104 Viewsమండల పరిధిలోని ముబారాస్ పూర్ గ్రామానికి చెందిన నీరుడి విజయ్ ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 4 నోటిఫికేషన్ లో ఉద్యోగం సాధించాడు. కాగా మంగళవారం తెలంగాణ ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ సంకల్ప సభలో నియామక ఉత్తర్వులు అందుకున్నాడు. కాగా ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన ఎనిమిది వేలకు పైగా అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు […]
ప్రాంతీయం
ఘనంగా ప్రపంచ నేలల దినోత్సవ సందర్భంగా రైతులకు అవగాహన కార్యక్రమం
79 Viewsప్రపంచ నేలలో దినోత్సవం సందర్భంగా వ్యవసాయశాఖ, వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం, తోర్నాల వారి అద్వర్యంలో గురువారం రాయపోల్, మంతూర్, వడ్డేపల్లి, అరేపల్లి రైతువేదికలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి ప్రధాన శాస్త్రవేత్త హెడ్ డా. ఎస్.శ్రీదేవి “ప్రపంచ నేలల దినోత్సవం, 2024 (డిసెంబర్, 5) యొక్క ముఖ్య ఉద్యేశం “నేలల కోసం సంరక్షణ, కొలత, మానిటర్” గురించి వివరించి ఆరోగ్యకరమైన నేలల సంరక్షణకు చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు, సేంద్రియ ఎరువులు, జీవన […]
ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం – ఎమ్మెల్యే
97 Viewsమంచిర్యాల జిల్లా, మంచిర్యాల నియోజకవర్గం. ఆర్టీసీ కార్మికులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆరూ గ్యరంటీలలో భాగంగా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఎంతో ఆర్థిక భరోసా ఇచ్చిందని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు […]
సీఎం సహాయని చెక్కుల పంపిణీ…
161 Viewsముస్తాబాద్, డిసెంబర్ 5 (24//7 (న్యూస్ ప్రతినిధి) కోండాపూర్ గ్రామంలో కాంగ్రేస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు గంతరాజు ఆద్వర్యంలో సీఎం సహయనిది 3 చేక్కులు పంపిణీ చేశారు. ఈ సహాయాన్ని స్వీకరించిన వారిలో కొత్తపల్లి దేవవ్వ-10.వేలు, వెంకట బాస్కార్ -55. వేలు, గందం యాదవ్వ- 32.వేలు మొత్తం, 97. వేలు అందించారు. ఈ సందర్భంగా గ్రామశాఖ అధ్యక్షులు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందించటంతో వారి ఆనందం సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. […]
మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్ల ధర్నా
136 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద ఆశా వర్కర్లు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బుధవారం రోజు ధర్నా చేశారు. ఆశా వర్కర్ల యూనియన్ అధ్యక్షులు మరియు కార్యదర్శిలు సమ్మక్క, శోభ మాట్లాడుతూ….. పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని అదేవిధంగా 18 వేల రూపాయల వేతనం ఆశ వర్కర్లకు నిర్ణయించాలని మరియు పిఎఫ్ ఉద్యోగ భద్రత లాంటి అన్ని రకాల డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఈ ధర్నా […]
హిందువుల రక్షణకై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
136 Viewsకొమరం భీం జిల్లా బంగ్లాదేశ్ హిందువుల రక్షణకై హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ – జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్. కాగజ్ నగర్ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్నా దాడులను అరాచకాలను అరికట్టాలని హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు సంఘీభావ ర్యాలీ భాలాభారతి హనుమాన్ మందిరం నుండి […]
మంచిర్యాలలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
102 Viewsమంచిర్యాల జిల్లా. ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మరియు ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే సాగర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 211 మంది లబ్దిదారులకు 2,11,24,476 రూపాయల చెక్కులను మరియు ముఖ్యమంత్రి సహాయకనిధి చెక్కులు 193 మంది లబ్దిదారులకు 63,16,000/- రూపాయల చెక్కులను లబ్దిదారులకు […]
పెద్దపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
99 Viewsనేడు పెద్దపల్లి జిల్లాకు రేవంత్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్దకల్వల, రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. సాయంత్రం 4గంటలకు రంగంపల్లి సబ్స్టేషన్ వెనుక ఉన్న హెలీప్యాడ్లో సీఎం ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి సభా స్థలికి చేరుకొని, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ […]
ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొన్న వివేక్ వెంకటస్వామి
104 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో ప్రజా పాలన వారోత్సవాల్లో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి,వివిధ శాఖల అధికారులు. వివేక్ కామెంట్స్. గత ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పు ఉంది చెప్పింది..కానీ వాస్తవంగా 7 లక్షల కోట్లకు పైగా అప్పుచేసి ఖజానా మొత్తం ఖాళీ చేసింది.గత బిఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాడు.ఆరు గ్యారెంటీల్లో ఐదు గ్యారంటీలను పక్కాగా […]
9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలుగా పంజాల ప్రశాంతి
113 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలుగా మాజీ ఎంపీటీసీ పంజాల ప్రశాంతి రాజు నియామకమయ్యారు. మంగళవారం గజ్వేల్ లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజాపాలన సంబరాలు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గజ్వేల్ కోఆర్డినేటర్ పారిజాత, నరసింహారెడ్డి, ఆధ్వర్యంలో మాజీ ఎంపిటిసి పంజాల ప్రశాంతిని ఘనంగా సన్మానించారు. Telugu News 24/7tslocalvibe.com










