ప్రాంతీయం

బారాసాలో భారీ చేరికలు

105 Viewsగుర్రంపొడు మండలం కేంద్రానికి చెందిన సుమారు 24 కుటుంబాలు మరియు మాడుగులపల్లి మండలం, ధర్మాపురం గ్రామానికి చెందిన సుమారు 6 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై నేడు హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమం లో గుర్రంపోడు మండల ఎంపీపీ మంచికంటి వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గజ్జల చెన్నారెడ్డి, మండల […]

ప్రాంతీయం విద్య

తెలంగాణ సాంఘిక సంక్షేమ క పాఠశాలల సమస్యల పరిష్కారానికి వెంటనే పరిష్కరించండి.

145 Viewsసమస్యల పరిష్కారానికి వినతి తెలంగాణ సంఘిక సంక్షేమపాఠశాల జాయింట్ సెక్రెటరీ అనంత లక్ష్మీ TGPA రాష్ట జిల్లా కమిటీ అధ్యక్షులు చిట్యాల నర్సింలు అధ్వర్యంలో కలవడం జరిగింది మన జిల్లా లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు గాను కొన్ని మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి . మిగతా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు సొంత భావనాలు లేక అద్దె భవనాల్లో నడుస్తున్నాయి . ఇక్కడ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. గురుకుల […]

ప్రాంతీయం

రేషన్ వినియోగదారుల కు ముఖ్యమైన సమాచారం*

182 Viewsసెప్టెంబర్ 23 *రేషన్ కార్డు లో నమోదైయున్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు వారి యొక్క ఆధార్ కార్డుకు రేషన్ కార్డులో ఉన్న తమ పేరును అనుసంధానం కావడానికి ( ధ్రువీకరణ ) ekyc చేయించుకోవాలి.మీ దగ్గర లో ఉన్న రేషన్ షాపుకువెళ్లి మీ వెలిముద్ర లేదా ఐరిష్ తో మీ ఆదార్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే మీ పేరు పైన వచ్చే బియ్యం నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి.కావున వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు *ekyc* […]

ప్రాంతీయం

ఓటరు దరఖాస్తుల ఆన్ లైన్ ప్రక్రియ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

98 Viewsఆఫ్ లైన్ లో వచ్చిన ఓటరు దరఖాస్తులను ఆన్ లైన్ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయాల సముదాయం నుండి అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ తో కలిసి అన్ని మండలాల తహశీల్దార్లతో ఓటరు దరఖాస్తుల ఆన్ లైన్, ధరణి, మీసేవా దరఖాస్తులు, రెండు పడక గదుల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ […]

ప్రాంతీయం

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలను ప్రారంభానికి సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్

127 Viewsగంభీరావుపేట మండల పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్ తో కలిసి గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్సీ, బీసీ కాలనీలు, లింగన్నపేట, నర్మాల, కోళ్ళమద్ది గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాల ప్రారంభానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ […]

ప్రాంతీయం

ప్లాట్ల వేలంపాటకు ప్రణాళిక సిద్ధం చేయాలి : జిల్లా కలెక్టర్

109 Viewsసిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ శివారులో చేపట్టిన మోడల్ లే ఔట్ లోని ప్లాట్లను వేలం వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్ లో సంబంధిత అధికారులతో మోడల్ లే ఔట్ పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ లే ఔట్ లో బీటీ రోడ్లు, డ్రైనేజ్, విద్యుత్ సదుపాయం, ప్లాంటేషన్, తదితర పనులను […]

ప్రాంతీయం

పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ : జడ్పిటిసి వంటేరు సుధాకర్ రెడ్డి

108 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 22 (TS24/7 తెలుగు న్యూస్): జగదేవ పూర్  పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందనీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి. పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి లు అన్నారు. మండలం లోని గొల్లపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ, మరియు రాజు లు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పటల్ లో చేరగా వారికి అధికంగా డబ్బులు ఖర్చు కాగా సీఎం సహయనిధికీ అప్లై చేసుకోగా […]

ప్రాంతీయం

సర్వ సభ్య సమావేశంలో పరిశీలనకు వచ్చిన సమస్యలు పరిష్కారించాలి: ఎంపిపి బాలేశం గౌడ్

91 Views  సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 22 (TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ బాలేశం గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ తమ నివేదికలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి ఎంపిటిసిల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, సర్పంచ్ ల పోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్, […]

ప్రాంతీయం

నాగమణి మరణంపై అనుమానం ఉన్నదని…

340 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 22, గూడూరు గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగమణి అనునామెను తన భర్త ఆంజనేయులు మద్యానికి బానిసై గత కొంతకాలం నుండి వేధిస్తున్నాడని ,అయితే నిన్నటి రోజు 21.09.2023 రాత్రి 10 :30 గంటలకు ఇంట్లో కొత్తపల్లి నాగమణి చనిపోయిందని సమాచారం రాగా తన బంధువులు వచ్చి గమనించగా మెడపై గాయాలు గుర్తించి, నాగమణి మరణంపై అనుమానం ఉన్నదని మృతురాలి అన్న చేపూరి సత్తయ్య దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు అయిందని ఎస్ఐ తెలిపారు. […]

ప్రాంతీయం

మూడు రోజులుగా కేజీబీవీకి నీటిసరఫరా బంద్

135 Viewsదౌల్తాబాద్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు.కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 200 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. మూడు రోజుల నుంచి మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో నిత్యావసరాలకు నీటి సమస్య ఏర్పడింది. రెండు రోజుల నుంచి విద్యార్థులు స్నానాలు కూడా చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ సిబ్బంది గురువారం ట్యాంకర్‌తో విద్యాలయానికి నీటిని పంపించారు. […]