192 Views హైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న […]
ప్రాంతీయం
గంగమ్మ తల్లికి గంగపుత్రుల ఘనమైన పూజాలు….
150 Viewsహైదరాబాద్ నుండి నేడు ఎల్లారెడ్డిపేట కు బయలుదేరిన గంగపుత్రులు*.ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఎల్లారెడ్డిపేట లో జరుగుతున్న పోచమ్మ గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ కు బోనాలు సమర్పించడానికి గంగపుత్రులు సుమారు 50 కుటుంబాలు ఎల్లారెడ్డిపేట కు మినిబస్ లో బయలుదేరారు. మొదట వీరు పోచమ్మకు,వారి కులదైవం గంగమ్మకు బోనాలు,మైసమ్మ దుర్గమ్మకు బోనాలు సమర్పించనున్నారు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఆహ్వానంమేరకు వీరంతా హైదరాబాద్ నుండి ఎల్లారెడ్డిపేటకు బయలుదేరారు.హైదరాబాద్ నుండి వస్తున్న గంగపుత్రులకు […]
ఆధ్వర్యం పడొద్దు.. అండగా ఉంటాం… బిఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాన్ని పరామార్పించిన మామిడి మోహన్ రెడ్డి… భరోసా
158 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం ముబారస్ పూర్ గ్రామంలోని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని చేగుంట రాజుగౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. ప్రమర్శించి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారితో పాటుగా రాయపోల్ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, దౌల్తాబాద్ మండల పార్టీ యూత్ యువజన నాయకులు నర్రా రాజేందర్, వైసీపీ రాజిరెడ్డి, మరియు గ్రామ సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ తిరుపతి, […]
పీర్లపల్లి గ్రామంలో రెండో రోజు ఘనంగా ప్రతిష్ఠోత్సవాలు
144 Views జగదేవపూర్ మండలం పీర్లపల్లి గ్రామంలో పురాతన శివాలయంలో శనివారం గణపతి పూజ, స్థాపిత మంటప దేవతాపూజ, హావనము, అభిషేకం, తదితర పూజలు నిర్వహించారు. వేద పండితుల మధ్య ప్రతిష్ఠోత్సవాలు ఆంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, సర్పంచ్ యాదవరెడ్డిలు మాట్లాడుతూ ఆదివారం ఉ 8.00 గంటల నుండి గణపతి పూజ, స్థాపిత దేవతాపూజ, పోవనము, గర్త సంస్కారము […]
నూతన వధూవరులను ఆశీర్వదించిన జడ్పీటీసీ రణం
136 Viewsదౌల్తాబాద్ మండలం గొడుగుపల్లి గ్రామనికి చెందిన నల్ల సిద్దిరాము కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. వారితో పాటు గొడుగుపల్లి గ్రామ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శేఖర్ అప్ప వార్డ్ సభ్యుడు, నల్ల శ్రీనివాస్, యువ నాయకులు కిష్ణ, సురేష్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మాదిగ కులసంఘ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షులుగా…
211 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 10, ముస్తాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం ఎస్సీ మాదిగ కుల సంఘం ఎన్నికలు నిర్వహించారు . ఈ ఎన్నికలలో అధ్యక్షులుగా దుబ్బాక రాజు, ఉపాధ్యక్షులుగా సంచు కృష్ణ , ప్రధాన కార్యదర్శిగా ముక్క మల్లయ్య , క్యాషియర్లుగా గద్దల భాస్కర్ , మాడూరి బాబు , సంయుక్త కార్యదర్శిగా కొల్లూరి నర్సింలు, కార్యదర్శులుగా మెరుగు మల్లయ్య , సుంచు ఎల్లయ్య, ఎడ్ల వెంకటయ్య , శీలం వెంకటేష్ , […]
బాధిత కుటుంబాలను పరామర్శ
148 Views బాధిత కుటుంబాలను పరామర్శించిన మామిడి మోహన్ రెడ్డి సహాయం అందజేస్తున్న మామిడి మోహన్ రెడ్డి జిల్లా దుబ్బాక నియోజకవర్గం రాయపోల్ మండల్ మంతుర్ గ్రామంలోని ఇటీవల వివిధ కారణాలతో మరణించిన ఎండి సంజు, సాకలి లింగం కొడుకు మురళి దాస్, మరియు జోడు రామయ్య, పట్నం మల్లయ్య కుటుంబాలను దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట […]
నిరుపేద వధువుకు పుస్తె మట్టలు అందజేత
251 Viewsనిరుపేద వధువుకు పుస్తె మట్టెలను అందజేసిన – గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు పంపిణీ చేసిన రాంసాగర్ స్థానిక సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అందజేయడం జరిగింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు తిప్పరమైన ఎల్లవ్వ, కిష్టయ్య దంపతుల కుమార్తె రేణుకకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన వధువు రేణుకకు పుస్తె మట్టెలు […]










