాజు, రాజయ్య, నర్సింలు తదితరులు […]