215 Viewsజడ్పీ కో ఆప్షన్ సభ్యుడు చాంద్ పాషను పరామర్శించిన జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి… Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
బాధిత కుటుంబాలను పరామర్శ
144 Views బాధిత కుటుంబాలను పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి సహాయం అందజేస్తున్న మామిడి మోహన్ రెడ్డి జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల్ మంతుర్ గ్రామంలోని ఇటీవల వివిధ కారణాలతో మరణించిన ఎండి సంజు, సాకలి లింగం కొడుకు మురళి దాస్, మరియు జోడు రామయ్య, పట్నం మల్లయ్య కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట […]
నిరుపేద వధువుకు పుస్తె మట్టలు అందజేత
248 Viewsనిరుపేద వధువుకు పుస్తె మట్టెలను అందజేసిన – గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ చేసిన రాంసాగర్ స్థానిక సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అందజేయడం జరిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు తిప్పరమైన ఎల్లవ్వ, కిష్టయ్య దంపతుల కుమార్తె రేణుకకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వధువు రేణుకకు పుస్తె మట్టెలు […]
పీర్లపల్లిలో శివాలయ నవగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్టాత్సోవాల
141 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పురాతన శివాలయంలో శుక్రవారం శివపంచాయతనము నవగ్రహాలు, ధ్వజ స్థంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా ప్రారంభించారు. ఆలయాన్ని పూలతో సుందరంగా తీర్చిదిద్దారు. వేద పండితుల మధ్య ప్రతిష్టాత్సోవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. శుక్రవారం ఉ: 9.00 గంటలకు గణేశ – గురు ప్రార్ధన శాంతిమంత్ర పఠనము, పంచగవ్యప్రాశనము దీక్షాధారణ-ఋత్విగ్వరణం అఖండదీవస్థావన. అంకురారోపణం, మంటవ దేవతాస్థావనం. ప్రధానకలశస్థాపన ప్రతిమాశోధనము మంగళహారతి తీర్థ ప్రసాద […]
చిన్న కిష్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం
135 Views జగదేవపూర్ మండలంలోని చిన్న కిష్ణాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమంలో DEO గా సాత్విక్,MEO గా జగదీష్,HM గా అమూల్య, ఉపాధ్యాయులుగా అమృత, స్వామి,శిరీష,పూజ, అక్షర,శివాని వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేయడం అభినందనీయమని ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని తెలియజేస్తూ విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా నిరంతరం ప్రయత్నించి […]
బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి
283 Views బీజేపీ స్ట్రీట్ కార్నర్ సమావేశం.. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా గోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు వెంకటాపూర్ గ్రామంలో , నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంఛార్జి మోహన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రేపటినుండి అన్ని శక్తి కేంద్రాలలో కూడా […]
బాధిత కుటుంబాలను పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి
220 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల్ మంతుర్ గ్రామంలోని ఇటీవల వివిధ కారణాలతో మరణించిన ఎండి సంజు, సాకలి లింగం కొడుకు మురళి దాస్, మరియు జోడు రామయ్య, పట్నం మల్లయ్య కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, మండల మైనార్టీ సెల్ నాయకులు జాఫర్, వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, […]
నిరుపేద వధువుకు పుస్తె మట్టెలను అందజేసిన – గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్
145 Viewsనిరుపేద వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ చేసిన రాంసాగర్ స్థానిక సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అందజేయడం జరిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు తిప్పరమైన ఎల్లవ్వ, కిష్టయ్య దంపతుల కుమార్తె రేణుకకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వధువు రేణుకకు పుస్తె మట్టెలు ఆదుకోవడం మానవత్వమని ఆమె అన్నారు. నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలోనే సంతోషం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. […]
జగదేవపూర్ మండల కేంద్రంలో కోతుల బెడద
124 Views జగదేపూర్ కేంద్రంలో కోతులు చాలా ఉండటం వల్ల చిన్న పిల్లలు స్కూల్ నుండి వస్తున్నప్పుడు గానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు గానీ పిల్లల మీదికి వస్తున్నాయి కాబట్టి పిల్లలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పడం జరిగింది కోతులు పిల్లలని వెంబడించి కరుస్తుండడం జరుగుతుంది ఈ రోజు పిల్లలని కరువడం జరిగింది అని పిల్లల తల్లి దండ్రులు భాదపడుతున్నారు Telugu News 24/7tslocalvibe.com
నూతన వధూవరులను ఆశీర్వదించిన మామిడి మోహన్ రెడ్డి
180 Viewsసిద్దిపేట్ జిల్లా రాయపోల్ మండలం కేంద్రంలో గడ్డి శ్రీనివాస్ రెడ్డి కూతురు రాధికా రెడ్డి రాఘవేంద్ర రెడ్డి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. వారితో పాటుగా రాయపోల్ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, వెంకట్ రెడ్డి ప్రజాహిత ఫౌండేషన్ సభ్యులు బాసం నరసింహారెడ్డి,తుప్పతి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com










