244 Viewsదౌల్తాబాద్; తన పేదరికం సైతం లెక్కచేయకుండా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో నిరుపేద దళిత సామాజిక వర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలి కొడుకు దేశ సేవ చేయడానికి ఆర్మీకి ఎంపిక కావడం ఎంతో గర్వకారణమని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామంలో ఆర్మీకి ఎంపికైన గవ్వల పల్లి రమేష్, వారి తల్లిని ఎస్ఆర్ ఫౌండేషన్ తరపున సన్మానించి, బహుమతి అందజేశారు. […]
ప్రాంతీయం
జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
107 Viewsదౌల్తాబాద్: జర్నలిస్టు నగేష్ తండ్రి లింగయ్య ఇటీవల గుండెపోటుతో మరణించగా విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు మంగళవారం గాజులపల్లి గ్రామంలో పరామర్శించారు. తండ్రి మరణించడం బాధాకరమని, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ఆయన వెంట బిజెపి మండల అధ్యక్షుడు పోతరాజు కిషన్, చేగుంట వైస్ ఎంపీపీ రామచంద్రం, నాయకులు భూపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, ప్రసాద్ రావు, అనిల్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు….. Telugu News 24/7tslocalvibe.com
హైదరాబాద్ రవీంద్రభారతిలో జయహో మహాసభకు తరలివెళ్తున్న వీరముష్టిలు…
287 Views ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు21, వీరబద్రియ వీరముష్టి కులాన్ని1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిలీనంలోఉన్నప్పుడు వీరభద్ర వీరముస్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వీరముష్టి జాతిని ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో 1972లో సంఘమును ఏర్పాటు చేసి వీరముష్టి కులాన్ని విద్య పరంగా ఆర్థికపరంగా ముందుకు నడిపించారు. అప్పుడు ఏర్పాటు చేసిన సంఘం ఇప్పటివరకు 50 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న హైదరాబాదులో రవీంద్రభారతిలో వేడుకలను జరుపుకొనుటకు వెళ్తున్నామని ముస్తాబాద్ వీరముష్టి సంఘం తెలిపారు. ఈకార్యక్రమంలో వేడుకలకు రాజన్న సిరిసిల్ల […]
ప్రభాకర్ రెడ్డి ఘన విజయం ఖాయం
119 Views*మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి* దౌల్తాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యే గా కొత్త ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించడం ఖాయమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.బీఆర్ఎస్ అభ్యర్థి గా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తొగుటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కి […]
ఘనంగా నాగుల పంచమి వేడుకలు
113 Viewsరాయపోల్ మండలం కేంద్రంలోని సోమవారం నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు తెల్లవారు జామునే నూతన వస్త్రాలు ధరించి పుట్టల వద్దకు వెళ్లి పాలు పోసి నాగేంద్రునికి నైవేద్యం సమర్పించారు. దేవాలయ వద్ద మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నాగదేవతకు మొక్కలు తెలుసుకున్నారు. ల వద్ద వద్ధకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. Telugu News 24/7tslocalvibe.com
గల్లంతైన వ్యక్తి ఆచూకీ లభ్యం…
97 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు20, కొండాపూర్ గ్రామంలోని చెరువులో ఉదయం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఆదివారం సాయంత్రం సమయంలో ఎట్టకేలకు లభ్యమైంది. గ్రామ సమీపంలో చేపల వేటకువెళ్లి ప్రమాదవశాతూ ఓవ్యక్తి గల్లంతైనట్టు సమాచారం విదితమే. ఆదివారం రోజున సాయంకాలం చెరువులో మృతదేహం లభ్యంకాగా కొండాపూర్ గ్రామానికి చెందిన ఎండి.అక్రమ్ (55)గా గుర్తించారని స్థానికులు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
114 Viewsముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు20, కొండాపూర్ గ్రామంలోని చెరువులో ఉదయం గల్లంతైన వ్యక్తి ఆచూకీ ఆదివారం సాయంత్రం సమయంలో లభ్యమైంది. గ్రామ సమీపంలో చేపల వేటకువెళ్లి ప్రమాదవశాతూ ఓవ్యక్తి గల్లంతైనట్టు సమాచారం వింతమే. ఆదివారం రోజున సాయంకాలం చెరువులో మృతదేహం లభ్యంకాగా కొండాపూర్ గ్రామానికి చెందిన ఎండి.అక్రమ్ (55)గా గుర్తించారని స్థానికులు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి….
150 Viewsబాధిత కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం అందజేత – సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉదారత : ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు రెండు రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి […]
నేడు గజ్వేల్ లో ప్రజాయుద్దనౌక గద్దర్ సంస్మరణ సభ
108 Viewsనేడు గజ్వేల్ లో దళిత బహుజన సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజాయుద్దనౌక గద్దర్ సంస్మరణ సభను విజయవంతం చేయాలని డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాయుద్దనౌక గద్దర సంస్మరణ సభ గజ్వేల్ లో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నేడు స్థానిక టిపిటిప్ భవన్ లో ఉదయం 11:00 గంటలకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పాటకి ప్రాణం పొసి ప్రపంచ దేశాలకు […]








