107 Views– బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ప్రజాహీత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని గోవిందా పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన శంకర్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో మృతుల కుటుంబాలకు ప్రజాహిత ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. అలాగే […]
ప్రాంతీయం
మార్కెట్ కమిటీ డైరెక్టర్ కు సన్మానం
151 Viewsదౌల్తాబాద్: జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రథమ కార్యవర్గంలో జిల్లా అధ్యక్షుడు కాసం నవీన్ కుమార్ గుప్తా మండల కేంద్రానికి చెందిన పబ్బ ఆశోక్ గుప్తా ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా రెండవసారి ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ సభ్యులు గంప శ్రీనివాస్ గుప్తా, రత్నాకర్ గుప్తా, గంప రవి గుప్తా, చంద్రశేఖర్ గుప్తా, పద్మ, అరుణ, మమత తదితరులు పాల్గొన్నారు… Telugu […]
గౌడన్నల ఐక్యతను దెబ్బతీసే కుట్రలను ముక్తకంఠంతో ఖండించాలి
144 Viewsఎల్లారెడ్డిపేట,30 జూలై 2023. గౌడన్నల ఐక్యతను దెబ్బతీసే కుట్రలను గౌడ సామాజిక వర్గం ముక్త కంఠంతో ఖండించాలని మండల గౌడ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండల గౌడ సంక్షేమ సంఘం కార్యాలయం ఆవరణలో జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ కు మద్దతుగా మండల అధ్యక్షుడు గంట కార్తీక్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, జిల్లా డైరెక్టర్ గంట వెంకటేష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు ముష్కం దత్తాద్రి గౌడ్, ప్రధాన […]
డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్…
149 Viewsడాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో 97% మార్కులతో […]
డాక్టరేట్ పట్టా పొందిన తనయుడు జీషన్…..
109 Views : డాక్టరేట్ పట్టా పొందిన జర్నలిస్టు కుమారుడు:జీషన్ ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నవతెలంగాణ తెలుగు దినపత్రిక ఎల్లారెడ్డిపేట మండల విలేఖరి ఎండి మజీద్ భాయి కుమారుడు డాక్టర్ జీషన్ ఆదివారం డాక్టరేట్ పట్టా పొందాడు.కామినేని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ తపస్ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టా పొందారు. పదవ తరగతి వరకు ఎల్లారెడ్డిపేట లోని విజ్ఞాన్ పాఠశాలలో చదువుకొని 9.8 జిపిఎ సాధించారు. ఇంటర్మీడియట్ హైదరాబాదులోని చైతన్య కళాశాలలో […]
రక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్
124 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]
రక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్
135 Viewsరక్తదాత ప్రాణదాత…. – సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ప్రశంస పత్రాన్ని అందించారు రక్తదానం ప్రాణదానాన్ని ఇచ్చినవర మగుతామని అన్నారు రక్తదాన శిబిరంలో సుమారుగా 70 మంది వరకు రక్తదానం ఇస్తున్నారని సయ్యద్ జుబేర్ అన్నారు బ్లడ్ డొనేట్ చేసిన వారిలో ఎల్లారెడ్డిపేట సామాజిక కార్యకర్త సయ్యద్ జుబేర్ ఉన్నారు ఈ కార్యక్రమంలో […]
14.వ రోజుకు చేరిన గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె…
110 Viewsముస్తాబాద్ ప్రతినిధి జూలై 29, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరవధిక సమ్మె నేటికీ 24. రోజులు గడుస్తూ వస్తున్నప్పటికీ ప్రభుత్వం మాపై మొండి వైఖరి చూపిస్తుందని ముస్తాబాద్ గ్రామపంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు సరైనదికాదన్నారు. నేటికి 24. రోజులు గడుస్తున్న పట్టించుకోకపోవడం ఇంత దారుణమాని మండిపడ్డారు. నేడు రాష్ట్రజాతీయస్థాయిలో మేముచేసే పారిశుద్ధ్యం వలన అవార్డులు తీసుకుంటుంది అంటే ఆఘనత గ్రామపంచాయతీ కార్మికులకే దక్కుతుందన్నారు. […]
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సీఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్
202 Viewsచెడు వ్యసనాలకు బానిస కావొద్దు …. ఎల్లారెడ్డిపేట సిఐ శశిధర్ రెడ్డి ఎస్సై రమాకాంత్ వెల్లడి… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశానుసారం ఎల్లా గిరెడ్డిపేట మండలంలోని కోరుట్ల పేట గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి ఎస్ఐ ఎన్ రమాకాంత్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్లారెడ్డిపేట ఎస్సై సిబ్బంది తో కలిసి కోరుట్ల పేట […]










