164 Viewsపెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కట్టెలతో వంట వార్పు… పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డిపేట బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని పాత బస్టాండ్ లో రాస్తా రోకో చేశారు, ఖాళీ గ్యాస్ సిలిండర్లను, ప్రదర్శించారు, రోడ్డు పై కట్టెల పొయ్యిలు పెట్టి వాటిపై వంటావార్పు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు, బిజెపి […]
ప్రాంతీయం
కంటి వెలుగు క్యాంపులను వినియోగం చేసుకోవాలి. – జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రశాంత్ జీవన్ పాటిల్
136 Viewsనేటితో జిల్లాలో 2 లక్షలకు పైగ కంటి పరీక్షలను కంటి వెలుగు కార్యక్రమం ద్వారా నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే మానవ శరీరాలలోకెల్లా కళ్లు అత్యంత ప్రధానమైనవి అని చెబుతోంది. కంటి సమస్యలు లేని తెలంగాణ రాష్ట్ర సమాజ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో ప్రతిరోజు 45 క్యాంప్ లు […]
సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం లో ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి సుడిగాలి ప్రచారం
173 Views సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండలం లోని జడ్.పి.హెచ్.ఎస్ పాములపర్తి,జడ్.పి.హెచ్.ఎస్ మర్కుక్, జడ్.పి.హెచ్.ఎస్ దామరకుంట, జడ్.పి.హెచ్.ఎస్ చేబర్తి తదితర పాఠశాలల లో ఎమ్మెల్సీ రఘోతం రెడ్డి సుడిగాలి ప్రచారం నిర్వహించి ఉపాధ్యాయులకు ఓటర్ స్లిప్ లు అందించారు . ఈ సందర్బంగా రఘోతం రెడ్డి మాట్లాడుతూ టిటిజెఏసి బలపరిచిన పి ఆర్ టి యు టీ ఎస్అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. […]
కంటి వెలుగు కార్యక్రమాన్నీ పరిశీలించిన జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ
141 Views జగదేవపూర్ మండలం లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పరిషత్ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ బాలేశం గౌడ్, ఎంపీటీసీ కవిత, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డితో కలిసి పరిశీలించారు.అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము ను సందర్శించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల […]
గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో పొద్దుతిరుగుడు శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం
229 Views.గజ్వేల్ మండలం గజ్వేల్ మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు మంత్రి హరీష్ రావు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల తో (సన్ ఫ్లవర్) పొద్దుతిరుగుడు శనిగల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది రైతులు రాయపోల్ దౌల్తాబాద్ సంబంధించిన రైతులు దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం చేపట్టినటువంటి గిట్టుబాటు ధరగా 6400 రూపాయలు సన్ఫ్లవర్ కు ప్రొద్దుతిరుగుడు శనిగలు ధర 5330 నిర్ణయం చేయడం జరిగింది రైతులు […]
కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం
174 Views … కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కంటి వెలుగు కార్యక్రమం తెచ్చి మసక కళ్ళకు వెలుగులు పంచిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య మంత్రి హరీష్ రావు ఋణపడి ఉంటాం – ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డికంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రములో మసకబారి […]
వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది
200 Viewsహైదరాబాద్: వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం పడింది గ్యాస్ ధరలను పెంచుతూ పెట్రోలియం సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్పై రూ.50, వాణిజ్య సిలిండర్పై రూ.350.50 బాదేశారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లో్కి వచ్చాయి మంగళవారం వరకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.1,105 ఉండగా తాజా పెంపుతో అది రూ.1,155 అయింది. వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.2119.50కు ఎగబాకింది. ఇప్పటికే నిత్యావసర సరకుల […]
తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో ముందుండాలి మంత్రి కేటీఆర్…
271 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 28 విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం నియోజక వర్గంలో 2వేల మంది విద్యార్థులకు ట్యాబ్ లను గిఫ్ట్ ఏ స్మైల్ పథకంలో పంపిణీ చేయడం ఆనందంగా వుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.ఎల్లారెడ్డి పేటలో 7 కోట్లతో ఉన్నత పాఠశాలను,జూనియర్ కాలేజి మైదా నమును మినీ స్టేడియంగా మార్చుతానని హామీ ఇచ్చారు. గ్రామంలోని వేణు గోపాల స్వామి గుడిని 2 కోట్లతో అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. […]
ప్రీతి బలవన్మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి…
296 Views ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 28, మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి స్వామి వివేకానంద విగ్రహంవద్ద కొవ్వొతలతో ర్యాలీ తీసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ చందర్ నాయక్, గురు బాబు మాట్లాడుతూ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక బలవన్మరణం గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు. ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను కఠినంగా శిక్షించాలి మాఎస్టి సంఘాలు […]
ఘనంగా మున్సిపల్ చైర్మన్ గారి వివాహ వార్షికోత్సవ వేడుకలు
151 Views ….. ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని *18 వ వార్డు ఆధ్వర్యంలో ఘనంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మరియు అనసూయ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు* . ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు, అనుబంధ సంస్థల నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298









