ప్రాంతీయం

ఘనంగా గణతంత్ర దినోత్సవం…

197 Viewsముస్తాబాద్ జనవరి 26, రాజేంద్ర సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాసిల్దార్ కార్యాలయంలో పి.మునీందర్ జాతీయ జెండాను ఆవిష్కరించగా మండల అభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ఎంపీడీవో రమాదేవి తన సిబ్బందితో కలిసి జాతీయ పతాకాన్ని ఎగరవేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో జండా ఆవిష్కరించారు. మండల కేంద్రంలోని అంబేద్కర్, వివేకనంద, కొమురం భీమ్, తెలంగాణతల్లి, […]

ప్రాంతీయం

బీజి వెంకటాపూర్ గ్రామంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

159 Views  బిజీ వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెక్కల నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీల మంజుల రమేష్, ఉపసర్పంచ్ అరిగే శ్రీకాంత్, గ్రామ సెక్రెటరీ తిరుపతి, గ్రామం ముదిరాజ్ సభ్యులు యూత్ అధ్యక్షులు పోకల వెంకటేష్, బోయిని నరసింహులు, చెక్కల మల్లేశం,పోకల బాల నర్సు, పోకల బాబు, చెక్కల రఘుపాల్, చెక్కల సుధాకర్, చెక్కల వెంకటేష్, చెక్కల రమేష్, పోకల భాస్కర్, చెక్కల […]

ప్రాంతీయం

కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

154 Views74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గురువారం కలెక్టర్ కార్యాలయం ఆవరణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరై జాతీయ పతాకావిష్కరణ గావించారు. ముందుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత మరియు జిల్లా కలెక్టర్ వేరువేరుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం జిల్లా కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు ముజామిల్ ఖాన్, […]

ప్రాంతీయం

బీజి వెంకటాపూర్ గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ

147 Views బిజీ వెంకటాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చెక్కల నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీల మంజుల రమేష్, ఉపసర్పంచ్ అరిగే శ్రీకాంత్, గ్రామ సెక్రెటరీ తిరుపతి, గ్రామం ముదిరాజ్ సభ్యులు యూత్ అధ్యక్షులు పోకల వెంకటేష, బోయిని నరసింహులు, చెక్కల మల్లేశం,పోకల బాల నర్సు, పోకల బాబు, చెక్కల రఘుపాల్, చెక్కల సుధాకర్, చెక్కల వెంకటేష్, చెక్కల రమేష్, పోకల భాస్కర్, చెక్కల […]

ప్రాంతీయం

జెండా ఆవిష్కరణ చేసిన సర్పంచి ముడారి పోచయ్య

161 Viewsతంగళ్ళపల్లి మండల పద్మ నగర్ లో జరిగిన జెండా పండగ గ్రామ సర్పంచ్ ముడారి పోచయ్య పతక అవి స్కరణ మొదలు గ్రామ స్కూల్ లో. అంగన్వాడీ కేంద్రములో. పద్మశాలి భవనంలో. మహిళా మండలి లో. గ్రామ తెరాస జెండా కార్యక్రమం లో పాల్గొన గ్రామ సర్పంచ్ ముడారి పోచయ్య. ఉప సర్పంచ్ గజ్జెల్లీ శ్రేనివాస్.వార్డ్ మెంబర్స్ ఆడెపు శెసికల. బెంద్రం పవన్ కుమార్. బెంద్రం భాగ్య లక్మీ. సామల సునీత. మచ్చ వంశీ. గ్రామ […]

ప్రాంతీయం

పేదవిద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి

159 Viewsప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతలు అందించే సహాయం అభినందనీయం అని, పేదవిద్యార్థుల అభ్యున్నతికి మనం అందించే సహాయం చిరస్మరణీయం అని మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ అన్నారు. బుధవారం మండల పరిధిలోని వరదరాజ్ పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో మండల కో- ఆప్షన్ సభ్యులు శ్రీమతి లక్కాకుల సహేరా నరేష్ స్థాపించిన లక్కాకుల ఫ్యామిలీ ఫౌండేషన్ సౌజన్యంతో లక్కాకుల నరేష్ వారి తండ్రి కీ.శే లక్కాకుల పెంటయ్య పటేల్ జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు 50,000 […]

ప్రాంతీయం

వధువుకు పుస్తెమట్టెలు అందజేత

149 Viewsదౌల్తాబాద్: మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలోని ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన లాలయ్య కూతురు మేఘమాల వివాహానికి బీఆర్ఎస్ మండల యువజన విభాగం అధ్యక్షుడు నర్ర రాజేందర్ పుస్తెమట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటానని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభు, శ్రీనివాస్, లాలు, స్వామి, ప్రశాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు…. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

140 Viewsదౌల్తాబాద్: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది బలమైన ఆయుధం లాంటిదని ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని డిప్యూటీ తహాసిల్దార్ జహంగీర్, మండల విద్యాధికారి నర్సవ్వ లు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం వృద్ధులను సన్మానించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది మహేష్, మమత, బిఎల్వోలు […]

ప్రాంతీయం

దక్షిణ భారత జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కు దమ్మన్నపేట్ విద్యార్థి ని ఎన్నిక

286 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లాగంభీరావుపేట మండల కేంద్రంలోని మండల దమ్మన్నపేట్ విద్యార్తిని ఈనెల 27 నుండి 31వ తేదీ వరకు జరగబోయే రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన కేరళ రాష్ట్రం త్రిశూర్ లో జరగనుండగా ఈనెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నిర్మల్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి ప్రదర్శనలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో నుండి ఎన్నికైన ఏకైక ప్రభుత్వ పాఠశాల గా నిలిచిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థిని పి వినీల […]

ప్రాంతీయం

శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

258 Views      ఈరోజు జగదేవపూర్ మండలంలోని స్థానిక శ్రీ చైతన్య సెయింట్ పీటర్స్ పాఠశాలలో,13వ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటింగ్ నమూనా ను విద్యార్థులకు తెలియజేయుటకు పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓటింగ్ లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని వారిలో నుండి ఒక విద్యార్థిని స్కూల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థినిలకు డ్రాయింగ్ కాంపిటేషన్ నిర్వహించడం […]