107 Viewsపుల్లూర్ గ్రామం లో నూతనంగా ఏర్పాటు అయిన రెడ్డి యువజన సంఘం సిద్ధిపేట, మార్చ్ 3 సిద్ధిపేట రూరల్ మండల పరిది లోని పుల్లూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా రెడ్డి యువజన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది . మాట్లాడుతూ ఏ పనికైనా ముందుండి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యువజన సంఘం సభ్యులు . చిటుకుల ప్రసాద్ రెడ్డి, కూరెల్లి అశోక్ రెడ్డి,చిటుకుల అనిల్ రెడ్డి, ఐరేణి […]
ప్రాంతీయం
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు
91 Views*రామగుండము పోలీస్ కమీషనరేట్* బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు. అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని […]
అల్మాస్ పూర్ లో సీతారాముల నూతన రథాన్ని ప్రారంభించిన భక్తులు..
441 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు […]
ఇంటర్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
79 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ఈనెల 05 తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులకు సూచించారు. మంచిర్యాల జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలలో ఎలాంటి లోటుపాట్ల లేకుండా పరీక్షలు నిర్వహించాలని మరియు ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ […]
పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి – డీఈవో
79 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో నిర్వహించే పదవ తరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డిఈఓ యాదయ్య సూచించారు. శనివారం నిర్వహించిన ఎంఈఓ లు, చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు మరియు రూట్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో యాదయ్య పాల్గొన్నారు. మార్చ్ 21 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగుతాయని మరియు పరీక్ష సంబంధించి సెంటర్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లపేల్లి రాజేందర్ […]
మంచిర్యాలలో బీసీ జేఏసీ జిల్లా సమావేశం
92 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో బీసీ జిల్లా జేఏసీ సమావేశం ఏర్పాటు చేశారు. నేడు మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణంలో పేరం అలేఖ్య నటేశ్వర్ న్యాయవాద దంపతుల స్వగృహంలో బిసి జేఏసీ జిల్లా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిసి నాయకులు వడ్డేపల్లి మనోహర్, చిలువేరు సదానందం, ఆవిడపు గణేష్ సర్పంచ్, మల్లేష్, అడ్వకేట్ నటేశ్వర్, శ్రీనివాస్, లతీఫ్ మరియు మహిళా నాయకులు మరియు సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలు పేరం అలేఖ్య, ఆడెపు […]
నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం – సిపి శ్రీనివాస్
67 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. కమిషనరేట్ కు మూడు పోలీస్ జాగిలాలు. నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం..పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్. నేరాల నియంత్రణలో, నార్కోటిక్, ఎక్సప్లోసివ్ గుర్తింపు లో పోలీస్ జాగీలాల పాత్ర చాలా కీలకమని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్., ఐజీ అన్నారు. ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో ఏడాది పాటు శిక్షణ […]
వీరులకు మరణం లేదు….
76 Views వీరులకు మరణం లేదు వీరులకు మరణం లేదని జగతి ఉన్నంత కాలం స’జీవంగా జీవించే ఉంటారని ఎం ఆర్ పి ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ మాదిగ అన్నారు , ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్టాండ్ లో మాదిగ జాతికి చెందిన అమరవీరుల ఫోటోలను ముద్రించిన ప్లెక్సీని కట్టి శనివారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు,’ ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సోమరపు శరవింద్,మండల ప్రధాన కార్యదర్శి […]
భార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్
79 Viewsభార్య టార్చర్ భరించలేక భర్త సూసైడ్ మార్చ్ 01 భార్య వేధింపులు తట్టుకోలేక మరో భర్త తనువు చాలించాడు. ముంబైలోని ( టిసిఎస్ ) కంపెనీలో రిక్రూట్ మెంట్ మేనేజర్గా పని చేస్తున్న మానవ్ శర్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నా భార్య టార్చర్ భరించలేకపోతున్నా.దయచేసి మగవాళ్ల గురించి ఎవరైనా మాట్లాడండి. నేను ఒంటరిని అయిపోయాను’ అని ఏడుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు.ఆగ్రాకు చెందిన వీరికి గతేడాది వివాహం కాగా భార్యకు వివాహేతర సంబంధం ఉందని […]
ఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు
108 Viewsఆర్ఎంపీలపై మెడికల్ కౌన్సిల్ కేసులు నమోదు మార్చ్ 01 తెలంగాణలో నకిలీ( ఆర్.ఎం.పి ), (పీ ఎం పీ) లకు మెడికల్ కౌన్సిల్ అధికారులు షాకిచ్చారు.నకిలీ వైద్యులపై తరచూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు.( ఆర్ఎంపి )ల వద్దకు వచ్చే రోగులకు ఇష్టారీతిన యాంటీబయోటిక్స్, స్టెరాయిడ్స్,ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రజారోగ్యానికి పెనుముప్పు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు మెడికల్ కౌన్సిల్ ప్రకటించింది. Manne […]










